సీమాంధ్ర

అవినీతి మయంగా.. చంద్రబాబు పాలన

– వైసీపీ అధికారంలోకి రాగానే అవినీతిపై విచారణ జరిపిస్తాం – కాల్‌షీట్లు ఇచ్చినట్లు పవన్‌ పర్యటనలు – వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి కడప, నవంబర్‌27(జ‌నంసాక్షి) : ఏపీ …

మంత్రికి సన్మానం

చిత్తూరు,నవంబర్‌27(జ‌నంసాక్షి):పలమనేరులోని కార్యాలయంలో పరిశ్రమల శాఖా మంత్రి అమరనాథ రెడ్డిని నియోజకవర్గ సంఘమిత్రల సంఘం నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పలమనేరు నియోజకవర్గ …

శ్రీవారి సేవలో ముఖేశ్‌ అంబాని

తిరుమల,నవంబర్‌27(జ‌నంసాక్షి): తిరుమల శ్రీవారిని రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌ అధినేత ముఖేశ్‌ అంబానీ దర్శించుకున్నారు. మంగళవారం వేకువజామున శ్రీవారికి నిర్వహించిన అర్చన సేవలో కుమారుడు అనంత్‌ అంబానీతో కలసి పాల్గొన్నారు. …

సేవా కార్యక్రమాల్లో ముందున్న ఆర్యవైశ్య సంఘం: మంత్రి

ఏలూరు,నవంబర్‌27(జ‌నంసాక్షి): కొవ్వూరులోని ఆర్య వైశ్య సంఘం అనేక సేవా కార్యక్రమాలు చేయడంలో ముందుంటుందని రాష్ట్ర ఎక్సైజ్‌ శాఖ మంత్రి కెఎస్‌.జవహర్‌ పేర్కొన్నారు. కొవ్వూరులోని ఆర్య వైశ్య సంఘం …

ధర్మపోరాట దీక్షతో ఆర్టీసీ బస్సులు లేక ఇబ్బందులు

విజయనగరం,నవంబర్‌27(జ‌నంసాక్షి): విజయనగరంలో సిఎం చంద్రబాబు ధర్మపోరాట దీక్ష సందర్భంగా మంగళవారం విజయనగరంలోని ఆర్టీసీ బస్సులన్నీ ముందే బుక్‌ చేశారు. దీంతో బస్సులు లేక ఆర్టీసీ కాంప్లెక్స్‌లన్నీ వెలవెలబోయాయి. …

టిటిడి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలి

మాజీ ఎంపి చింతా మోహన్‌ ఆందోళన తిరుపతి,నవంబర్‌27(జ‌నంసాక్షి): కాలయాపన లేకుండా వెంటనే టిటిడి ఉద్యోగులకు ఇళ్ల స్థలాలివ్వాలని.. మాజీ ఎంపి చింతా మోహన్‌ మంగళవారం తిరుమలలోని అన్నమయ్య …

చలో హందూపురం పిలుపుతో ఉద్రిక్తత

అనంతపురం,నవంబర్‌27(జ‌నంసాక్షి): హిందూపురంలో ఉద్రిక్తత నెలకొంది. క్షణక్షణం ఉత్కంటగా కొనసాగుతోంది. 279 జిఒ ను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ .. అనంతపురం జిల్లాలోని మున్సిపల్‌ కార్మికులు మంగళవారం …

కర్నూల్‌ బాలసాయి బాబా కన్నుమూత

– గుండెపోటుతో చికిత్స పొందుతూ మృతి – 18ఏటనే కర్నూల్‌లో తొలి ఆశ్రమం – మెడిసిన్‌, ఫిలాసఫీ విద్యలు అభ్యసించిన బాలసాయి – పలు అవార్డులు సత్కరించిన …

ఆజ్మీర్‌ దర్గాను దర్శించుకున్న రాహుల్‌

అజ్మీర్‌,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ అజ్మీర్‌లోని ఖ్వాజా మొయినుద్దీన్‌ చిస్తీ దర్గాను సందర్శించారు. రాజస్థాన్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ సచిన్‌ పైలట్‌, మాజీ సీఎం …

16మంది ఎర్రదొంగల అరెస్ట్‌

కడప,నవంబర్‌ 26(జ‌నంసాక్షి): రాయచోటి రూరల్‌ పరిధిలోని అటవీ ప్రాంతంలో నిర్వహించిన దాడుల్లో 16 మంది ఎర్రచందనం స్మగ్లర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సోమవారం రాయచోటి ఎస్‌పి బి.లక్ష్మీ …