జాతీయం

నేడు మహిళా బ్యాంక్‌ ప్రారంభం

న్యూఢిల్లీ : మహిళా సాధికారత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన మహిళా బ్యాంక్‌ దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ జన్మదినోత్సవం సందర్బంగా మంగళవారం …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : ఇవాళ స్తాక్‌మార్కెట్లు లాభాలతో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్‌ 70 పాయింట్ల లాభంతో కొనసాగుతుండగా, నిప్టీ 20 పాయింట్ల పైగా లాభంతో కొనసాగుతుంది.

ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత పోలింగ్‌ ప్రారంభం

ఛత్తీస్‌గఢ్‌ : ఛత్తీస్‌గఢ్‌లో రెండో విడత పోలింగ్‌ ఈ ఉదయం 8 గంటలకు ప్రారంభమైంది. పోలింగ్‌ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగుతుంది. 72 అసెంబ్లీ స్థానాలకు …

ఈ శీతకాల సమావేశాల్లోనే టీ బిల్లు : షిండే

న్యూఢిల్లీ : ఈ శీతాకాల సమావేశాల్లోనే తెలంగాణ బిల్లు రానుందని జీవోఎం ఛైర్మన్‌, కేంద్రహోంమంత్రి సుశీల్‌కుమార్‌ షిండే తెలిపారు. రాష్ట్ర విభజన అంశంపై సంప్రదింపుల పర్వం ముగిసిందన్నారు. …

ముఖ్యమంత్రి మీడియా సమావేశం ప్రారంభం

ఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి మీడియా సమావేశంలో మాట్లాడుతున్నారు. ఈ రోజు మధ్యాహ్నం ఆయన మంత్రుల బృందంతో గంటన్నరపాటు సమావేశమైన అనంతరం ఈ సమావేశం నిర్వహిస్తున్నారు. …

సోనియాపై రూ. 10కోట్ల పరువునష్టం దావా

ఢిల్లీ : కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీపై మధ్యప్రదేశ్‌ సీఎం శివరాజ్‌సింగ్‌ చౌహాన్‌ పరువునష్టం దావా వేశారు. కాంగ్రెస్‌ పార్టీ ఓ ప్రకటనలో తన కుటుంబంపై అసత్య ఆరోపణలు …

విజయవంతమైన ‘బ్రహ్మోస్‌’ క్షిపణి పరీక్ష

రాజస్థాన్‌ : సూపర్‌సోనిక్‌ క్షిపణి ‘బ్రహ్మోస్‌’ పరీక్ష విజయవంతంగా జరిగింది. రాజస్థాన్‌లోని సోఖ్రాన్‌ నుంచి ఈ క్షిపణిని ఈ రోజు ప్రయోగించారు.

జీవోఎంతో సీఎం కిరణ్‌ భేటీ

న్యూఢిల్లీ : ఢిల్లీలోని రాష్ట్ర విభజనపై ఏర్పాటైన మంత్రుల బృందం (జీవోఎం)తో ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి సమావేశమయ్యారు. జీవోఎం ఎదుట సీఎం వినిపించే వాదనలపై సర్వత్రా …

ఢిల్లీ చేరుకున్న సీఎం కిరణ్‌

న్యూఢిల్లీ : ముఖ్యమంత్రి కిరణ్‌ కుమార్‌ రెడ్డి ఈ రోజు ఉదయం ఢిల్లీ చేరుకున్నారు. రాష్ట్ర విభజన అంశంపై ఏర్పాటైన మంత్రల బృందంతో ఈ రోజు మధ్యాహ్నం …

లాభాలతో ప్రారంభమైన స్టాక్‌ మార్కెట్లు

ముంబయి : స్టాక్‌ మార్కెట్లు ఇవాళ లాభాలతో ప్రారంభమయ్యాయి. 280 పాయింట్లకు పైగా లాభంలో సెన్సెక్స్‌ 80 పాయింట్లకు పైగా లాభంలో నిఫ్టీ ట్రేడవుతున్నాయి.