సీమాంధ్ర

జగన్‌పై దాడికేసులో.. ఏపీ ప్రభుత్వానికి చుక్కెదురు

– కేసు విచారణను ఎన్‌ఐఏకు ఎందుకు అప్పగించలేదు – ప్రభుత్వాన్ని ప్రశ్నించిన హైకోర్టు – పూర్తివివరాలతో కౌంటర్‌ అఫిడవిట్‌ దాఖలు చేయాలని ఆదేశం – బుధవారానికి తదుపరి …

తిత్లీ తుఫాను బాధితులకు కేంద్రం మొండిచేయి

– 200 కోట్లతో సరిపెట్టారు: ప్రత్తిపాటి విశాఖపట్టణం,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): తిత్లీ తుపాను కారణంగా రూ.3,600 కోట్లు నష్టం వాటిల్లితే కేవలం రూ.200 కోట్లతో కేంద్రం సరిపెట్టుకోమందని రాష్ట్ర పౌర …

శ్రీవారిని దర్శించుకున్న ఏపీ సభాపతి కోడెల

తిరుమలడిసెంబర్‌1(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవారిని ఏపీ శాసన సభాపతి కోడెల శివప్రసాద్‌రావు దర్శించుకున్నారు. శనివారం ఉదయం వీఐపీ ప్రారంభ దర్శన సమయంలో ఆలయానికి చేరుకున్న ఆయనకు తితిదే అధికారులు …

వెయ్యి ఫోన్లు నంబర్లు కంఠస్తం

అచ్యుతాపురం మండల వాసి రికార్డు విశాఖపట్టణం,డిసెంబర్‌1(జ‌నంసాక్షి):కుటుంబ సభ్యులకు ఫోన్‌ చేయాలంటేనే నంబరు గుర్తుండని ఈ రోజుల్లో ఏకంగా వెయ్యిమంది ఫోను నంబర్లు  గుర్తుంచుకున్నాడు ఈ యువకుడు. అబ్బురపరిచే …

ఆంధ్రాలో కులాలను రెచ్చగొడుతున్నారు

– కులరాజకీయాలు వస్తే ఏపీ నాశనమే – తెలంగాణ గొడవలో ప్రజలు చితికిపోయారు – విజన్‌ 2050 పేరుతో టీడీపీ ప్రజల్ని మోసం చేస్తోంది – వచ్చే …

జస్టిస్‌ పున్నయ్య కన్నుమూత

– అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి – పున్నయ్య మృతికి పలువురు నివాళి విజయవాడ, డిసెంబర్‌1(జ‌నంసాక్షి) : ఉమ్మడి ఆంధప్రదేశ్‌ మాజీ స్పీకర్‌ ప్రతిభా భారతి తండ్రి, …

మహానగర్‌ వ్యవస్థాపకులు పాంచజన్య మృతి

సంతాపం తెలిపిన సిఎం చంద్రబాబు,మంత్రులు కుటుంబాన్ని ఆదుకోవాలని జర్నలిస్ట్‌ సంఘాల వినతి విజయవాడ,నవంబర్‌29(జ‌నంసాక్షి):  సీనియర్‌ పాత్రికేయుడు, ఆంధ్రపత్రిక సంపాదకుడు పాంచజన్య(60) బుధవారం మృతి చెందారు. అదేరోజు సాయంత్రం …

టీడీపీ అవినీతిని..  పవన్‌ పక్కదారి పట్టిస్తున్నారు..!

– ఏపీ దోపిడీ దొంగలకు కేంద్రంగా మారింది – టీడీపీ దొంగలను రక్షించేందుకు బాబు ఎవరితోనైనా కలుస్తారు – పవన్‌ వెనకాముందు చూసుకొని మాట్లాడాలి – ఇష్టమొచ్చినట్లు …

ఉదయిస్తున్న తరానికి నేను ప్రతినిధిని

– అస్తమిస్తున్న తరానికి చంద్రబాబు, లోకేష్‌, జగన్‌లు ప్రతినిధులు – జనసేన అంటే చంద్రబాబుకు భయం పట్టుకుంది – టీడీపీని గౌరవప్రదంగా ఓడిద్దాం – సంపద అంటే …

మైనార్టీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం

– నాలుగేళ్లలో రూ. 2,679 కోట్లు కేటాయించాం – వారిని అన్ని విధాలా ఆదుకుంటాం – మైనార్టీల సమావేశంలో ఏపీ మంత్రి లోకేష్‌ ప్రకాశం, నవంబర్‌29(జ‌నంసాక్షి) : …