Main

హరితహారం మొక్కలు ఎదిగేలా చూడాలి

రక్షణ ఏర్పాట్లు ప్రధానం కావాలన్న జోగు ఆదిలాబాద్‌,జూలై23(జ‌నంసాక్షి): హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు ఎండిపోకుండా కాపాడాలని మంత్రి జోగురామన్న అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని …

అదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో.. మగ శిశువు అపహరణ 

– ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదుతో రంగంలోకి ఖాకీలు – మూడు గంటల్లోనే తల్లి ఒడికి శిశువు – నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు – పోలీసుల పనితీరుపై …

అడవుల్లో పలచగా ఉన్న చోట్ల  మొక్కల పెంపకం

ప్రణాళిక సిద్దం చేసిన అటవీశాఖ ఆదిలాబాద్‌,జూలై10(జ‌నంసాక్షి): ఈ ఏడాది జిల్లాలో హరితహారం కింద అటవీశాఖ ఆధ్వర్యంలో 40 లక్షల మొక్కలను పెంచేందుకు ప్రణాళికలు తయారు చేశారు.అటవీ ప్రాంతాల్లోని …

పసుపు మార్కెట్‌ ఏర్పాటుకు డిమాండ్‌

గిట్టుబాటు ధరలురావాలంటే తప్పదంటున్న రైతులు ఆదిలాబాద్‌,ఎప్రిల్‌11(జ‌నంసాక్షి): జిల్లాలో పసుపు కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో పండించిన పంటను నిజామాబాద్‌, మహారాష్ట్రలోని బోకర్‌, ధర్మాబాద్‌, సాంగ్లిలోని మార్కట్లకు తీసుకుని వెళ్లి …

రైతులకు అందుబాటులో పథకాలు

ఆదిలాబాద్‌,మే25(జ‌నంసాక్షి): చెక్కుల చెల్లింపు కార్యక్రమం జోరుగాసాగుతోంది. రైతులు పాస్‌ పుస్తక వివరాలతో పాటు పాటు ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌, పాస్‌ ఫొటోలు అందజేయాలన్నారు. డబ్బులు చెల్లించాలంటే …

విమర్శలను పట్టించుకుంటే అభివృద్ది సాగదు

    రైతుబంధు విప్లవాత్మక మార్పుకు నాంది రైతులు సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలి ఎంపి గోడం నగేశ్‌తో ముఖాముఖి ఆదిలాబాద్‌,మే14(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రతిష్ఠాత్మకంగా …

సివిల్స్ టాఫర్ కు PMO నుంచి పిలుపు

సివిల్స్‌లో జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు సాధించిన జగిత్యాల జిల్లా మెట్‌పల్లికి చెందిన దురిశెట్టి అనుదీప్, తల్లిదండ్రులు జ్యోతి, మనోహర్‌కు ప్రైమిస్టర్స్ ఆఫీసు (PMO) నుంచి పిలుపు …

వారసత్వ ఉద్యోగార్థుల్లో తొలగిని ఆందోళన

సింగరేణి యాజామాన్య ప్రకటన కోసం ఎదురుచూపు ఆదిలాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): సింగరేణి వారసత్వ ఉద్యోగాలపై  పెట్టుకున్న ఆశ నిరాశే కావడంతో సిఎం కెసిఆర్‌ దీనిపై ఎలా స్పందిస్తారో అని కార్మికులు …

వడదెబ్బ తగలకుండా చూసుకోవాలి

పిల్లలు, వృధ్దులు ఇంటిపట్టునే ఉండాలి: వైద్యుల హెచ్చరిక ఆదిలాబాద్‌,ఏప్రిల్‌24(జ‌నంసాక్షి): చిన్న పిల్లలు, వృద్ధులు ఎండలో బయటకు వెళ్లడం ఆరోగ్యానికి మంచిది కాదని.. వాతావరణం చల్లబడితే గానీ బయటకు …

ఇంద్రవెల్లి అమరులకు నివాళి

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌20 (జ‌నంసాక్షి):  ఇంద్రవెల్లి అమరుల స్థూపం వద్ద పలువురు నివాళి అర్పించారు. పోలీసుల ఆంక్షల నేపథ్యంలో నివాళి అర్పించడానికి వచ్చే వారు తగ్గారు. కాల్పుల ఘటన జరిగి …