సీమాంధ్ర

ఫైనాన్స్‌ వ్యాపారి గగారిన్‌ మృతి

కాలిన గాయాలతో మృత్యువుతో పోరాటం విజయవాడ,నవంబర్‌26(జ‌నంసాక్షి): ఈ నెల 23వ తేదీన ప్రత్యర్థుల చేతిలో హత్యాయత్నానికి గురైన ఫైనాన్స్‌ వ్యాపారి దేవరపల్లి గగారిన్‌ మృతి చెందారు. కాలిన …

అంబులెన్స్‌ను ఢీకొన్న లారీ

రోగితో పాటు డ్రైవర్‌ మృతి శ్రీకాళహస్తి,నవంబర్‌26(జ‌నంసాక్షి): రోగిని తీసుకొని బెంగుళూరు నుంచి నెల్లూరు వెళుతున్న ఓ అంబులెన్స్‌ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టిన ఘటనలో ఇద్దరు మృతిచెందారు. …

ఏపీని హరితాంధప్రదేశ్‌గా మర్చుదాం

– ‘మియావాకి’ పద్ధతిలో మొక్కలు నాటండి – ప్రతీయేటా 5లక్షల మొక్కలు నాటాలి – అధికారులకు మంత్రి లోకేశ్‌ దిశానిర్దేశం అమరావతి, నవంబర్‌26(జ‌నంసాక్షి) : ఆంధప్రదేశ్‌ను హరితాంధ్రప్రదేశ్‌గా …

పంచనదుల మహా సంగమమే లక్ష్యం

– బోట్‌ రేసింగ్‌, ఎయిర్‌షోతో అమరావతి ఖ్యాతి పెంచాం – అందరి దృష్టి అమరావతిపైనే ఉంది – టెక్నాలజీ వినియోగంలోనూ, ఈజ్‌ ఆఫ్‌ లివింగ్‌లోనూ ముందున్నాం – …

కెసిఆర్‌ నన్నెందుకు టార్గెట్‌ చేశారో

హైదరాబాద్‌ను అభివృద్ది చేసి ఇచ్చినందుకా? పవన్‌ కూడా చిరు బాటలోనే పయనిస్తున్నారు కెసిఆర్‌, పవన్‌ తీరుపై మండిపడ్డ బాబు అనంతపురం,నవంబర్‌24(జ‌నంసాక్షి): కెసిఆర్‌ తనను విమర్శిస్తూ మోదీతో లాలూచీ …

ఆనాడు తానే రైట్‌ అన్నాడు…

ఇవాళ తనను విమర్శిస్తున్నాడు పవన్‌ తీరుపై మండిపడుతున్న బాబు అనంతపురం,నవంబర్‌24(జ‌నంసాక్షి): జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సంచలన వ్యాఖ్యలు చేశారు. అన్న …

రైతులకు ట్రాక్టర్ల పంపిణీ

ఒంగోలు,నవంబర్‌24(జ‌నంసాక్షి): రైతు రథం పథకం కింద మంజూరైన ఆరు ట్రాక్టర్లను ఎమ్మెల్సీ మాగుంట శ్రీనివాసరెడ్డి రామ్‌నగర్‌లోని ఆయన కార్యాలయంలో లబ్దిదారులకు శనివారం ఉదయం పంపిణీ చేశారు. ఈ …

28, 29 తేదీలలో తెలంగాణలో మాయావతి ఎన్నికల ర్యాలీ

అనంతపురం,నవంబర్‌24(జ‌నంసాక్షి): ఈ నెల 28, 29 తేదీలలో తెలంగాణలో బిఎస్‌పి జాతీయ అధ్యక్షురాలు మాయావతి ఎన్నికల ర్యాలీ నిర్వహించనున్నారని ర్యాలీని జయప్రదం చేయాలని బిఎస్పి రాష్ట్ర కార్యదర్శి …

మోడీతో పవన్‌,జగన్‌ కుమ్మక్కు: మంత్రి ప్రత్తిపాటి

  విజయవాడ,నవంబర్‌24(జ‌నంసాక్షి): జగన్‌, పవన్‌లు మోడీతో కుమ్మక్కై రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకుంటున్నారని మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఎద్దేవా చేశారు. కైకలూరు ఎంపి మాగంటి నివాసంలో మంత్రి ప్రత్తిపాటి …

గర్భిణులతో సమస్యలపై చర్చించిన కమిషనర్‌

విజయనగరం,నవంబర్‌24(జ‌నంసాక్షి): సాలూరులోని వైటిసిలో కమిషనర్‌ అరుణ్‌ కుమార్‌ శనివారం పర్యటించారు. సాలూరు గుమ్మడంలోని గర్భిణులను సందర్శించి వారితో మాట్లాడారు. అనంతరం అరుణ్‌ కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ.. గిరిజన …