నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
ముంబయి : స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 50 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్, 20 పాయింట్లకు పైగా నష్టంలో నిప్టీ ట్రేడవుతున్నాయి.
ముంబయి : స్టాక్ మార్కెట్లు ఇవాళ నష్టాలతో ప్రారంభమయ్యాయి. 50 పాయింట్లకు పైగా నష్టంలో సెన్సెక్స్, 20 పాయింట్లకు పైగా నష్టంలో నిప్టీ ట్రేడవుతున్నాయి.
న్యూ ఢిల్లీ: ఈ నెల 27 సాయంత్రం 4.30 గంటలకు జీవోఎం మరోసారి భేటీకానుంది. ఈ సందర్భంగా పలు కీలకాంశాపై హోంశాఖకు కసరత్తు చేస్తోంది.
ముంబయి : స్టాక్ మార్కెట్లు ఈ రోజు ఉదయం లాభాలతో ప్రారంభమయ్యాయి. 260 పాయింట్ల లాభంతో సెన్సెక్స్ ,ఎనభైపాయింట్ల లాభంతో నిప్టీ కొనసాగుతున్నాయి.
ఢిల్లీ : లైంగిక వేధింపుల కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న తెహెల్కా సంపాదకుడు తరుణ్ తేజ్పాల్ ముందస్తు బెయిల్కు దరఖాస్తు చేసుకున్నాడు. బెయిల్ పిటిషన్పై రేపు విచారణ జరుగనుంది.
ఢిల్లీ : ఏఐసీసీ అధ్యక్షురాలు సోనియాగాంధీతో కేంద్ర మంత్రి జైపాల్రెడ్డి సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తెలంగాణ అంశంపై చర్చించినట్లు సమాచారం.