సీమాంధ్ర

గుజరాత్‌కు ఓ న్యాయం.. ఏపీకి మరో న్యాయమా?

– ఏపీపై ఎందుకంత కక్ష కట్టారు? – పోలవరంపై మోడీ బాధ్యతారాహిత్యంగా మాట్లాడారు – పోలవరం నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తున్నారు – కాగ్‌ లేవనెత్తిన ప్రతీ అంశానికి …

అందరికీ ఆరోగ్యమే ప్రభుత్వ లక్ష్యం

సామాన్యుల చెంతకు వైద్యం చేర్చే ప్రయత్నం : మంత్రి విజయవాడ,జనవరి3(జ‌నంసాక్షి): రాష్ట్రంలో అందరూ ఆరోగ్యంగా ఉండాలన్న ఉద్దేశంతోనే ఆరోగ్య రక్ష పథకానికి శ్రీకారం చుట్టామని వైద్య ఆరోగ్యశాఖ …

టాస్క్‌ఫోర్సు గట్టి చర్యలతో అడవులకు రక్షణ

తగ్గిన ఎర్రచందనం అక్రమ రవాణా తిరుపతి,జనవరి3(జ‌నంసాక్షి): శేషాచలంలో లభించే అరుదైన ఎర్రచందనానికి విదేశాల్లో గిరాకీ ఎక్కువగా ఉండడంతో స్మగ్లర్లు దీనిపై కన్నేయడంతో అడవులను కాపాడేందుకు ఎపి ప్రభుత్వం …

పెన్షన్లపై ఇబ్బందులు తగవు

ఏలూరు,జనవరి3(జ‌నంసాక్షి): ప్రభుత్వం నిర్వహించే జన్మభూమి-మఊ/ూరు కార్యక్రమంలో పింఛనుదారులను ఇబ్బందులకు  గురిచేయడం సరికాదని పలువురు పేర్కొంటున్నారు. ఎప్పటిలాగే పంపిణీ జగాలని కోరారు.  గతనెల పింఛన్లు బ్యాంకు ఖాతాల్లో జమచేయడం …

నిర్వాసితులను పట్టించుకోవడం లేదు

ఏలూరు,జనవరి3(జ‌నంసాక్షి): ఓ వైపు పోలవరం పనులు శరవేగంగా సాగుతున్నాయి.  కాంక్రీట్‌ పనులు ప్రాంభం కావడంతో నిత్యం చురకుగా పనులు సాగుతున్నాయి.  అయితే నిర్వాసితుల ఆందోళనలను కూడా కొనసాగుతున్నాయి. …

సంక్రాతికి రెడీ అవుతున్న పందెంకోళ్లు?

నిబంధనలు ఉన్నా ఏటా తప్పని తిప్పలు ఏలూరు,జనవరి3(జ‌నంసాక్షి): సంత్రాంతి వస్తుందంటే గోదావరి జిల్లాల్లో పందెం కోళ్ల హడావిడి కనిపిస్తుంది. ఏటా పందాలప ఆంక్షలు..పోలీసుల చర్యలు షరామామూలే అయినా …

బోర్డు తిప్పేసిన జేమ్స్‌ స్కూల్‌

గుంటూరు,డిసెంబర్‌29(జ‌నంసాక్షి):  జేమ్స్‌ స్కూలు సంస్థ సీబీఎస్‌ఈ పేరుతో విద్యార్థుల నుండి లక్షలాది రూపాయలు వసూలు చేసి  అనుమతి రాకపోవడంతో బోర్డు తిప్పేసింది. ఈ  సంఘటన మంగళగిరి మండలం …

బాబుకు ఓటమి భయం పట్టుకుంది: కన్నా

విజయవాడ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): సీఎం చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ అన్నారు. అబద్ధాలు, అసత్యాలు చెబుతూ శ్వేతపత్రాలతో ప్రజలను మభ్యపెడుతున్నారని ఆయన ఎద్దేవా …

విద్యార్థినిపై బ్లేడుతో దాడి

కాకినాడ,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): తూర్పు గోదావరి జిల్లా కాట్రేనికోన మండలంలో శనివారం దారుణ ఘటన  చోటు చేసుకుంది. పదో తరగతి చదువుతోన్న ఓ విద్యార్థినిపై దుండగులు బ్లేడుతో దాడి చేశారు. …

మైన్స్‌ నీటిగుంటలో పండి బాలిక మృతి

తరచూ ప్రమాదాలు జరుగుతున్న పట్టించుకోని అధికారులు అధికారులపై గ్రామస్తుల ఆగ్రహం చిత్తూరు,డిసెంబర్‌29(జ‌నంసాక్షి): శ్రీకాళహస్తీ మండలం తోట్టంబేండులో శనివారం విషాదం చోటు చేసుకుంది. తోట్టబేడు మైన్స్‌ నీటిగుంటలో బట్టలు …