లోయలో పడిన బస్సు : 10 మంది మృతి
ఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రయాణీకులతో ఉన్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా, నలుగురికి గాయాలైనట్లు సమాచారం.
ఢిల్లీ: పాక్ ఆక్రమిత కాశ్మీర్లో ప్రయాణీకులతో ఉన్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో పది మంది మృతి చెందగా, నలుగురికి గాయాలైనట్లు సమాచారం.
ఢిల్లీ: ఢిల్లీలో భారతీయ జనతా పార్టీ కార్యాలయం వద్ద ధర్నా చేస్తూ బైఠాయించిన విశాలాంధ్ర మహాసభ నేతలను పోలీనులు బలవంతంగా అక్కడి నుంచి తరలించారు.
చెన్నై: చెన్నై మహానగరంలో మారథాన్- 2013 ఆదివారం ఉత్సాహంగా సాగింది. ఈ మారథాన్లో ఔత్సాహికులు పెద్ద సంఖ్యలో పాల్గొని పరుగులు తీశారు.