జాతీయం

నా ఆత్మహత్యకు మోహన్‌రెడ్డే కారణం, సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న నారాయణరెడ్డి

* సూసైడ్‌నోట్ రాసి ఆత్మహత్య చేసుకున్న నారాయణరెడ్డి * ముందు ఫిర్యాదు చేసి, తర్వాత మాటమార్చిన కూతురు ‘నా చావుకు ముఖ్య కారకులు ఏఎస్సై మోహన్‌రెడ్డి, శ్యాంసుందర్‌రెడ్డి’ …

భువనగిరి చేరుకున్న నయీమ్‌ మృతదేహం

భువనగిరి: మహబూబ్‌నగర్‌ జిల్లా షాద్‌నగర్‌లో సోమవారం జరిగిన ఎన్‌కౌంటర్‌లో హతమైన గ్యాంగ్‌స్టర్‌ నయీం మృతదేహం భువనగిరి చేరుకుంది. షాద్‌నగర్‌ ప్రభుత్వ ఆస్పత్రిలో నయీం మృతదేహానికి పంచనామా నిర్వహించిన …

జీవో 123 రద్దును నిలిపివేస్తూ హైకోర్టు ఉత్తర్వులు

ప్రాజెక్టులకు సత్వర భూసేకరణ కోసం తెలంగాణ సర్కారు జారీ చేసిన జీవో 123ని కొట్టివేస్తూ సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును హైకోర్టు డివిజన్ బెంచ్ నిలిపివేసింది. వ్యవసాయ …

ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథం

ఆర్బీఐ కీలక వడ్డీ రేట్లను యథాతథంగా ఉంచింది. రివర్స్ రెపో రేటు, రెపో రేట్లలో ఎలాంటి మార్పు లేదని ప్రకటించింది. ఆర్బీఐ గవర్నర్ గా రఘురాం రాజన్ …

అరుణాచల్‌ప్రదేశ్ మాజీ సీఎం కలికో పుల్ ఆత్మహత్య

అరుణాచల్ ప్రదేశ్ మాజీ సీఎం కలికో పుల్ ఆత్మహత్య చేసుకున్నారు.అధికారిక నివాసంలో కలికో పుల్ ఉరేసుకొని చనిపోయారు. గత నెల సీఎం పదవికి రాజీనామా చేసిన కలికో …

మోదీ.. చేతలమనిషిగా నిరూపించుకున్నారు!

హైదరాబాద్‌: తాను మాటల మనిషి కాదు.. చేతల మనిషి అని ప్రధాని నరేంద్ర మోదీ నిరూపించుకున్నారని భాజపా తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మణ్‌ అన్నారు. తెలంగాణలో ఆదివారం …

రైల్వేలో రూపాయి అవినీతికీ తావివ్వం

హైదరాబాద్: రైల్వేశాఖలో ఒక్క రూపా యి అవినీతికి కూడా తావివ్వకుండా చర్యలు తీసుకుంటున్నామని రైల్వే మంత్రి సురేశ్ ప్రభు వెల్లడించారు. రైల్వేను గొప్ప సంస్థగా నిలిపేందుకు ప్రభుత్వం …

జీ.ఎస్.టీ బిల్లుతో ట్యాక్స్ టెర్రరిజాన్ని నివారించవచ్చు

జి.ఎస్‌.టి బిల్లుకు అన్ని పార్టీలు ఆమోదించటం చాలా సంతోషంగా ఉందని ప్రధాని మోడీ తెలిపారు. జి.ఎస్‌.టి బిల్లు సవరణపై లోక్‌ సభలో జరిగిన చర్చలో ఆయన పాల్గొన్నారు. …

సినీనటి జ్యోతిలక్ష్మి ఇకలేరు

కొంత కాలంగా బ్లడ్ క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న అలనాటి నటి జ్యోతిలక్ష్మి(57)చెన్నైలోని తన స్వగృహంలో కన్నుమూశారు . 1958 డిసెంబర్ 22న జన్మించిన జ్యోతిలక్ష్మి తెలుగు, కన్నడ, …

పాక్ రక్తసిక్తం.. ఆస్పత్రిపై ఆత్మాహుతి దాడి: 55మంది మృతి

ఇస్లామాబాద్‌ : పాకిస్తాన్ క్వెట్టాలోని ఒక ఆస్పత్రిలో ఉగ్రవాదులు మారణహోమానికి పాల్పడ్డారు. ఆస్పత్రి ఎమెర్జన్సీ వార్డు వద్ద ఉగ్రవాది తనను తాను పేల్చుకోవడంతో 96 మంది దుర్మరణం …