జాతీయం

మహారాష్ట్రలో భారీ అగ్నిప్రమాదం…మంటల్లో చిక్కుకున్న పలువురు

ముంబై : మహారాష్ట్రలోని భీవండిలో భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ఒక వస్త్రపరిశ్రమలో ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి. నాలుగు అంతస్థుల భవనానికి మంటలు వ్యాపించాయి. సమాచారం అందిన వెంటనే …

లాతూరు చేరుకున్న నీటి రైలు

ముంబయి: మహారాష్ట్రలో ఈ ఏడాది నీటి ఎద్దడి విపరీతంగా ఉంది. తీవ్ర కరవుతో అటు ప్రజలకు.. ఇటు పశువులకు తాగు నీరు కూడా దొరకడం లేదు. ముఖ్యంగా …

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

భారత స్టాక్ మార్కెట్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. నిన్నటి పాజిటివ్ ట్రెండ్ మార్కెట్ పై స్పష్టంగా కనిపిస్తోంది. దాంతో ప్రారంభం నుంచే లాభాల్లో పయనిస్తోంది. బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ …

112కు చేరిన కేరళ ప్రమాద మృతుల సంఖ్య

కేరళలోని కొల్లం పుట్టింగల్‌ ఆలయ ఘటనలో మృతుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ఇప్పటి వరకు 112మంది చనిపోగా.. మరికొంత మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఘటన …

ప్రోటోకాల్ పాటించాల్సిన అవసరం లేదు: మోదీ

ఢిల్లీ: కేరళలో చోటు చేసుకున్న ఘోర అగ్నిప్రమాదాన్ని ప్రధాని నరేంద్ర మోదీ సీరియస్‌గా తీసుకున్నారు. నావికాదళ, వాయుసేనలను సహాయక చర్యల్లో ముమ్మరంగా పాల్గొనాలని సూచించారు. దుర్ఘటన వార్త …

కొల్లం బయలుదేరిన కర్ణాటక వైద్య బృందం

కొల్లం: కేరళ రాష్ట్రం కొల్లంలోని పుట్టింగల్‌దేవి ఆలయంలో శనివారం తెల్లవారుజామున జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో ఇప్పటివరకు 102 మంది మృతిచెందగా, దాదాపు 300 మంది తీవ్రంగా గాయపడ్డారు. …

కేరళలో ప్రచార కార్యక్రమాలు రద్దు చేసుకున్న అమిత్‌ షా

కొల్లాం: కేరళ రాష్ట్రం కొల్లంలోని పుట్టింగల్‌దేవి ఆలయంలో శనివారం తెల్లవారుజామున ఘోర అగ్నిప్రమాదం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఈ ఘటనలో ఇప్పటివరకు 102 మంది మృతిచెందగా.. దాదాపు …

కేరళ ప్రమాద బాధితులకు ఆర్థిక సాయం: ప్రధాని

దిల్లీ: కేరళ రాష్ట్రం కొల్లంలోని పుట్టింగల్‌ ఆయలంలో జరిగిన అగ్నిప్రమాదంలో 86 మంది మృతిచెందగా, దాదాపు 300 మందికి పైగా గాయాలపాలయ్యారు. ప్రమాదంలో మృతిచెందిన వారి కుటంబాలకు …

ప్రమాద స్థలిని పరిశీలించిన కేరళ సీఎం

కేరళ: కొల్లంలోని పుట్టింగల్‌ ఆలయంలో జరిగిన అగ్నిప్రమాద ఘటనలో 86 మంది మృతి చెందగా, దాదాపు 200 మందికి పైగా గాయాలపాలయ్యారు. ఘటనాస్థలిని కేరళ ముఖ్యమంత్రి వూమెన్‌ …

కేరళ ప్రమాద ఘటనపై ప్రధాని దిగ్భ్రాంతి

దిల్లీ: కేరళలోని పుట్టింగల్‌ ఆలయంలో అగ్ని ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేరళ వెళ్లి బాధితులను పరామర్శించనున్నట్లు ప్రధాని ట్విట్టర్‌లో పేర్కొన్నారు. …