జాతీయం

భర్త ఫోన్‌ లాగేసుకున్నాడని.. భార్య ఆత్మహత్య

హైదరాబాద్‌: భర్త ఫోన్‌ తన ఫోన్‌ తీసుకున్నాడని నవ వధువు ఆత్మహత్య చేసుకున్న ఘటన కేరళలోని తిరువనంతపురంలో చోటుచేసుకుంది. వారికి కొత్తగా పెళ్లైంది.. కానీ భార్య ఫేస్‌బుక్‌, …

రెండో దశ పోలింగ్.. మావోయిస్టు ప్రాబల్య ప్రాంతాల్లో

పట్నా: బిహార్‌ ఎన్నికలు శుక్రవారంతో రెండోదశలోకి ప్రవేశించాయి. 32 నియోజకవర్గాల్లో పోటీపడుతున్న 456 మంది అభ్యర్థుల భవిష్యత్తును ఓటర్లు నిర్ణయించనున్నారు. ఈ నియోజకవర్గాలన్నీ కూడా నక్సలైట్ల ప్రభావం …

కలాం కు నివాళులర్పించిన ప్రధాని

మాజీ రాష్ట్రపతి ఏపీజే అబ్దుల్ కలాం 84వ జయంతిని పురస్కరించుకుని ఢిల్లీలోని డీఆర్డీవో భవన్ లో ఘనంగా నివాళులర్పించనున్నారు. ప్రధాని నరేంద్రమోడీతోపాటు పలువురు ప్రముఖులు కార్యక్రమానికి హాజరుకానున్నారు. …

ఉగ్రదాడిని తిప్పికొట్టిన భారత సైన్యం

జమ్మూకాశ్మీర్లో ఉగ్రవాదుల చొరబాటు యత్నాన్ని జవాన్లు భగ్నం చేశారు. ఉగ్రవాదులు దోడా జిల్లా సరిహద్దు గుండా భారత భూ భాగంలోకి ప్రవేశించేందుకు ప్రయత్నించగా సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. …

లోకల్ రైలులో పండంటి బిడ్డకు ప్రాణం

ముంబయి: అది ముంబయి లోకల్ రైలు. రద్దీ జనం.. రైలు వేగంగా వెళుతోంది. ఇంతలో నిండు గర్భిణీ ప్రసవ వేదన. పురిటి నొప్పులతో అరుపులు. ఆ బోగీలో …

హైదరాబాద్లోని అబ్దుల్ కలాం పేరు

న్యూఢిల్లీ : హైదరాబాద్లోని డీఆర్డీవోకు భారతరత్న, మాజీ భారత రాష్ట్రపతి దివంగత ఏపీజే అబ్దుల్ కలాం పేరు పెట్టాలని నిర్ణయించింది. ఈ మేరకు కేంద్రం ప్రభుత్వం బుధవారం …

ఆ హత్యపై మౌనం వీడిన మోదీ

న్యూఢిల్లీ: దేశంలో సంచలనం సృష్టించిన దాద్రి ఘటనపై ప్రధాని నరేంద్రమోదీ తొలిసారి స్పందించారు. ఇలాంటి ఘటనలు విచారకరమని, దురదృకరమని, బీజేపీ ఇలాంటి వాటికి అస్సలు మద్దతివ్వబోదని స్పష్టం …

నేతాజీ కోసం శాస్త్రీజీ విశ్వప్రయత్నం!

న్యూఢిల్లీ: భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నేతాజీ సుభాష్ చంద్రబోస్ రష్యాలో తలదాచుకున్నారా? ఆయనను భారత్కు తిరిగి రప్పించేందుకే లాల్ బహదూర్ శాస్త్రి విశ్వప్రయత్నం చేశారా? శాస్త్రీజీ …

భర్తను వదిలేసిందని గుండుగీయించి వూరేగించారు

, హైదరాబాద్‌: పంచాయతీ పెద్దల |ర్జన్యానికి సంబంధించిన ఈ ఘటన ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రంలో చోటుచేసుకుంది. భర్తను వదిలి మరో వ్యక్తితో నివసిస్తున్నందుకు ఓ మహిళకు గుండుగీసి వూరేగించారు …

పుస్తకావిష్కరణ కార్యక్రమం జరిపి తీరుతాం:సుధీంద్ర

ముంబై,: పాకిస్తాన్‌ మాజీ విదేశాంగ మంత్రి ఖుర్షిద్‌ మహ్మద్‌ కసూరి రాసిన పుస్తకావిష్కరణ కార్యక్రమం సోమవారం సాయంత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ జరిపితీరుతామని, ఆగే ప్రసక్తే లేదని సుధీంద్ర …