సీమాంధ్ర

విభజన హావిూలను అమలు చేసే బాధ్యత కాంగ్రెస్‌దే

కాంగ్రెస్‌ సమావేశంలో రఘువీరా కాకినాడ,నవంబర్‌23(జ‌నంసాక్షి): రాష్ట్ర పునర్విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలను అమలు చేస్తామని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి హావిూ ఇచ్చారు. తూర్పుగోదావరి …

భూకబ్జాదారులపై చర్య తీసుకోవాలి

ఆక్రమణదారులపై కఠినంగా వ్యవహరించాలి భూ సాధన కమిటీ జిల్లా కన్వీనర్‌ నారాయణ కడప,నవంబర్‌23(జ‌నంసాక్షి): పేదల భూముల్ని కాజేయడానికి ప్రయత్నిస్తున్న కిషోర్‌ రెడ్డిపై, కత్తి చంద్ర పై కేసులు …

ఘనంగా కార్తీక మ‌హోత్స‌వ‌ వేడుకలు

  విజయనగరం అటవీశాఖ ఆధ్వర్యంలో కార్యక్రమాలు హాజరైన మంత్రి సుజయ కృష్ణ రంగారావు విజయనగరం,నవంబర్‌23(జ‌నంసాక్షి): విజయనగరం అటవీ శాఖ ఆధ్వర్యంలో స్థానిక పూలబగ్‌ ఫారెస్ట్‌లో శుక్రవారం కార్తీక  …

ఫైనాన్స్‌ వ్యాపారిపై పెట్రోల్‌ పోసి నిప్పు

కాలిన గాయాలతో ఆస్పత్రిలో చికిత్స అమరావతి,నవంబర్‌23(జ‌నంసాక్షి): విజయవాడలో పట్టపగలు దారుణ సంఘటన చోటుచేసుకుంది. గగారిన్‌ అనే ఫైనాన్స్‌ వ్యాపారిపై దుండగులు పెట్రోల్‌ పోసి నిప్పంటించారు. గగారిన్‌ కార్యాలయంలోనే …

అంతా ఆన్‌లైన్‌ చేశాం..

– అందుకే లక్ష్యం లక్షలు దాటింది – లక్షల మందికి పైగా ముఖ్యమంత్రి యువనేస్తాలయ్యారు – డిసెంబర్‌ 1 నుంచి నిరుద్యోగ భృతి వారి బ్యాంకు ఖాతాలకు …

బాబాతో అనుబంధం అపురూపమైంది

– మానవసేవే మాదవసేవ అని ప్రపంచానికి చాటిన వ్యక్తి బాబా – ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు – సత్యసాయిబాబా జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం పుట్టపర్తి, …

ఫైనాన్స్ వ్యాపారిపై పెట్రోల్‌తో దాడి

విజయవాడ: బెజవాడలో పట్టపగలే దారుణం జరిగింది. ఓ ఫైనాన్స్‌ వ్యాపారిపై హత్యాయత్నం ఘటన నగరంలో తీవ్ర కలకలం రేపింది. బీసెంట్‌ రోడ్డులోని మూన్‌మూన్‌ ప్లాజా వద్ద చిలుకూరి …

ఆటో డ్రైవర్‌పై చేయిచేసుకున్న పోలీసులు

పోలీసుల క్షమాపణతో శాంతించిన ఆటో డ్రైవర్లు విశాఖపట్నం,నవంబర్‌23(జ‌నంసాక్షి): రావికమతంలో ఆటో కార్మికునిపై పోలీసులు విరుచుకుపడి చేయి చేసుకొని, బూటు కాళ్లతో తన్నిన ఘటన శుక్రవారం వెలుగు చూసింది. …

గొరిగెనూరు గ్రామంలో వైకాపా నేతల పర్యటన

మంత్రి అమర్‌నాథ్‌ రెడ్డి తీరుపై మండిపాటు కడప,నవంబర్‌23(జ‌నంసాక్షి): 144 సెక్షన్‌ అమల్లో ఉన్న జమ్మలమడుగు మండలంలోని గొరిగెనూరు గ్రామంలో కడప మాజీ ఎంపి వైఎస్‌ అవినాష్‌ రెడ్డి, …

ఆలయాల్లో కార్తీక పౌర్ణమి శోభ

ప్రత్యేక పూజలతో శివనామస్మరణ ఇంద్రకీలాద్రిపై ఆకట్టుకున్న దీపోత్సవం గుంటూరు,నవంబర్‌23(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌లొ కార్తీక పౌర్ణమి శోభా వెల్లివిరిసింది. పుణ్యక్షేత్రాలు ఆధ్యాత్మిక కాంతులను వెదజల్లాయి. భక్తులు పారవశ్యంతో శివనామస్మరణ చేసి …