జాతీయం

లాభాలతో ముగిసిన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి: స్టాక్‌ మార్కెట్లు శుక్రవారం లాభాలతో ముగిశాయి. బీఎస్సీ సెన్సెక్స్‌ 257 పాయింట్లు లాభపడి దాదాపు రెండు వారాల గరిష్ఠ స్థాయికి చేరింది. ఊహించిన దానికన్నా జీడీపీ …

వారానికి ఓసారి 40 నిమిషాలు మాత్రమే కులుసుకోవచ్చు

ఘజియాబాద్‌: ఆరుషి, హేమరాజ్‌ జంట హత్యల కేసులో శిక్ష పడి జైల్లో ఉన్న నైపుర్‌, రాజేష్‌ తల్వార్‌లకు జైలు అధికారులు నియమ నిబంధనలు తెలియజేశారు. వారిద్దరూ సమీప …

మేం తెలంగాణాకు మాత్రమే అనుకూలం

న్యూఢిల్లీ:తాము పది జిల్లాలతో నూడిన తెలంగాణాకు మాత్రమే అనుకూలమని ఉప ముఖ్యమంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. మంత్రుల బృందం రాయల తెలంగాణపై కూడా చర్య జరుపుతోందని ఆయన …

డిసెంబర్‌ 3న కేంద్ర మంత్రివర్గం భేటీ

న్యూఢిల్లీ: డిసెంబర్‌ 3న కేంద్ర మంత్రి వర్గం సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర పునర్‌ వ్యవస్థీకరణ ముసాయిదా బిల్లును జీవోఎం డిసెంబర్‌ 1 తేదీనే పూర్తి స్థాయిలో …

సచిన్‌, రావులకు భారత రత్న ప్రకటించడాన్ని సవాలు చేస్తూ పిటిషన్‌

చెన్నై: క్రికెటర్‌ సచిన్‌ టెండూల్కర్‌, శాస్త్రవేత్త సీఎన్‌ఆర్‌ రావులకు భారతరత్న ప్రకటించడాన్ని సవాలు చేస్తూ మద్రాసు హైకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. భారత రత్న పురస్కారం ప్రకటించే ముందు …

కనువిందు చేస్తున్న పుష్ప ప్రదర్శన

తిరుచానూరు: తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి బ్రహ్మూెత్సవాల్లో భాగంగా ఏర్పాటు చేసిన పుష్ప ప్రదర్శనను తితిదే ఛైర్మన్‌ కనుమూరి బాపిరాజు ఈ రోజు ప్రారంభించారు. అమ్మవారి ఉద్యానవనంలో …

కేరళలో 8నెలల్లో వందకిలోల బంగారం పట్టివేత

తిరువనంతపురం: కేరళ రాష్ట్రంలో గత ఎనిమిది నెలల్లో 100 కిలోల బంగారం అక్రమ రవాణాపై అవుతూ పట్టుబడిందని అధికారులు తెలిపారు. బంగారం అక్రమ రవాణాపై దాదాపు 60 …

క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లికి గుండెపోటు

ముంబయి: మాజీ క్రికెటర్‌ వినోద్‌ కాంబ్లికి గుండెపోటు వచ్చింది.చంబూర్‌ నుంచి బాంద్రాకు కారు నడుపుకుంటూ వెళ్తుండగా గుండెపోటు వచ్చినట్లు సమాచారం. కారులో గుండెనొప్పితో బాధపడుతున్న కాంబ్లిని గుర్తించిన …

డిసెంబర్‌ 4న దేశ రాజధానిలో సెలను ప్రకటించండి: ఆవ్‌ ఢిల్లీ:

ఢిల్లీ:డిసెంబర్‌ 4న ఢిల్లీ రాష్ట్రంలో జాతీయ రాజధాని ప్రాంతం (ఎన్‌ సీ ఆర్‌)లో సెలవు ప్రకటించాలని ఆమ్‌ ఆద్మీ పార్టీ ఎన్నికల సంఘాన్ని కోరింది. సెలవు ఇస్తే …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 140 పాయింట్లకు పైగా లాభంతో నిప్టీ ట్రేడవుతున్నాయి.