జాతీయం

ఢిల్లీలో సీడబ్లూసీ భేటీ ప్రారంభం

న్యూఢిల్లీ, సెప్టెంబర్ 8 : కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సమావేశం మంగళవారం ఉదయం ప్రారంభమైంది. టెన్‌జన్‌పత్‌లోని సోనియా నివాసంలో జరుగుతున్న ఈ సమావేశానికి సీడబ్ల్యూసీ సభ్యులతో పాటు, …

కుమార్తెలపై అత్యాచారం.. పదేళ్ళుగా ఇదే తంతు…

కంటికి రెప్పలా కాపాడాల్సిన కన్నతండ్రే తన కుమార్తెల పాలిట కాలయముడయ్యాడు. తనకు ఎయిడ్స్‌ ఉందని తెలిసీ ఇద్దరు కుమార్తెలపై అత్యాచారం చేస్తూ వచ్చాడు. తాజాగా వెలుగు చూసిన …

మెట్రో రైలులో మోడీ..

ఢిల్లీ : మెట్రో రైలులో ప్రధాని మోడీ ఆదివారం ప్రయాణం చేశారు. ఢిల్లీ – ఫరీదాబాద్‌ మెట్రోలైన్‌ను ప్రారంభించారు.

నేడు ఢిల్లీ – ఫరీదాబాద్ మెట్రో రైలు మార్గం ప్రారంభం.A

ఫరిదాబాద్: ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేడు ఢిల్లీ-ఫరీదాబాద్ మెట్రో రైలు మార్గాన్ని ప్రారంభించనున్నారు. ఈ మెట్రో మార్గం అందుబాటులోకి రావడంతో దేశ రాజధాని ఢిల్లీ నుంచి హర్యానా పారిశ్రామిక …

నేడు భారత్ కు రానున్న శ్రీలంక ప్రధాని..

న్యూఢిల్లీ : ఈ నెల 14న శ్రీలంక ప్రధాని రణిల్ విక్రమసింఘే భారత్‌కు రానున్నారు. విక్రమసింఘే భారత్‌లో మూడు రోజుల పాటు పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా ప్రధాని …

సిరియా బాలుడి సైకతశిల్పం

ప్రపంచం మొత్తాన్ని కంటతడి పెట్టించిన సిరియా బాలుడి మృతిపై సైకత శిల్పి సుదర్శన్ పట్నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు. పూరి బీచ్‌ లో తన బాధనంతా సైకత …

హెల్మెట్ కంపల్సరీ

సుప్రీం కోర్ట్ రోడ్డు బద్రత పై ఇచ్చిన ఆదేశాలను పాటించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం అయ్యింది. ఇక నుంచి ద్విచక్ర వాహన దారులు హెల్మెట్ కంపల్సరీ వాడాల్సిందే …

రాజకీయ వ్యూహాల్లో ఉద్దండుడు

ములాయం సింగ్ యాదవ్..ఉత్తరప్రదేశ్ లో రెండు దశాబ్దాలుగా ఢక్కామొక్కీలు తిన్న నేత ! రాజకీయ ఎత్తుగడల్లో ఆయన నేర్పరి. అప్పటి దాకా వెనుకేసుకు రాగలరు…ఆ వెంటనే తిరస్కరించనూగలరు. …

బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది

ఢిల్లీ, బెంగళూరు ఎయిర్‌ పోర్ట్ లో బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. దాదాపు 6 ఇంటర్నేషనల్‌ ప్లేన్‌ లలో బాంబులు ఉన్నట్లు ఓ ఆగంతకుడు ఫోన్ …

కృష్ణాష్టమి వేడుకలు ప్రారంభమయ్యాయి

కృష్ణాష్టమి వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా ప్రారంభమయ్యాయి. కృష్ణుడి జన్మ స్థలంగా చెప్పే యూపీలోని మథుర టెంపుల్‌ కు ఉదయం నుంచే భక్తులు క్యూ కట్టారు. శ్రీ కృష్ణుడి …