జాతీయం

తొలగింపుపై మిస్త్రీ మండిపాటు

ముంబయి,అక్టోబర్‌ 26(జనంసాక్షి):తనను అర్థాంతరంగా తొలగించారని టాటా సన్స్‌ ఛైర్మన్‌ పదవి నుంచి ఉద్వాసనకు గురైన సైరస్‌ మిస్త్రీ బోర్డు సభ్యులకు ఈమెయిల్‌ ద్వారా వెల్లడించారు. పదవి నుంచి …

భారత్‌ టెక్నాలజీలో న్యూజిలాండ్‌ భాగస్వామ్యం కావాలి

– ప్రధాని మోదీ న్యూఢిల్లీ,అక్టోబర్‌ 26(జనంసాక్షి): భారత్‌ పర్యటనకు వచ్చిన న్యూజిలాండ్‌ ప్రధాని జాన్‌ కీతో భారత ప్రధాని నరేంద్రమోదీ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మోదీ …

ముంచుకొస్తున్న కయాంత్‌ తుపాన్‌

విశాఖపట్టణం,అక్టోబర్‌ 26(జనంసాక్షి): కయాంత్‌ తుపాను ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశముందని వాతావరణ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కయాంత్‌ తుపాను బలపడే అవకాశాలు తక్కువగా ఉన్నాయని వారు …

ఇంకెంత సమయం కావాలి?

– పార్టీ ఫిరాయింపులపై సుప్రీం సూటి ప్రశ్న న్యూఢిల్లీ,అక్టోబర్‌ 26(జనంసాక్షి):పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై అనర్హత పిటిషన్ల విషయంలో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు వెలువరించింది. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై …

యూపీలో రాష్ట్రపతి పాలన?

– అఖిలేష్‌ గవర్నర్‌తో భేటీపై పలు ఊహాగానాలు లక్నో,అక్టోబర్‌ 26(జనంసాక్షి):ఉత్తరప్రదేశ్‌ రాజకీయాలు నిముషనిముషానికి  వేడెక్కుతున్నాయి. తండ్రీకొడుకులు వ్యూహ ప్రతివ్యూహాలతో రాజకీయాలు నడుపుతున్నారు.  ముఖ్యమంత్రి అఖిలేశ్‌యాదవ్‌ నివాసంలో బుధవారం …

ఐదుగురు తెలంగాణ కార్మికులు సజీవ దహనం

దుబాయిలోని అబుదాబిలో ఘోర అగ్ని ప్రమాదం జరిగింది. గల్ఫ్ డ్యూన్స్ అనే కంపెనీ కార్మికుల కోసం కల్పించిన వసతి సముదాయంలో జరిగిన అగ్ని ప్రమాదంలో ఐదుగురు సజీవ …

కొనసాగుతున్న పాక్‌ సైన్యం కాల్పులు

జమ్ముకశ్మీర్‌: పాక్‌ సైన్యం మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించింది. జమ్ముకశ్మీర్‌లోని ఆర్‌ఎస్‌పురా సెక్టార్‌లో పాక్‌ సైన్యం రాత్రి నుంచి కాల్పులకు పాల్పడుతోంది. కాల్పుల్లో 11 మంది …

‘అమ్మ’ కోసం మృత్యుంజయ యజ్ఞం

చెన్నై: తీవ్ర అనారోగ్యంతో చెన్నై అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత కోలుకోవాలని కోరుతూ అన్నాడీఎంకే కార్యకర్తల నేతృత్వంలో భారీ కార్యక్రమాన్ని చేపట్టారు. ఆమె …

న్యూజిలాండ్ ప్రధానికి ఘనస్వాగతం

దిల్లీ: న్యూజిలాండ్‌ ప్రధాని జాన్‌కీ భారత పర్యటన కొనసాగుతోంది. భారత్‌ చేరుకున్న జాన్‌కీకి రాష్ట్రపతి భవన్‌ వద్ద ప్రధాని నరేంద్రమోదీ ఘనస్వాగతం పలికారు. మంత్రివర్గ సహచరులు, ఉన్నతాధికారులను …

యడ్యూరప్పకు సీబీఐ కోర్టులో ఊరట

కర్ణాటక మాజీ సీఎం బీఎస్ యడ్యూరప్పకు సీబీఐ కోర్టులో ఊరట లభించింది. మైనింగ్ వ్యవహారంలో విచారణ ఎదుర్కుంటున్న ఆయన్ను నిర్దోషిగా ప్రకటించింది సీబీఐ కోర్టు. 40 కోట్ల …