జాతీయం

నిఘా నీడలో ‘శ్రీరంగం’

చెన్నై: వైష్ణవ క్షేత్రాల్లో తిరుచ్చి శ్రీరంగం శ్రీరంగనాథ స్వామి ఆలయంలో ఒకటి. ఆధ్యాత్మికతకు నిలయంగా ఉన్న శ్రీరంగనాథ స్వామి ఆలయం అతి పెద్దప్రాకారంతో, దేదీప్యమానంగా కన్పిస్తుంటుంది. ఏడు …

స్వలింగ సంపర్కులపై వివక్ష

స్వలింగ సంపర్కులకు న్యాయం చేయడంలో సుప్రీం కోర్టు విఫలమైందని లాకమిషన్ మాజీ చైర్మన్ జస్టిస్ ఏపీ షా అన్నారు. స్వలింగ సంపర్కులపై వివక్ష విషయంలో ఢిల్లీ హైకోర్టు …

గ్యాంగ్ రేప్ చేసి వీడియో షేర్ చేశారు

 ముంబై: మైనర్ బాలికను నలుగురు మైనర్ బాలురు గ్యాంగ్ రేప్ చేసి వీడియోను షేర్ చేసిన వైనం ముంబైలో కలకలం రేపింది. తోటి  విద్యార్థినిపై సామూహిక అత్యాచారానికి …

పెరూలో భారీ భూకంపం

పెరూలో భారీ భూకంపం చోటుచేసుకుంది. రిక్టర్ స్కేలుపై భూకంప తీవ్రత 7.5గా నమోదైంది. భూకంప ధాటికి ప్రజలు ఇళ్లలోంచి బయటకు పరుగులు తీశారు. పలు ప్రాంతాల్లో భవనాలు …

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్ర ఘాతుకం

జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుప్వారా జిల్లాలోని ఆర్మీ క్యాంప్‌ పై ఒక్కసారిగా కాల్పులకు తెగబడ్డారు. ఆర్మీ దుస్తుల్లో వచ్చిన నలుగురైదుగురు ఉగ్రవాదులు గ్రెనేడ్లు, తుపాకులతో విరుచుకుపడ్డారు. దాడిలో …

ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసింది కాంగ్రెస్సే

కేంద్రంలో ఎన్డీఏ సర్కార్ అనుసరిస్తున్న ఆర్థిక విధానాలపై మాజీ ప్రధాని మన్మోహన్‌ సింగ్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కాంగ్రెస్ హయాంలో అనుసరించిన విధానాల కారణంగా దేశ …

మోడీకి నితీశ్‌ ఆహ్వానం

శుక్రవారం జరగనున్న ప్రమాణ స్వీకారానికి రావాల్సిందిగా ప్రధాని మోడీని నితీశ్‌ కుమార్‌ ఆహ్వానించారు. మధ్యాహ్నం రెండు గంటలకు పాట్నా గాంధీ మైదానంలో జరిగే ఈ కార్యక్రమానికి రావాల్సిందిగా …

స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు

ముంబై : నిన్న భారీ నష్టాల్లో ముగిసిన దేశీయ స్టాక్‌ మార్కెట్లు గురువారం లాభాల్లో ట్రేడ్‌ అయ్యాయి. రిలయన్స్‌, బజాజ్‌ ఆటో, మారుతి షేర్లు లాభాల్లో ట్రేడ్‌ …

భారత్‌కు చేరుకున్న మోడీ

ప్రధాని నరేంద్రమోడీ ఐదు రోజుల విదేశీ పర్యటన ముగిసింది. యూకే పర్యటనలో భాగంగా తొలి మూడు రోజులు బ్రిటన్‌లో పర్యటించిన ప్రధాని.. చివరి రెండు రోజులు టర్కీలో …

ఉత్తరప్రదేశ్‌లో మరో గ్యాంగ్‌రేప్

కాన్పూర్: నిర్భయ తరహాలోనే మరో దారుణం ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. కదులుతున్న కారులో ఓ బాలికపై నలుగురు వ్యక్తులు సోమవారం సామూహిక అత్యాచారం చేశారు. ఈ సంఘటన చకేరీ పోలీస్ …