జాతీయం

శివసేన చర్యలను ఖండించిన అడ్వాణి

న్యూఢిల్లీ,  : శివసేన కార్యకర్తలు సోమవారం ఉదయం ముంబైలో సుధీంద్ర కులకర్ణి ముఖంపై సిరా పోసిన సంఘటనను బీజేపీ సీనియర్‌ నాయకుడు ఎల్‌కె అడ్వాణి తీవ్రస్థాయిలో ఖండించారు. …

అడ్డంగా దొరికిన బీహార్‌ మంత్రి

బీహార్ ఎన్నికల తొలిదశ పోలింగ్‌కు ముందు జేడీయూకు పెద్ద షాక్ తగిలింది. నితీశ్‌కుమార్ క్యాబినెట్‌లోని మంత్రి అవదేశ్ ప్రసాద్ కుష్వాహా లంచం తీసుకుంటూ స్టింగ్ ఆపరేషన్‌కు చిక్కిన …

బారులుతీరిన ఓటర్లు

బీహార్ లో అసెంబ్లీ ఎన్నికల తొలి విడత పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతోంది. తొలి విడతలో భాగంగా 10 జిల్లాల పరిధిలోని 49 నియోజకవర్గాల్లో ఓటింగ్ జరుగుతోంది. ఉదయం …

పోస్టుమార్టంకు తీసుకెళితే లేచి కూర్చున్నాడు

ముంబయి: ఒకసారి వ్యక్తి చనిపోయాక తిరిగి లేవడం అంటూ జరగదు. అలా జరిగితే సంతోషపడటమేమోగానీ అవాక్కయ్యి భయంలోకి కూరుకుపోవడం ఖాయం. ముంబయిలో ఇలాంటి విచిత్ర ఘటనే చోటు …

సుధీంద్ర కులకర్ణిపై ఇంకు దాడి

ముంబై: పాకిస్థాన్ విదేశాంగ మంత్రి ఖుర్షిద్ మహమూద్ కసూరి రాసిన ఓ పుస్తకాన్ని ముంబైలో ఆవిష్కరించే సభ కాస్తా రసాభాసగా ముగిసింది. ఈ కార్యక్రమంలో ప్రధానవక్తగా పాల్గొనేందుకు …

రముఖ సినీనటి మనోరమ కన్నుమూత

తమిళ చిత్ర పరిశ్రమకు చెందిన సీనియర్ సినీ నటి మనోరమ ఇకలేరు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ వచ్చిన ఆమె చెన్నైలో ఓ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ …

భారత్‌ పటిష్టమైన ప్రజాస్వామ్య దేశం

భారత్‌ పటిష్టమైన ప్రజాస్వామ్య దేశంగా మారటానికి లోక్‌ తంత్ర్ జయప్రకాశ్ నారాయణ్‌ కృషియే కారణమన్నారు ప్రధాని మోడీ. ఎమర్జెన్సీ కాలంలో అందుకు వ్యతిరేకంగా పోరాటం చేసి ప్రజలను …

పోలీసులా? వీధి రౌడీలా?

యూపీ పోలీసులు మరోసారి వీధి రౌడీల్లా ప్రవర్తించారు. ఇంట్లో దొంగతనం జరిగిందని ఫిర్యాదు చేయడానికి వెళ్లిన దళిత దంపతులపట్ల అమానుషంగా వ్యవహరించారు. కంప్లైంట్ తీసుకునేందుకు నిరాకరించిన పోలీసులను …

బీహార్‌లో మోడీ రెండో రోజు ప్రచారం

ప్రధాని నరేంద్రమోడీ వరుసగా రెండో రోజు బీహార్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. నిన్న ముంగేర్, బెగుసరాయ్, సమస్తిపూర్, నవాదా ప్రచార సభల్లో పాల్గొన్న ప్రధాని.. ఇవాళ …

బీహార్‌లో రెచ్చిపోతున్న పోకిరీలు రోజురోజుకూ బెడద

బీహార్‌లో పోకిరీలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. పాట్నా సహా పలు ప్రాంతాల్లో పోకిరీల బెడద రోజురోజుకూ పెరిగిపోతోంది. బస్టాపులు, రైల్వే స్టేషన్లలో మహిళలపట్ల అసభ్యంగా ప్రవర్తించడం, …