జాతీయం

పెరిగిన విమాన ప్రయాణికుల సంఖ్య

దేశీయంగా విమాన ప్రయాణికుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. తాజాగా గత సెప్టెంబరు మాసంలో దేశీయ విమాన ప్రయాణికుల సంఖ్యలో 14.5 శాతం వృద్ధి నమోదు అయింది.అంతకు ముందు …

తమిళనాడు ఎక్స్ప్రెస్లో చెలరేగిన మంటలు

 వరంగల్ : తమిళనాడు ఎక్స్ప్రెస్ రైలులో బుధవారం వేకువజామున మంటలు చెలరేగాయి. దీంతో వరంగల్ జిల్లాలోని తాళ్లపూపపల్లి వద్ద రైలును కొద్దిసేపు నిలిపివేశారు. ప్రయాణికులు అంతా క్షేమంగా …

ఒక్క అవకాశం ఇవ్వండి…

ఢిల్లీ: ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కే్జ్రీవాల్ మరోసారి ప్రధానమంత్రి నరేంద్ర మోదీపై తన దాడిని  ఎక్కుపెట్టారు. ప్రధాని, లెఫ్టినెంట్ గవర్నర్ పై  ఆయన మంగళవారం   ట్విట్టర్ లో …

ఉత్తర్ ప్రదేశ్ లో జర్నలిస్టు కాల్చివేత

  లక్నో : ఉత్తర్ ప్రదేశ్ కన్నోజ్  జిల్లాలో ఓ జర్నలిస్టును గుర్తుతెలియని దుండుగులు కాల్చి చంపారు. పోలీసుల కధనం మేరకు సోమవారం సాయంత్రం దీపక్ గుప్తా అనే …

ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం

న్యూఢిల్లీ:  ఢిల్లీలో భారీ అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఓ పాత సామాన్ల మార్కెట్లో మంటలు వ్యాపించడంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. మంగోలిపురంలో చోటుచేసుకున్న ఈ …

నోయిడాలో తెలుగు విద్యార్థి హత్య

యూపీ: నోయిడాలో తెలుగు విద్యార్థి హత్యకు గురయ్యాడు. సందేశ్‌ అనే తెలుగు విద్యార్థిని అతని స్నేహితులే కాల్చి చంపారు. అతను అమెటి వర్సిటీలో బీఎస్సీ మెరైన్‌ సైన్స్ …

రోడ్డుపక్కన వంటలపై నిషేధం!

న్యూఢిల్లీ: స్ట్రీట్ ఫుడ్ ప్రేమికులకు బ్యాడ్ న్యూస్! ఢిల్లీలో రోడ్డు పక్కన ఆహార పదార్ధాలు, తినుబండారాలు వండటంపై ప్రభుత్వం నిషేధం విధించింది. రోడ్డుపక్కన టిఫిన్లు, ఫాస్ట్ ఫుడ్, …

ఇద్దరు చిన్నారులపై గ్యాంగ్ రేప్..

న్యూఢిల్లీ:  ఇద్దరు చిన్నారులపై సామూహిక లైంగిక దాడి ఘటనలతో దేశ రాజధాని నిద్ర లేచింది. ఢిల్లీలో  చిన్నారులపై అఘాయిత్యాలకు అంతూ పొంతు లేకుండా పోతోంది. ఒకే రోజు …

రఘురాం నిర్ణయం అద్భుతం!

9 నెలల్లోనే రెపోరేటును 125 బేసిస్ పాయింట్ల మేర తగ్గించి ఆర్‌బీఐ మంచి పని చేసిందని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. వృద్ధి, గిరాకీకి వూతమిచ్చేందుకు …

కర్ణాటకలో మరో గ్యాంగ్ రేప్.. కామాంధుల పైశాచికం

కర్నాటకలో మరో సామూహిక అత్యాచారం వెలుగు చూసింది. మంగళవారం రాత్రి తుమకూరు-బెంగళూరు జాతీయ రహదారిపై తిరుగుతున్న వాహనంలో ఓ యువతి(22) పై ఆరుగురు అత్యాచారానికి పాల్పడ్డారు. నిజగల్‌ …