జాతీయం

రైతులకు ఏం చేశారని రైతు గర్జన? : హరీశరావు

తూప్రాన్‌ : పదేళ్ల కాంగ్రెస్‌ పాలనలో రైతులకు ఏం చేశారని రైతు గర్జనలు పెడుతున్నారని భారీ నీటిపారుదలశాఖ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. రైతుల ఉసురు పోసుకున్నందుకు ఆదిలాబాద్‌లో …

హత్యానేరంపై జైలుకెళ్లిన యువకులు

బెంగళూరు: సినిమా ఫక్కీలో ఆవేశపడి, అనవసర తగాదాకు పోయి ఇప్పుడు జైల్లో వూచలు లెక్కపెడుతున్నారు కొందరు కుర్రాళ్లు. వారి మీద ఏకంగా హత్యానేరం మోపి విచారిస్తున్నారు పోలీసులు. …

మండుటెండలో మహిళా పోలీసులు

అమరావతి : మండుటెండలో మహిళా పోలీసులు సోమవారం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వీఐపీ ఘాట్‌ మెట్లపై డ్యూటీ చేస్తున్న పోలీసులు భానుడి తాపానికి ఉక్కిరిబిక్కిరయ్యారు. కనీసం టెంట్లు …

గొర్రెల మందపై చిరుత దాడి

కోడేరు: మహబూబ్‌నగర్‌ జిల్లా కోడేరు శివారులో చిరుతపులి బీభత్సం సృష్టించింది. గొర్రెల మందపై దాడి చేసి పొట్టేలును చంపి తినేసింది. ఈ ఘటన చూసిన గొర్రెల కాపరులు …

దేశం దాటి వెళ్లిపోయిన ఏనుగు చనిపోయింది..!

ఢాకా: వరదల బీభత్సం కారణంగా మంద నుంచి విడిపోయి దిక్కుతోచక దేశం దాటి వెళ్లిపోయిన అసోం ఏనుగు చనిపోయింది. ఈ ఏనుగును కాపాడడానికి భారత్‌ నుంచి ప్రత్యేక …

కృష్ణా పుష్కరాల్లో విషాదం

 గత నాలుగు రోజులుగా ప్రశాంతంగా కొనసాగుతున్న కృష్ణా పుష్కరాల్లో ఐదోరోజైన మంగళవారం విషాదం చోటు చేసుకుంది. వేర్వేరు సంఘటనల్లో 9మంది మృత్యువాత పడ్డారు. పవిత్ర సంగమం ఘాట్‌ …

భారత సైనికుల ఆనందహేళ

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా వాఘా బార్డర్ లో భారత్- పాక్ సైనికులు స్వీట్లు పంచుకున్నారు. బీఎస్ఎఫ్ జవాన్లు పాక్ రేంజర్లకు స్వీట్లు ఇచ్చి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం …

దేశాన్ని విచ్ఛిన్నం చేసే కుట్రలను తిప్పికొట్టాలి

జీఎస్టీ బిల్లుకు పార్లమెంట్‌ ఆమోదం తెల్పడం శుభసూచికమన్నారు రాష్ట్రపతి ప్రణబ్‌. పంద్రాగస్టును పురస్కరించుకొని దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడిన ఆయన దేశ ప్రజలకు 70వ స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు …

ఎర్రకోటలో త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసిన ప్రధాని

దేశ వ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఎర్రకోటపై త్రివర్ణ పతాకాన్ని ఎగురవేశారు ప్రధాని నరేంద్ర మోడీ. ప్రధాని హోదాలో ఆయన మూడోసారి ఎర్రకోట నుంచి …

స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చడమే సంకల్పం..

స్వరాజ్యాన్ని సురాజ్యంగా మార్చడమే దేశ ప్రజల సంకల్పం కావాలని ప్రధాని నరేంద్రమోడి పిలుపునిచ్చారు. 70వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ఎర్రకోటపై జాతీయ జెండాను ఎగురవేశారు. అనంతరం దేశ …