జాతీయం

శుక్రవారం నుండి టోల్‌ చార్జీలు

వాహనదారుల ఇరవై రోజుల లగ్జరీకి శుక్రవారంతో తెర పడుతోంది. శుక్రవారం అర్థరాత్రి దాటగానే ఎప్పటిలాగే జాతీయ రహదారులపై వాహనాలకు టోల్‌ చార్జీలు వసూలు చేయనున్నారు. పెద్ద నోట్ల …

హాక్ అయిన రాహుల్‌గాంధీ ట్విట్టర్‌

 కాంగ్రెస్‌ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ట్విట్టర్‌ ఖాతా హ్యాకింగ్‌పై ఢిల్లి సైబర్‌ సెల్‌ పోలీసులకు కాంగ్రెస్‌ నేతలు ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ మరోసారి రాహుల్‌ ట్విట్టర్‌ అకౌంట్‌ …

రూ.500 నోట్లు రేపటి వరకే..!!

పెట్రోల్‌ బంకుల్లో రూ.500 నోట్లను రేపటి వరకే తీసుకుంటారు. వాస్తవానికి ఈ నెల 15వ తేదీ వరకూ పెట్రోల్‌ బంకుల్లో రూ.500 నోట్లు తీసుకుంటారని ప్రభుత్వం ప్రకటించినప్పటికీ దానిని …

బీజేపీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలకు షాక్

సొంత పార్టీ నేతల సచ్చీలతను రుజువు చేయడానికి ప్రధాని మోదీ మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు. నోట్ల రద్దు నిర్ణయం గురించి బీజేపీ నేతలకు ముందే తెలుసన్న …

ప్రధానిని గద్దె దింపుతా..!

నోట్ల రద్దును వ్యతిరేకిస్తూ ప్రధాని నివాసం ముందు ధర్నా చేస్తామని పశ్చిమబెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రకటించారు. నోట్ల రద్దు నిర్ణయాన్ని ఉపసంహరించుకోకపోతే ప్రధానిని గద్దె దింపుతామని …

నేపాల్‌లో భూకంపం

నేపాల్‌లో సోమవారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. భూకంలేఖినిపై దీని తీవ్రత 5.4గా నమోదైంది. నేపాల్‌లోని నంచే బజార్‌లో భూకంప కేంద్రం ఉన్నట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు.

పేదలను వాడుకుంటే వదిలేది లేదు

 పేదల బ్యాంకు ఖాతాలను ఆసరా చేసుకుని తమ అక్రమ సొత్తును డిపాజిట్ చేసే వారిని వదిలేది లేదని ప్రధాని నరేంద్ర మోదీ హెచ్చరించారు. దేశ వ్యాప్తంగా తెరుచుకున్న …

జియో మరో బంపర్ ఆఫర్.??

 వెల్‌కమ్ ఆఫర్‌ను మరో మూడు నెలలపాటు పొడిగిస్తున్నట్లు జియో అప్పట్లో ప్రకటించింది. అయితే అసలు జియో ఈ ఆఫర్‌ను పొడిగించడానికి కారణమేంటి? అన్ని నెలలు ఉచితంగా ఫ్రీ …

భారత్ బంద్…!!

నోట్లరద్దు నిర్ణయానికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు నిరసనలకు దిగాయి. వామక్షాల పార్టీల కార్యకర్తలు పలుచోట్ల ధర్నాలు చేస్తూ ఉండగా, యూపీలో ఎస్పీ కార్యకర్తలు మోదీకి వ్యతిరేకంగా ర్యాలీ …

రేపటి బంద్‌ను తిరస్కరించండి

నల్లధనం వెలికి తీస్తుంటే తట్టుకోలేక ఆక్రోశమా అని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. మీడియాతో వెంకయ్య మాట్లాడుతూ.. దేశ ఆర్థిక వ్యవస్థను సంస్కరిస్తున్న అభినవ సంస్కర్త ప్రధాని …