జాతీయం

మరికాసెపట్లో సారలమ్మను గద్దెపై ప్రతిష్ఠించనున్న పూజారులు

హైదరాబాద్‌ : వరంగల్‌లో జరుగుతున్న మేడారం జాతరకు భక్తుల రద్దీ పెరిగింది. క్యూలైన్లలో భక్తులు బారులు తీరాలు. మరికాసేపట్లో సమ్మక్క కూతురు సారలమ్మను గద్దెపై ప్రతిష్ఠించనున్నారు. కన్నెపల్లి …

పట్టాలు తప్పిన ప్రజాస్వామ్యం :బీజేపీ జాతీయనేత

ఢిల్లీ: ప్రజాస్వామ్యం పట్టాలు తప్పిందని బీజేపీ జాతీయనేత వెంకయ్యనాయుడు వ్యాఖ్యానించారు. ప్రధాని మన్మోహన్‌సింగ్‌, కాంగ్రెస్‌ పార్టీ చేతగానితనం వల్ల మంత్రులు వెల్‌లోకి వెళ్లి నిరసన తెలుపుతున్నారని వెంకయ్యనాయుడు …

రాష్ట్రపతి కార్యాలయానికి చేరిన తెలంగాణ బిల్లు

ఢిల్లీ: తెలంగాణ బిల్లు రాష్ట్రపతి కార్యాలయానికి చేరుకుంది. రేపు తెలంగాణ బిల్లుపై రాష్ట్రపతి సంతకం చేసే అవకాశం ఉంది. ఎల్లుండి రాజ్యసభకు తెలంగాణ బిల్లు వస్తుందని హోంశాఖ …

సుష్మా, అరుణ్‌ జైట్లీకి ప్రధాని ఆహ్వనం

ఢిల్లీ: బీజేపీ నేతలు సుష్మాస్వరాజ్‌, అరుణ్‌జైట్లీకి ప్రధాని నుంచి ఆహ్వనం అందింది. తెలంగాణ బిల్లుపై ఏర్పాటు చేసిన సమావేశానికి బీజేపీ నేతలను ప్రధాని మన్మోహన్‌సింగ్‌ ఆహ్వనించారు. తెలంగాణ …

మైనింగ్‌ కేసులో దిగంబర్‌ కామత్‌ సమన్లు జారీ

పనాజి: మైనింగ్‌ కుంభకోణం కేసులో గోవా మాజీ ముఖ్యమంత్రి దిగంబర్‌ కామత్‌కు ప్రత్యేక పరిశోధనా బంధం(సిట్‌) సమన్లు జారీ చేసింది. 35వేల కోట్ల మైనింగ్‌ కుంభకోణం కేసులో …

కేకే గెలుపు పట్ల కేసీఆర్‌ హర్షం

న్యూఢిల్లీ : టీఆర్‌ఎస్‌ జాతీయ కార్యదర్శి కేకేశవరావు రాజ్య సభ సభ్యునిగా ఎన్నికవడంపై ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖర్‌ హర్షం వ్యక్తం చేశారు. తొలిసారిగా పార్టీని …

12న రాజ్యసభకు టీ బిల్లు: ఆహ్మద్‌ పటేల్‌

న్యూఢిల్లీ: ఈ నెల 12న తెలంగాణ బిల్లు రాజ్యసభలో ప్రవేశ పెట్టనున్నారు. ఈ మేరకు ఇవాళ కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ ముగిసిన అనంతరం సభ్యుడు అహ్మద్‌ …

ముగిసిన కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ సమావేశం

న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ కోర్‌ కమిటీ భేటీ ముగిసింది. ఇవాళ ప్రధాని నివాసంలో జరిగిన ఈ సమావేశానికి మూపీఏ అధినేత్రి సోనియాగాంధీతో పాటు పలువురు కోర్‌కమిటీ సభ్యులు హాజరై …

సోమవారం పార్లమెంట్‌ ముందుకు టీ బిల్లు

న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లు సోమవారం పార్లమెంట్‌ ముందుకు వెళ్లనుంది. ఈ మేరకు ఇవాళ రాత్రి బిల్లును రాష్ట్రపతికి పంపినట్లు సమాచారం. అక్కడ నుంచి బిల్లు పార్లమెంట్‌కు వస్తుందని …

తెలంగాణ బిల్లుకు కేంద్రకేబినెట్‌ ఆమోదం

న్యూఢిల్లీ: తెలంగాణ బిల్లుకు కేంద్ర కేబినెట్‌ ఆమోదం తెలిపింది. ఇవాళ దాదాపు రెండు గంటలపాటు జరిగిన కేంద్ర కేబినెట్‌ భేటీలో తెలంగాణ బిల్లుపై చర్చించిన అనంతరం సభ్యులు …