జాతీయం

కూరగాయలు కొన్నమహారాష్ట్ర ముఖ్యమంత్రి

ముంబయి: మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌ కూరగాయలు కొన్నారు. స్వయంగా తానే మార్కెట్‌కు వెళ్లి.. రూ. 200 విలువ చేసే కాయగూరలను తీసుకున్నారు. సీఎం మార్కెట్‌కి వెళ్లడమేంటా అనుకుంటున్నారా.. …

 వాఘాలో స్వీట్లు.. పూంచ్‌లో కాల్పులు

న్యూదిల్లీ: స్వాతంత్య్ర దినోత్సవం రోజున పాకిస్థాన్‌ తన కుటిల నీతిని ప్రదర్శించింది. ఒకవైపు అత్యంత ఘనంగా దేశ 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని నిర్వహిస్తూనే భారత్‌పై జవాన్ల లక్ష్యంగా …

అన్ని దానాల్లోకెల్లా అవయవదానం మిన్న!

అవయవదాన దినోత్సవం రాగానే ఒక మాట వినిపిస్తుంది.. అన్ని దానాల్లోకెల్లా అవయవదానం మిన్న అని. మంచిమాటే కానీ అదొక అందమైన నినాదంగా మిగిలిపోవడమే బాధాకరం. దేశంలో ఏటా …

కిటకిటలాడుతున్న కృష్ణా తీరం

కృష్ణా తీరం కుంభమేళాను తలపిస్తోంది. మహబూబ్ నగర్, నల్లగొండ జిల్లాల్లోని పుష్కరఘాట్లకు భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కూడా భక్తులు భారీగా తరలి …

ఆమెపై ఆరోపణలు నిరాధారం: మోత్కుపల్లి

నయీం ఎన్‌కౌంటర్ అనంతరం మాజీ మంత్రి ఉమామాధవరెడ్డిపై వచ్చిన ఆరోపణలు నిరాధారమైనవని టీడీపీ నేత మోత్కుపల్లి నర్సింహులు అన్నారు. ఆరోపణలు కేవలం ప్రభుత్వ పరమైన లీకులేనని, దీనిని …

తొలి దశ ఉద్యమం చరిత్రాత్మకం

1969లో జరిగిన తొలి దశ తెలంగాణ ఉద్యమం ఎంతో చరిత్రాత్మకమైందని రాష్ట్ర శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. గురువారం బెల్లంపల్లి పట్టణంలోని పద్మశాలి భవనంలో ఏబూషి …

రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ మృతి

విజయవాడ: కృష్ణా జిల్లా గన్నవరం మండలం గూడవల్లి దగ్గర ప్రమాదం జరిగిన రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ వెంకట్రావు మృతి చెందారు. కానిస్టేబుల్‌ను ఇన్నోవా కారు ఢీకొనడంతో ఆయన …

మావోయిస్టు పరిచయం.. పోలీసు పెళ్లి! అతడు ఒకనాటి మావోయిస్టు……

జగ్దల్‌పూర్‌: అతడు ఒకనాటి మావోయిస్టు. మారిపోయి సాధారణ జనజీవనంలోకి అడుగుపెట్టడమే గాక.. పోలీస్‌ కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. ఆమె కూడా మావోయిస్టే. ఇప్పుడు పోలీసులకు లొంగిపోయింది. వీరిద్దరూ …

చరిత్రలో నిలిచిపోయేలా పుష్కరాల నిర్వహణ

గుంటూరు: కృష్ణా పుష్కరాలను చరిత్రలో నిలిచిపోయేలా నిర్వహిస్తామని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు అన్నారు. లక్షలాది మంది భక్తుల రాకను దృష్టిలో పెట్టుకుని పెద్దయెత్తున ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. …

జీవో 123 అమలుకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్..మధ్యంతర ఉత్తర్వులు జారీ

-సింగిల్ బెంచ్ ఉత్తర్వులపై స్టే -మధ్యంతర ఉత్తర్వులు జారీ -ప్రయోజనాలపై జీవో తేవాలని ప్రభుత్వానికి ఆదేశం -జీవో పరిశీలించాకే రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తామన్న న్యాయస్థానం -తీర్పునకు లోబడే కొనుగోళ్లు.. …