సీమాంధ్ర

దమ్ముంటే అందరం రాజీనామ చేద్దాం

అప్పుడు ప్రజల్లోకి వెళితే ఎవరు గెలుస్తారో చూద్దాం: మాణిక్యాలరావు ఏలూరు,నవంబర్‌21(జ‌నంసాక్షి): మిత్రపక్షంగానే పోటీ చేసి అందరమూ గెలిచాం…దమ్ముంటే ఎవరికి వాళ్లు రాజీనామాలు చేసి మళ్లీ పోటీ చేద్దాం …

23న సూర్యలంకలో పౌర్ణమి ఉత్సవం

గుంటూరు,నవంబర్‌21(జ‌నంసాక్షి): సూర్యలంకలో ఈ నెల 23న నిర్వహిస్తున్న కార్తీక పౌర్ణమి, రత్న గర్భ సాగర హారతి ఉత్సవం నిర్వహిస్తున్నారు. అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి విజయవంతం …

నేటినుంచి గుంటూరులో ఘనవ్యర్థాలపై సదస్సు

గుంటూరు,నవంబర్‌21(జ‌నంసాక్షి): ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు గుంటూరులో పర్యావరణ సదస్సు నిర్వహించనున్నారు. ఘనవ్యర్థాల నిర్వహణపై 8వ అంతర్జాతీయ సదస్సును గుంటూరు జిల్లాలోని ఆచార్య నాగార్జున …

వైఎస్సార్‌ను వీడేది లేదు

కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీవాణి విజయనగరం,నవంబర్‌20(జ‌నంసాక్షి): జీవితాంతం వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉంటానని కురుపాం ఎమ్మెల్యే పాముల పుష్పశ్రీవాణి స్పష్టం చేశారు. జగనన్న వెంట నడుస్తానని తెలిపారు. కురుపాం …

రాహుల్‌తో ఓవైసీ మిలాఖత్‌: జివిఎల్‌

విజయవాడ,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ, ఎంఐఎం అసదుద్దీన్‌ ఒవైసీలు భాయ్‌..భాయ్‌ అనుకున్నారని, ఒవైసీ ఎన్నికల ఎంటర్‌ టైనర్‌ గా మారారని బీజేపీ ఎంపీ జీవీఎల్‌ నరసింహారావు …

నమ్మించి మోసం చేసిన బిజెపి

తిరుపతి హావిూలను విస్మరించిన మోడీ నెల్లూరు ధర్మపోరాట దీక్షలో బాబు నెల్లూరు,నవంబర్‌20(జ‌నంసాక్షి): బీజేపీ నమ్మించి మోసం చేసిందని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు తీవ్ర స్థాయిలో విమర్శించారు. వచ్చే …

అసంతృప్తులకు బాబు బుజ్జగింపు

పార్టీ అభ్యర్థుల గెలుపునకు కృషి చేయాలని హితవు రాహుల్‌తో కలసి ప్రచారంలో పాల్గొననున్న బాబు అమరావతి,నవంబర్‌20(జ‌నంసాక్షి): తెలంగాణలో టికెట్‌ ఆశించి భంగపడ్డ టీటీడీపీ నేతలు తమ పార్టీ …

ఇచ్చిన హావిూలు అమలు చేయకపోవడమే బాబు స్పెషల్‌

వరుస ట్వీట్లతో విజయసాయి విమర్శలు అమరావతి,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు తీరుపై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి మరోసారి ట్విటర్‌ …

గుట్కా ప్యాకెట్లు తరలిస్తున్న ముఠా అరెస్ట్‌

ఒంగోలు,నవంబర్‌20(జ‌నంసాక్షి): అక్రమంగా గుట్కా పాన్‌ పరాగ్‌ గంజాయి బస్తాలను తరలిస్తున్న అంతర్రాష్ట ముఠాను మార్టూరు ఎస్సై సిహెచ్‌ వెంకటేశ్వర్లు అరెస్టు చేశారు. వీటివిలువ 17 లక్షల వరకు …

అగ్రిగోల్డ్‌ బాధితులను..  ప్రభుత్వ సొమ్ముతో ఆదుకుంటాం

– అగ్రిగోల్డ్‌ బాధితుల తరుపున పోరాడేవారిని బాబు, లోకేశ్‌ బెదిరిస్తున్నారు – అగ్రిగోల్డ్‌ బాధితులకు అండగా వైసీపీ ఉంటుంది – వైసీపీ అధికార ప్రతినిధి పార్ధసారధి విజయవాడ, …