జాతీయం

ఇక మ్యూజియంగా వందేళ్లనాటి పార్లమెంట్‌ భవనం

వర్షాకాల సమావేశాలతో పాభవనానికి ముగింపు శీతాకాల సమావేశాల్లో కొత్త పార్లమెంట్‌కు శ్రీకారం న్యూఢల్లీి,జూలై14(జనం సాక్షి ): బ్రిటిష్‌ పాలకుల కాలంలో నిర్మితమైన వందేళ్ల నాటి చరిత్రాత్మక పార్లమెంట్‌ భవనంలో …

ఉద్దవ్‌ నిర్ణయంతో మారనున్న మహా రాజకీయం

వ్యూహాత్మకంగా మరింత పట్టు బిగించిన బిజెపి ముంబై,జూలై14(జనం సాక్షి): రాష్ట్రపతి అభ్యర్థికి మద్దతు ప్రకటిస్తున్నట్లు శిసేనాని ఉద్దవ్‌ థాక్రే ప్రకటించడం ద్వారా సిఎం ఏక్‌నాథ్‌ షిండే శివసేనలో …

రాష్ట్రపతి ఎన్నికలకు బ్యాలెట్ల తరలింపు

అన్ని రాష్టాల్రకు విమానాలో చేరవేత న్యూఢల్లీి,జూలై13(జనంసాక్షి :): రాష్ట్రపతి ఎన్నికలకు సమయం దగ్గర పడడంతో కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు మొదలు పెట్టింది. ఈ నెల 18న …

జాతీయ చిహ్నంపై నిలదీస్తాం

జాతీయ చిహ్నంపై నిలదీస్తాం సార్నాథ్‌ స్థూపానికి భిన్నంగా ఎందుకు మండిపడుతున్న విపక్ష నేతలు న్యూఢల్లీి,జూలై13 (జనంసాక్షి): కొత్త పార్లమెంటు భవనంపై ప్రధాని మోదీ కాంస్య జాతీయ చిహ్నాన్ని …

ఆస్టేల్రియా 298/5.. లంకతో రెండో టెస్టు

గాలె,జూలై9 ( జనంసాక్షి):  స్టీవ్‌ స్మిత్‌ (109 బ్యాటింగ్‌), లబుషేన్‌ (104) శతకాలతో విజృంభించడంతో శ్రీలంకతో రెండో టెస్టులో ఆస్టేల్రియా భారీ స్కోరు దిశగా దూసుకెళ్తోంది. టాస్‌ …

తుంగభద్రకు పోటెత్తిన వరద

తీరప్రాంతాల ప్రజలను అప్రమత్తంచేసిన అధికారుల జోగులాంబ గద్వాల,జూలై9( జనం సాక్షి ): కర్ణాటకలోని తుంగభద్ర జలాశయానికి వరద పోటెత్తుతున్నది. ఎగువన ఉన్న శివమొగ్గ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలకు టీబీ …

అమర్‌నాథ వద్ద ముమ్మరంగా సహాయక చర్యలు

16కు చేరిన మృతుల సంఖ్య మరో 40మంది ఆచూకీ గల్లంతు 15వేల మందిని రక్షించిన రెస్క్యూ బృందాలు తనకళ్లెదుటే దుర్ఘటన జరిగిందన్న ఎమ్మెల్యే రాజాసింగ్‌ శ్రీనగర్‌,జూలై9(జనంసాక్షి): అమర్‌నాథ్‌ …

అమర్‌నాథ్‌ యాత్రికుల కోసం హెల్ప్‌లైన్‌

ఢల్లీి తెలంగాణ భవన్‌లో ఏర్పాటు న్యూఢల్లీి,జూలై9(జనం సాక్షి): అమర్‌నాథ్‌ యాత్రలో చిక్కుకున్న తెలంగాణకు చెందిన యాత్రికుల కోసం ఢల్లీిలోని తెలంగాణ భవన్‌ ప్రత్యేక హెల్ప్‌ లైన్‌ ను …

12న హైదరాబాద్‌కు ద్రౌపది ముర్ము

అదేరోజు ఎపిలోనూ పర్యటన హైదరాబాద్‌,జూలై9(జనం సాక్షి): ఎన్‌డీఏ రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్ము ఈ నెల 12న హైదరాబాద్‌కు రానున్నారు. భాజపాకు చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలతో పరిచయ …

రాజ్యసభ సభ్యుడిగా లక్ష్మణ్‌ ప్రమాణం

  అభినందించిన తెలంగాణ బిజెపి నేతలు వెనకబడిన వర్గాలకు బిజెపి గుర్తింపు ఇచ్చిందన్న లక్ష్మణ్‌ న్యూఢల్లీి,జూలై8( జనం సాక్షి ): యూపి నుంచి రాజ్యసభకు ఎంపీగా ఎన్నికైన డాక్టర్‌ కె. …

తాజావార్తలు