జాతీయం

రన్‌వేపై విమానాన్ని ఢీకొట్టిన బస్సు

కోల్‌కతా: కోల్‌కతాలోని నేతాజీ సుభాష్‌చంద్రబోస్‌ విమానాశ్రయంలో మంగళవారం ఉదయం ఓ బస్సు రన్‌వేపై ఆగి ఉన్న ఎయిర్‌ ఇండియా విమానాన్ని ఢీకొంది. కాసేపట్లో విమానం సిల్చార్‌ నుంచి …

దిల్లీలో కూలిన బీఎస్‌ఎఫ్‌ విమానం

నలుగురు జవాన్ల మృతి   ఢిల్లీ : దేశరాజధాని ఢిల్లీలో ఘోర విమాన ప్రమాదం జరిగింది. ఈఘటనలో నలుగురు జవాన్లు మృతి చెందారు. 15 మందితో వెళ్తున్న బీఎస్ …

నేడు పాటియాలా కోర్టుకు సోనియా, రాహుల్‌

సోనియా నివాసానికి రాహుల్‌! ఢిల్లీ :  కాంగ్రెస్‌ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ గాంధీ.. టెన్‌ జన్‌పథ్‌ లోని సోనియా నివాసానికి చేరుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఇవాళ …

వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విషయంలో ఓ అడుగు ముందుకు

వన్ ర్యాంక్ వన్ పెన్షన్ విషయంలో ఓ అడుగు ముందుకు పడింది. ఈ పథకాన్ని అమలు చేసే విషయంలో ఉన్న ఇబ్బందులను పరిశీలించేందుకు ప్రభుత్వం జస్టిస్ ఎల్ …

‘నిర్భయ’ కేసులో దోషి, మరికొంత కాలం అబ్జర్వేషన్‌ హోం లోనే

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ‘నిర్భయ’ కేసులో దోషి, ప్రస్తుతం అబ్జర్వేషన్‌ హోంలో ఉంటున్న వ్యక్తి ని మరికొంత కాలం పాటు అక్కడే కొనసాగించాలంటూ కేంద్రం ఢిల్లీ హైకోర్టును …

సీబీఐ దాడులతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదు

ఢిల్లీ: ఢిల్లీ సచివాలయంపై సీబీఐ దాడులతో కేంద్రానికి ఎలాంటి సంబంధం లేదని కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ప్రతి అంశంలో ప్రధాని మోడీని విమర్శించటం కేజ్రీవాల్ …

జార్ఖండ్, బీహార్ లో భూకంపం

రాంచీ/పాట్నా: జార్ఖండ్, బీహార్ రాష్ట్రాల ప్రజలు హడలిపోయారు. మంగళవారం ఉదయం రెండు రాష్ట్రాలలో భూప్రకంపనలు రావడంతో ప్రజలు ప్రాణాలు అరచేతిలో పట్టుకుని ఇళ్ల నుంచి బయటకు పరుగుతీశారు. …

కేజ్రీవాల్ ఆఫీస్‌పై సీబీఐ దాడి, సీజ్: మోడీది పిరికి చర్య

న్యూఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత అరవింద్ కేజ్రీవాల్ కార్యాలయం పైన సిబిఐ మంగళవారం దాడి చేసింది. ఆయన కార్యాలయాన్ని సీజ్ చేసింది. సిబిఐ …

మధ్యప్రదేశ్ పర్యటనలో హరీశ్‌తో సిఎం చౌహాన్(పిక్చర్స్)

 ఇండోర్/హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన మిషన్ కాకతీయ కార్యక్రమంపై మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి శివరాజ్‌సింగ్ చౌహాన్ ఆసక్తి కనబరిచారు. కార్యక్రమం అమలును పరిశీలించేందుకు స్వయంగా తెలంగాణ రాష్ట్రానికి …

అఖిలేష్ యాదవ్‌కు కృతజ్ఞతలు : జయలలిత

టీనగర్ : ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి అఖిలేష్ యాదవ్‌కు రాష్ట్ర సీఎం జయలలిత థ్యాంక్స్ తెలిపారు. చెన్నై ఇటీవల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతినడంతో రాష్ట్రానికి పలువురు ఆర్థికసాయాన్ని …