సీమాంధ్ర

ఉనికికోసమే రాజకీయ యాత్రలు: కెఇ

అమరావతి,నవంబర్‌22(జ‌నంసాక్షి): రాజకీయ ఉనికి కాపాడుకోవడానికి యాత్రల పేరిట ప్రజలను వైకాపా నేతలు మభ్యపెడుతున్నారని రాష్ట్ర ఉపముఖ్యమంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. రైతులకు సాగునీరు అందించాలనే ఉద్దేశంతో ముఖ్యమంత్రి …

రైతులకు పెన్షన్‌ వర్తింప చేయాలి

ఏలూరు,నవంబర్‌22(జ‌నంసాక్షి): రైతుల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయని కౌలురైతు సంఘం ప్రధాన కార్యదర్శి శ్రీనివాస్‌ పేర్కొన్నారు. ఇకపోతే గిట్టుబాటు ధరలన్నవి ఎప్పుడూ దక్కడం …

పవన్‌ వ్యాఖ్యలకు లోకేశ్‌ కౌంటర్‌

టిడిపితో మోసపోయామని చెప్పడంపై మండిపాటు అమరావతి,నవంబర్‌21(జ‌నంసాక్షి): గత ఎన్నికల్లో టీడీపీకి మద్దతు ఇచ్చి మోసాపోయానని, కొన్ని పార్టీలకు అలాగే జరిగిందని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ చేసిన …

చంద్రబాబు ఆస్తులను ప్రకటించిన లోకేశ్‌

వరుసగా ఎనిమిదో సారి వెల్లడి అమరావతి,నవంబర్‌21(జ‌నంసాక్షి): ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబ ఆస్తుల వివరాలను మంత్రి నారా లోకేశ్‌ ప్రకటించారు. వరుసగా ఎనిమిదోసారి ఆస్తుల వివరాలను ప్రకటించారు. …

బంగారుబాతుగుడ్డు మైదుకూరు మున్సిపాలిటీ

  కౌన్సిలర్లకు కల్పవృక్షంగా మారిందన్న సిపిఎం కడప,నవంబర్‌21(జ‌నంసాక్షి): మైదుకూరు మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతిపై సిపిఎం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపట్టనున్నట్లు సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ …

మోడీ విధానాలకు అనుగుణంగానే బాబు విధానాలు

  మండిపడ్డ లోక్‌సత్తా విజయనగరం,నవంబర్‌21(జ‌నంసాక్షి): ప్రధాని మోడీ, బిజెపి పార్టీ రాష్ట్రానికి చేస్తున్న అనాయాన్ని ఎదిరిచేందుకు చేపడుతున్న టిడిపి ధర్మ పోరాట దీక్షలు దారి తప్పి టిడిపి …

విలేకరి మృతికి ఎమ్మెల్యే నివాళి

వ్యక్తిగతంగా సాయం గూడూరు,నవంబర్‌21(జ‌నంసాక్షి): గుండెపోటుతో అకాల మరణం చెందిన టెన్‌ టివి రిపోర్టర్‌ షేక్‌ కాలేషా భౌతికకాయానికి ఎమ్మెల్యే పాశిం సునీల్‌ కుమార్‌ నివాళులర్పించారు. అనంతరం కాలేషా …

కుట్ర రాజకీయలు తిప్పికొట్టేందుకే ధర్మపోరాట దీక్ష

తెలుగునాడు ఫెడరేషన్‌ విజయనగరం,నవంబర్‌21(జ‌నంసాక్షి): విజయనగరంలో తెలుగు నాడు స్టూడెంట్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్‌.బ్రహ్మం చౌదరి బుధవారం పర్యటించారు. ఈ సందర్భంగా అశోక్‌ బంగ్లాలో ఏర్పాటు చేసిన …

వచ్చే ఐదేళ్లలో భారీగా పెట్టుబడులు

మేకిన్‌ ఎపి కార్యక్రమంలో లోకేశ్‌ విజయవాడ,నవంబర్‌21(జ‌నంసాక్షి): ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలోని ఉండవల్లిలో ప్రజావేదిక వద్ద ఏపీ ఇన్నొవేషన్‌ వ్యాలీ ఆధ్వర్యంలో బుధవారం మేకిన్‌ ఏపీ కార్యక్రమాన్ని నిర్వహించారు. …

మోదీ ఓడిపోతే జైలుకు పోతానని.. జగన్‌ కు భయం పట్టుకుంది

– మోదీపై విమర్శలను జగన్‌ తట్టుకోలేకపోతున్నారు – ఏపీ ఆర్ధికశాఖ మంత్రి యనమల రామకృష్ణుడు అమరావతి, నవంబర్‌21(జ‌నంసాక్షి) : మోదీ ఓడిపోతే తాను జైలుకు పోవాల్సి వస్తుందని …