సీమాంధ్ర

రైతులను మోసం చేస్తున్న విశాఖ డెయిరీ

విశాఖపట్టణం,నవంబర్‌24(జ‌నంసాక్షి): పాల రైతుల ధరల సాధన సంఘం ఆధ్వర్యంలో విశాఖ పాల డెయిరీ వద్ద శనివారం పాల రైతులు ధర్నా నిర్వహించారు. పాల రైతుల నుండి లీటరు …

బస్సులో రంపచోడవరం చేరుకున్న పవన్‌

రాజమహేంద్రవరం,నవంబర్‌24(జ‌నంసాక్షి): తూర్పుగోదావరి జిల్లా పర్యటనలో ఉన్న జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆర్టీసీ బస్సులో రంపచోడవరం పయనమయ్యారు. నీటిపారుదల ప్రాజెక్టు నిర్వాసితుల సమస్యలు, ఏజెన్సీ గిరిజనుల స్థితిగతులను …

గ్రామదర్శినిలో పాల్గొన్న మంత్రి

చిత్తూరు,నవంబర్‌24(జ‌నంసాక్షి): పలమనేరు మండలంలోని కూర్మాయి పంచాయతీ జల్లిపేటలో శనివారం గ్రామదర్శిని గ్రామ వికాసం కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భాగంగా పరిశ్రమల శాఖా మంత్రి అమరనాథ రెడ్డి …

కేంద్రానికి బాధ్యతలు గుర్తు చేయడానికే ధర్మపోరాట దీక్ష

విజయనగరంలో ఏర్పాట్లను పరిశీలించిన మంత్రి,ఎంపి విజయనగరం,నవంబర్‌24(జ‌నంసాక్షి): కేంద్రానికి తన బాధ్యతని గుర్తు చేయడానికే సిఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష చేపడుతున్నారని మాజీ కేంద్ర మంత్రి అశోక్‌ గజపతిరాజు …

ఆర్డీసీ డిపోలోనే డ్రైవర్‌ ఆత్మహత్య

– డిపో మేనేజర్‌ వేధింపులే కారణమంటూ సూసైడ్‌ నోట్‌ – ఆందోళనకు దిగిన మృతుడి బంధువులు – న్యాయం చేస్తామని హావిూ ఇచ్చిన రీజినల్‌ మేనేజర్‌ – …

రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

– ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టిన కారు – ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు మృతి గుంటూరు, నవంబర్‌24(జ‌నంసాక్షి) : శబరిమల అయ్యప్ప దర్శనానికి వెళ్లి తిరిగొస్తూ …

విద్యుత్‌ షాక్‌తో కార్మికుడి మృతి

ఒంగోలు,నవంబర్‌24(జ‌నంసాక్షి): సబ్‌స్టేషన్‌లో పనిచేస్తున్న ఓ ఆపరేటర్‌ విద్యుత్‌ షాక్‌కు గురై మృతిచెందిన సంఘటన ప్రకాశం జిల్లాలో శనివారం జరిగింది. దోర్నాల మండలం వై చెర్లోపల్లిలోగల విద్యుత్‌ సబ్‌స్టేషన్‌లో …

సిఎం చంద్రబాబుతో లెఫ్ట్‌ నేతల భేటీ

రైతు సమస్యలపై వినతిపత్రం అందచేత అనంతపురం,నవంబర్‌24(జ‌నంసాక్షి): ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడును పలువురు వామపక్ష పార్టీల నేతలు శనివారం కలిశారు. రెండురోజుల పర్యటనకు జిల్లాకు విచ్చేసిన సీఎం చంద్రబాబు …

ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చిన మహిళ

ఏలూరు,నవంబర్‌24(జ‌నంసాక్షి): ఓ మహిళ ఒకే కాన్పులో ముగ్గురికి జన్మనిచ్చింది. భీమవరం పట్టణానికి చెందిన ఓ మహిళ పురిటి నొప్పులతో బాధపడుతూ ప్రసవం కోసం ప్రైవేటు ఆసుపత్రికి వచ్చింది. …

ఆ ముగ్గూరు కలసి రాష్ట్రంలో కుట్ర

జగన్‌, పవన్‌ పాత్రలపై బాబు మండిపాటు అనంతపురం,నవంబర్‌23(జ‌నంసాక్షి): ప్రధాని మోదీ, జగన్‌, పవన్‌ కలిసి రాష్ట్రంలో కుట్రలు చేస్తున్నారని సిఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. ఈ విషయంలో …