జాతీయం

రోడ్డు ప్రమాదాల నివారణకు కార్యాచరణ

ప్రమాదాలపై ప్రచారకర్తగా అక్షయ్‌ కుమార్‌ నియామకం వచ్చే పార్లమెంట్‌ సమావేశాల్లో రహదారి భద్రతా బిల్లు వెల్లడించిన కేంద్రమంత్రి నితిన్‌ గడ్కరీ న్యూఢిల్లీ,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): ఏటా రోడ్డు ప్రమాదాల్లో …

దీపాల వెలుగులో ముంబై ధగధగ

ముంబై,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): స్వాతంత్ర దినోత్సవ సంబరాలు దేశవ్యాప్తంగా మొదలయ్యాయి. స్వాతంత్య దినోత్సవం సందర్భంగా ముంబై తంకు త్రివర్ణ రంగుల్లో ముస్తాబు చేశారు. విద్యుత్తు లైట్ల వెలుగులో ప్రధాన …

మెట్రో పంద్రాగస్ట్‌ ఫోకస్‌

న్యూఢిల్లీ,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఢిల్లీ మెట్రో దేశభక్తిపూరిత సందేశాలను ప్రచారం చేయనుంది. స్వాతంత్య సమరయోధులతోపాటు పలువురు మహనీయుల చిత్రాలను మెట్రో బోగీలలో అమర్చి …

అవినీతికి దూరంగా మోడీ సర్కార్‌

రాఫెల్‌ మాత్రం వెన్నాడుతోంది న్యూఢిల్లీ,ఆగస్ట్‌14(జ‌నం సాక్షి): మోడీ అధికారంలోకి వచ్చిన తరవాత ఈ నాలుగేళ్లు పాలన ఎలా ఉన్నా అవినీతి రహితంగా సాగుతుందన్న పేరు వచ్చింది. అయితే …

బంగారం స్మగ్లింగ్‌లో కొత్త ఎత్తులు

బెల్టు రూపంలో తరలిస్తుండగా పట్టుకున్న అధికారులు చెన్నై,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): బంగారం అక్రమ రవాణ కోసం స్మగ్లర్స్‌ కొత్తఎత్తులు వేస్తున్నాఅధికారులకు చిక్కుకుంటూనే ఉన్నారు. పసిడిని అక్రమంగా తరలించేందుకు యత్నించి …

ఆగని అత్యాచారాల కాండ

బాలికను కిడ్నాప్‌ చేసి ఇద్దరు యువకుల అత్యాచారం యూపిలో మరో ఘటన లక్నో,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): వరుస అత్యాచారాలతో దేశం అట్టుడుకుతన్నా అవి ఆగడం లేదు. తాజాగా యుపిలోని …

కేరళకు సాయంగా 25 లక్షలు ప్రకటించిన కమలహాసన్‌

తిరువనంతపురం,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): ప్రముఖ నటుడు, మక్కల్‌ నీది మయ్యం అధినేత కమల్‌హాసన్‌ తన దాత్రుత్వాన్ని చాటుకున్నారు. కమల్‌హాసన్‌ కేరళ సీఎం విపత్తు సహాయ నిధికి రూ.25 లక్షలు …

ముస్లింలంతా భారత్‌ మాతాకీ జై అనాల్సిందే: షియా వక్ఫ్‌ ఆదేశాలు

లక్నో,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): స్వాతంత్య్ర దినోత్సవం పురస్కరించుకొని..ఆగస్టు 15న ప్రతి ముస్లిం వ్యక్తి భారత్‌ మాతాకీ జై అని నినదించాలని ఉత్తరప్రదేశ్‌ షియా వక్ఫ్‌ బోర్డు ఆదేశాలు జారీ …

రాఫెల్‌ ఒప్పందాలను బహిర్గతం చేయాల్సిందే

ఇందులో దాయడానికి ఏముంది ఇది రహస్యం కాదన్న ఫ్రాన్స్‌ ప్రధాని బ్యాంకు కుంభకోణాలు,రాఫెల్‌ డీల్‌, ఆర్థిక వ్యవస్థపై ప్రజా ఉద్యమం తప్పు చేశారు కాబట్టే నా కళ్లలోకి …

వైద్య పరిశోధనలకు సోమ్‌నాథ్‌ భౌతిక కాయం

సిపిఎం నేత సీతారం ఏచూరి వెల్లడి కోల్‌కతా,ఆగస్ట్‌13(జ‌నం సాక్షి): కన్నుమూసిన లోక్‌సభ మాజీ స్పీకర్‌ సోమనాథ్‌ ఛటర్జీ భౌతిక కాయాన్ని ఆయన కోరిక మేరకు వైద్య పరిశోధకులకు …