సీమాంధ్ర

చిత్తూరు జిల్లాలో మహిళ దారుణ హత్య

చిత్తూరు,జనవరి3(జ‌నంసాక్షి): చిత్తూరు జిల్లాలోని పీలేరు మండలం వేపులబైలు పంచాయతీ వరంపాటివారి పల్లెకు చెందిన జి.వరలక్ష్మి (36) దారుణ హత్యకు గురైంది. ఆవులు మేపేందుకు బుధవారం సాయంత్రం ఇంటి …

దేశంలోనే అత్యధిక అవినీతి రాష్ట్రంగా ఏపీ

– దోచుకోవటమే చంద్రబాబు, ఆయన బినావిూల పని – మేనిఫెస్టోలో హావిూలన్నీ పూర్తిచేశామని బాబు చెప్పగలడా? – సింగపూర్‌ కంపెనీలతో పెట్టుకున్న అగ్రిమెంట్లను పబ్లిక్‌ డొమైన్‌లో పెట్టగలరా? …

అబద్దాల ప్రధానిగా..  మోడీ చరిత్రలో నిలిచిపోతారు

– మోడీలాంటి దివాళాకోరు రాజకీయాలు ఇంతవరకు చూడలేదు – మంత్రి నక్కా ఆనంద్‌బాబు గుంటూరు, జనవరి3(జ‌నంసాక్షి) : దేశానికి ప్రధానిగా ఉన్న సాక్షాత్తూ మోడీనే ఆంధ్రప్రదేశ్‌పై అబద్దాలు …

బాబును టార్గెట్‌ చేస్తూ..  మోదీ రాక్షసానందం పొందుతున్నారు

– రాజకీయ ప్రత్యర్థులపై వేధింపులకు దిగుతున్నారు – పవన్‌ ఎవరితో పోటీ చేస్తే మాకేంటి? – టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న విజయవాడ,జనవరి3(జ‌నంసాక్షి): ఏపీ సీఎం చంద్రబాబును …

ఘనంగా సావిత్రి బాయి పూలే జయంతి వేడుకలు

తొలి మహిళా ఉపాధ్యాయురాలు సావిత్రి బాయి పూలే బీసీ యువసేన వ్యవస్థాపకుడు రామకృష్ణ రెడ్డి కాకినాడ,జనవరి3(జ‌నంసాక్షి): తూర్పుగోదావరి జిల్లాలో సావిత్రిబాయి పూలే జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. …

శ్రీవారిని దర్శించుకున్న కామినేని, పరిపూర్ణానంద

అర్చకవ్యవస్థలో ప్రభుత్వ జోక్యం తగదు తిరుమల,జనవరి3(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. భాజపా నేత కామినేని శ్రీనివాస్‌, ఆధ్యాత్మికవేత్త పరిపూర్ణాంద స్వామి వేర్వేరుగా శ్రీవారి సేవలో …

విద్యుత్‌ షాక్‌తో యువకుడి మృతి

గుత్తి ట్రాన్స్‌కో కార్యాలయం ముందు ధర్నా అనంతపురం,జనవరి3(జ‌నంసాక్షి): అనంతపురం జిల్లా పెద్దవడుగూరు మండలం భీమునిపల్లిలో విషాదం చోటు చేసుకుంది. విద్యుత్‌షాక్‌తో సుధాకర్‌ అనే యువకుడు మృతి చెందాడు. …

హీరా గ్రూప్‌ అధినేత్రి నౌహీరా షేక్‌ అరెస్ట్‌

హీరా గ్రూపులో ఉగ్రవాదుల డిపాజిట్లు..! చిత్తూరు,జనవరి3(జ‌నంసాక్షి): హీరా గ్రూపు కుంభకోణం కేసులో నిందితురాలైన హీరా గ్రూప్‌ అధినేత్రి నౌహీరా షేక్‌ను గురువారం ఏపీ సీఐడీ పోలీసులు అదుపులోకి …

యువకుడి ఆత్మహత్యాయత్నం

విజయవాడ,జనవరి3(జ‌నంసాక్షి): కృష్ణా జిల్లా పాయకాపురంలో ఓ యువకుడు ఆత్మహత్యాయత్నం చేశాడు. గోపినాథ్‌ అనే యువకుడు ఒంటిపై పెట్రోల్‌ పోసుకుని నిప్పంటించుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. సెల్‌ఫోన్‌ చూడొద్దని తండ్రి …

ప్రజా సమస్యల పరిష్కారంలో..  కలిగే సంతృప్తేవేరు

– జన్మభూమికి అద్భుత స్పందన వస్తుంది – ఫిర్యాదులకు పదిరోజుల్లో పరిష్కారం చూపండి – కేంద్రం నిర్లక్ష్యంతో ఉపాధి నిధుల విడుదలలో జాప్యం జరుగుతుంది – అధికారులు, …