జాతీయం

రిలయన్స్ జియోకు ఫైన్

వెల్‌కమ్ ఆఫర్‌ను మార్చి 31, 2017వరకూ పొడిగిస్తున్నట్లు ప్రకటించి కస్టమర్ల మన్ననలు పొందిన రిలయన్స్ జియో చిక్కుల్లో ఇరుక్కుంది. జియోను మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్లడం కోసం జాతీయ …

బంగాళఖాతంలో అల్పపీడనం

బంగాళఖాతంలోని దక్షిణ అండమాన్‌లో అల్పపీడన ఏర్పడే అవకాశం ఉందని అంతర్జాతీయ వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఈ అల్పపీడనము రెండు మూడు రోజుల్లో సూఫర్‌ సైక్లోన్‌గా మారే ప్రమాదం …

మోదీ మమ్మల్ని మాట్లాడనివ్వట్లేదు..!

ప్రధాని నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎన్‌డిఏ ప్రభుత్వం పార్లమెంటులో ఎలాంటి చర్చ లేకుండానే బిల్లులను ఆమోదించటం ద్వారా ప్రజాస్వామ్యంతోపాటు ప్రతిపక్షాల నోరు నొక్కుతోందని పదహారు ప్రతిపక్ష పార్టీల …

త్వరలో నగదు కొరత తీరుతుంది

పెద్ద నోట్ల రద్దుతో ఏర్పడిన నగదు కొరత డిసెంబర్ 30 నాటికి తీరుతుందని కేంద్ర విత్త మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. ఈ రోజిక్కడ మాట్లాడిన ఆయన …

బీజేపీకి ఓటు వేయకండి

ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ మరోసారి కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. ఉత్తరప్రదేశ్‌లో ఓ ర్యాలీలో కేజ్రీవాల్‌ మాట్లాడుతూ.. బీజేపీకి తప్ప ఎవరికైనా …

భారత్-నేపాల్ సరిహద్దులో భూకంపం

భారత్-నేపాల్ సరిహద్దు ప్రాంతం దార్చులాలో గడిచిన రాత్రి భూకంపం సంభవించింది. రిక్టర్‌స్కేల్‌పై భూకంప తీవ్రత 5.2గా నమోదైంది. ఈ భూకంప ప్రభావంతో ఉత్తరాఖండ్‌లోని చంపావత్, శ్రీనగర్ గర్హ్‌వాల్, …

పశ్చిమ బెంగాల్‌లో ఆర్మీ

పార్లమెంటు ఉభయ సభలు ప్రారంభమయ్యాయి. లోక్‌సభలో స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ సభాధ్యక్ష స్థానంలో ఉన్నారు. పశ్చిమ బెంగాల్‌లోని టోల్‌ప్లాజాలు, వంతెనల వద్ద ఆర్మీ మోహరింపుపై తృణమూల్‌ కాంగ్రెస్‌ (టిఎంసి) …

కరుణానిధికి అస్వస్థత

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు కరుణానిధి అస్వస్థతకు గురయ్యారు. దీంతో ఆయన్ని చెన్నైలోని కావేరి ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. కరుణానిధి గత కొంతకాలంగా అలర్జీతో …

జన్‌ధన్ ఖాతాలో కోట్లు

 జన్‌ధన్ ఖాతాలను నల్లకుబేరులు దుర్వినియోగం చేయకుండా కట్టడి చేసే చర్యల్ని రిజర్వ్ బ్యాంక్ చేపట్టింది. ఈ ఖాతాల నుంచి నెలకు పదివేల రూపాయలకు మించి విత్‌డ్రా చేసుకునే …

జియోకు 50 మిలియన్ల వినియోగదారులు

ఫేస్‌బుక్‌, వాట్సాప్‌, స్కైప్‌లకంటే వేగంగా జియో అభివృద్ధి ఉందని రిలయెన్స్‌జియో అధినేత ముఖేష్‌ అంబానీ అన్నారు. అత్యంత వేగంగా సాంకేతికను అందించే సంస్థ జియో అని ఆయన …