జాతీయం

శబరిమలకు వెళ్తున్నా!

– ఆలయానికి వెళ్లే తేదీని త్వరలో ప్రకటిస్తా ముంబయి, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : శబరిమల అయ్యప్పస్వామి ఆలయంలోకి అన్ని వయసుల మహిళలు వెళ్లవచ్చు అంటూ ఇటీవల సుప్రీంకోర్టు సంచలన …

ప్రముఖ సంగీత విద్వాంసురాలు అన్నపూర్ణాదేవి కన్నుమూత

– అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి – నివాళులర్పించిన పలువురు ప్రముఖులు ముంబయి, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : ప్రముఖ శాస్త్రీయ హిందుస్థానీ సంగీత విద్వాంసురాలు అన్నపూర్ణా దేవి శనివారం …

ఎరోస్పేస్‌ వ్యవస్థను..  కేంద్ర ప్రభుత్వం నాశనం చేసింది

– రాఫెల్‌ ఒప్పందలో హెచ్‌ఏఎల్‌ను ఎందుకు భాగస్వామ్యం చేయలేదు? – ట్విట్టర్‌లో కాంగ్రెస్‌ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ బెంగళూరు, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : భారత ఎరోస్పేస్‌ వ్యవస్థను కేంద్ర …

‘బాబు’ను పట్టుకుంటే లక్ష ఇస్తా!

– రామ్‌ గోపాల్‌ వర్మ బంపర్‌ ఆఫర్‌ న్యూఢిల్లీ, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : ‘బాబు’ను పట్టివ్వటం ఏమిటి.. లక్ష ఇవ్వటం ఏమిటి.. రామ్‌గోపాల్‌ వర్మకు పిచ్చి పీక్‌స్టేజికి వెళ్లిందా..! …

తలదాచుకునేందుకెళ్తే .. ప్రాణాలు తీసింది

– కొండచరియలు విరిగిపడి 12మంది మృతి – ఒడిశాలోని గజపతి జిల్లాలో విషాధ ఘటన భువనేశ్వర్‌, అక్టోబర్‌13(ఆర్‌ఎన్‌ఎ) : ప్రకృతి బీభత్సంలో సర్వం కోల్పోయిన ఆ గిరిజనులు …

తమిళనాడులో రాజకీయ రగడ

వేడి పుట్టిస్తున్న తాజా పరిణామాలు తప్పుడు వార్తలపై చర్య తీసుకుంటామని ప్రకటించిన రాజ్‌భవన్‌ గవర్నర్‌ రాజీనామాకు పట్టుబడుతున్న స్టాలిన్‌ సిబిఐ ఉచ్చులో సిఎం పళనిస్వామి చెన్నై,అక్టోబర్‌13(జ‌నంసాక్షి): తమిళనాట …

మరోమారు పెరిగిన పెట్రో ధరలు

న్యూఢిల్లీ,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):  పెట్రో ధరలు మంట పుట్టిస్తున్నాయి. అంతకంతకూ పెరుగుతూ వినియోగదారుల గుండె గుబేల్‌మన్పిస్తున్నాయి. శనివారం కూడా ఈ ధరలు మరికాస్త పెరిగాయి. దేశ రాజధాని దిల్లీలో లీటర్‌ …

సంగీత సామ్రాజ్ఞి అన్నపూర్ణాదేవి కన్నుమూత

ముంబై,అక్టోబర్‌13(జ‌నంసాక్షి):   ప్రఖ్యాత సంగీత విద్వాంసురాలు అన్నపూర్ణ దేవి(91) ఇక లేరు. గత కొన్నేళ్ల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఆమె.. శనివారం తెల్లవారుజామున  తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు …

జమ్ము కాశ్మీర్‌లో ఎన్‌కౌంటర్‌ 

– ఉగ్రవాది హతం శ్రీనగర్‌, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లాలో శనివారం ఉదయం ఉగ్రవాదులు, భద్రతా బలగాలకు మధ్య ఎన్‌కౌంటర్‌ జరిగింది. కాల్పుల్లో ఓ ఉగ్రవాది …

కాలుష్య కోరల్లో.. ఢిల్లీ!

– రోజురోజుకు పెరుగుతున్న వాయు కాలుష్యం – ఆందోళన చెందుతున్న ఢిల్లీ వాసులు న్యూఢిల్లీ, అక్టోబర్‌13(జ‌నంసాక్షి) : దేశరాజధాని ఢిల్లీలో కాలుష్య కోరల్లో చిక్కుకుంటోంది.. ప్రతిఏటా శీతకాలంలో …