జాతీయం

నష్టాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 50 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్‌, 20 పాయింట్లకు పైగా నష్టంలో నిప్టీ ట్రేడవుతున్నాయి.

ఈ నెల 27న జీవోఎం మరోమారు భేటీ

న్యూ ఢిల్లీ: ఈ నెల 27 సాయంత్రం 4.30 గంటలకు జీవోఎం మరోసారి భేటీకానుంది. ఈ సందర్భంగా పలు కీలకాంశాపై హోంశాఖకు కసరత్తు చేస్తోంది.

ఆరుషి కేసు తీర్పు నేపథ్యంలో గట్టి బందోబస్తు

ఢిల్లీ: ఆరుషి, హేమరాజ్‌ జంటహత్యల కేసులో ఈ రోజు మధ్యాహ్నం తీర్పు వెలువడనున్న నేపథ్యంలో పోలీసులు న్యాయస్థానం వద్ద గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఈ కేసు …

ఫాక్‌ లాండ్‌ దీవుల్లో భూకంపం

ఢిల్లీ: దక్షిణ అట్లాంటిక్‌ సముద్రంలోని ఫాక్‌ లాండ్‌ దీవుల్లో భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేలుపై దీని తీవ్రత 7గా నమోదైంది. అర్జెంటీనాకు 877 కిలోమీటర్ల దూరంలో భూకంప …

సెక్యూరిటీ లేని ఏటీఎంలపై చర్యలు

బెంగళూర్‌ : ఏటీఎం సెంటర్‌లో మహిళలపై దాడి ఘటనతో అప్రమత్తమైన పోలీసులు అధికారులు సెక్యూరిటీ లేని ఏటీఎంల పై చర్యలు తీసుకున్నారు. భద్రత లేని 1050 ఏటీఎంలను …

లాభాల్లో కొనసాగుతున్న స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. 260 పాయింట్ల లాభంతో సెన్సెక్స్‌ ,ఎనభైపాయింట్ల లాభంతో నిప్టీ కొనసాగుతున్నాయి.

ముందస్తు బెయిల్‌కు తేజ్‌పాల్‌ దరఖాస్తు

ఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహెల్కా సంపాదకుడు తరుణ్‌ తేజ్‌పాల్‌ ముందస్తు బెయిల్‌కు దరఖాస్తు చేసుకున్నాడు. బెయిల్‌ పిటిషన్‌పై రేపు విచారణ జరుగనుంది.

సోనియాతో ముగిసిన జైపాల్‌రెడ్డి సమావేశం

ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కేంద్ర మంత్రి జైపాల్‌రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం.

సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేసిన లాలూ

న్యూఢిల్లీ : దాణా కుంభకోణం కేసులో శిక్ష పడిన బీహార్‌ మాజీ ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్‌ యాదవ్‌ సుప్రీంకోర్టులో బెయిల్‌ పిటీషన్‌ దాఖలు చేశారు. బెయిల్‌ పిటీషన్‌పై …

పోలింగ్‌ కేంద్రం వద్ద దుండగుల కాల్పులు

భోపాల్‌ : మధ్యప్రదేశ్‌ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతోంది. భిండ్‌లోని పోలింగ్‌ కేంద్రం వద్ద దుండగులు కాల్పులు జరిపారు.దీంతో అక్కడ 15 నిమిషాలపాటు పోలింగ్‌కు అంతరాయం …