సీమాంధ్ర

తెదేపా డేటాను తస్కరించారు

– కేసీఆర్‌ సహకారంతో వైకాపా దొంగిలించింది – వైకాపా కాల్‌ సెంటర్‌ నుంచి కార్యకర్తలకు ఫోన్‌లు చేస్తున్నారు – వైకాపా ఎంపీలను బీజేపీ, కేసీఆర్‌ నిర్ణయిస్తున్నారు – …

తెలంగాణ ప్రభుత్వం.. హద్దులువిూరుతుంది

– పిల్లచేష్టలతో హైదరాబాద్‌ ఇమేజ్‌కు నష్టంతెస్తున్నారు – అహంభావంతో కేసీఆర్‌, అసహనంతో జగన్‌ దుర్మార్గాలు చేస్తున్నారు – పార్టీ సమాచారాన్ని దొంగిలించి వైకాపాకు ఇచ్చారు – ప్రభుత్వ …

రైల్లో మంటలు.. తప్పిన ప్రమాదం

– యశ్వంత్‌ పూర్‌ – టాటానగర్‌ ఎక్స్‌ప్రెస్‌లో చెలరేగిని మంటలు – గొల్లప్రోలు వద్ద ఘటన – అప్రమత్తమై బోగీలను తప్పించిన రైల్వే అధికారులు – ప్రయాణీకులు …

గన్నవరం విమానాశ్రయ పరిధి విస్తృతి 

విజయవాడకు పెరుగుతోన్న ఆదరణ సుందరీకరణతో మారుతున్న సిటీ విజయవాడ,మార్చి5(జ‌నంసాక్షి): గన్నవరం విమానాశ్రయానికి అంతర్జాతీయ ¬దా దక్కడంతో ఇక దేశవిదేశీ ప్రముఖల రాక పెరుగుతోంది. దీనికితోడు విజయవాడ కేంద్రంగా …

చెత్త సమస్యలను పరిస్కరిస్తేనే గుర్తింపు

ప్లాస్టిక్‌ వ్యర్థాలను తొలగించాలి: ఛైర్మన్‌ ఏలూరు,మార్చి5(జ‌నంసాక్షి):  అధికారుల అలసత్వం వల్లే పట్టణంలో పారిశుధ్యం అత్యంత దారుణంగా తయారైందని తాడేపల్లిగూడెం మున్సిపల్‌ ఛైర్మన్‌ బొలిశెట్టి శ్రీనివాస్‌ అధికారులపై అగ్రహం …

గంజాయి అడ్డాగా విశాఖ

ఇక్కడి నుంచి అక్రమ రవాణా విశాఖపట్టణం,మార్చి5(జ‌నంసాక్షి):  విశాఖనగరంలో గంజాయి వ్యాపారం పెచ్చువిూరిందని ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు రవాణ జరగడంపై సర్వత్రా ఆందోళన …

పండ్లతోటలపై భానుడి ప్రతాపం

ఆందోళనలో రైతులు కడప,మార్చి5(జ‌నంసాక్షి): ఎండల తీవ్రత పెరగడంతో  ప్రజలు అల్లాడుతుంటే పండ్ల తోటలకు నీరందక ఎండిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా వర్షాధారంతో సాగు …

దొంగాటలు వద్దు..  ధైర్యంగా రండి

– మేమేంటో.. విూరేంటో తేల్చుకుందాం – డేటా పేరుతో దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం – అభివృద్ధికి అడ్డుపడితే ఎవరిని వదిలిపెట్టను – హైదరాబాద్‌ కేంద్రంగా ఏపీపై …

ఎన్టీఆర్‌ విగ్రహానికి నిప్పుపెట్టిన దుండగులు

– ఆందోళనకు దిగిన టీడీపీ శ్రేణులు గుంటూరు, మార్చి4(జ‌నంసాక్షి) : ఏపీలో ఓ పక్క ఎన్నికల హీట్‌ పెరుగుతుండగా.. మరోపక్క అదేస్థాయిలో రాజకీయ వైషమ్యాలు పెరిగిపోతున్నాయి.. వైసీపీ, …

దొంగే.. దొంగ అన్నట్లుగా ఉంది

– వ్యక్తిగత సమాచారాన్ని ప్రైవేట్‌ సంస్థల చేతిలో పెట్టింది – ప్రజల హక్కులను ప్రభుత్వం దుర్వినియోగం చేస్తుంది – వైసీపీ నేత పార్థసారధి విజయవాడ, మార్చి4(జ‌నంసాక్షి) : …