Main

సింగరేణిలో అధిక ఉత్పత్తికి కసరత్తు

ఆదిలాబాద్‌,జూలై27(జ‌నంసాక్షి): పెరుగుతున్న బొగ్గు అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచుకునేలా చేయాలనే సంకల్పంతో సింగరేణి సంస్థ ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే బొగ్గు ఉత్పిత్తి లక్ష్యాన్ని 60 మిలియన్‌ …

పంటమార్పిడి వ్యవసాయమే మేలు

సేంద్రియ ఎరువులతోనే లాభాలు ఆదిలాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): సేంద్రియ ఎరువులతో సాగు చేస్తే భావితరానికి మంచి పంటలు పండే భూములను అప్పగించినట్లవుతుందని నీటి పారుదల శాఖ అధికారులు అన్నారు. పంట …

ప్రజల రక్షణకోసమే కార్డన్‌ సెర్చ్‌ 

– అదిలాబాద్‌ ఎస్పీ శ్రీవిష్ణు వారియర్‌ – పట్టణంలో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌ అదిలాబాద్‌, జులై25(జ‌నంసాక్షి) : కార్డన్‌ సెర్చ్‌ తో ప్రజల మధ్య నివాసముండే  దొంగలను, …

గంజాయిసాగుచేస్తే కఠిన చర్యలు

గిరిజన ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక ఆదిలాబాద్‌,జూలై25(జ‌నంసాక్షి): తండాలు, గిరిజన ప్రాంతాల్లో ప్రజలు గంజాయి పంట సాగును చేపడితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా పోలీస్‌ అధికారులు హెచ్చరించారు. …

హరితహారం మొక్కలు ఎదిగేలా చూడాలి

రక్షణ ఏర్పాట్లు ప్రధానం కావాలన్న జోగు ఆదిలాబాద్‌,జూలై23(జ‌నంసాక్షి): హరితహారం కార్యక్రమంలో నాటిన మొక్కలు ఎండిపోకుండా కాపాడాలని మంత్రి జోగురామన్న అన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని …

అదిలాబాద్‌ రిమ్స్‌ ఆస్పత్రిలో.. మగ శిశువు అపహరణ 

– ఆస్పత్రి యాజమాన్యం ఫిర్యాదుతో రంగంలోకి ఖాకీలు – మూడు గంటల్లోనే తల్లి ఒడికి శిశువు – నిందితులను అదుపులోకి తీసుకున్న పోలీసులు – పోలీసుల పనితీరుపై …

అడవుల్లో పలచగా ఉన్న చోట్ల  మొక్కల పెంపకం

ప్రణాళిక సిద్దం చేసిన అటవీశాఖ ఆదిలాబాద్‌,జూలై10(జ‌నంసాక్షి): ఈ ఏడాది జిల్లాలో హరితహారం కింద అటవీశాఖ ఆధ్వర్యంలో 40 లక్షల మొక్కలను పెంచేందుకు ప్రణాళికలు తయారు చేశారు.అటవీ ప్రాంతాల్లోని …

పసుపు మార్కెట్‌ ఏర్పాటుకు డిమాండ్‌

గిట్టుబాటు ధరలురావాలంటే తప్పదంటున్న రైతులు ఆదిలాబాద్‌,ఎప్రిల్‌11(జ‌నంసాక్షి): జిల్లాలో పసుపు కొనుగోలు కేంద్రాలు లేకపోవడంతో పండించిన పంటను నిజామాబాద్‌, మహారాష్ట్రలోని బోకర్‌, ధర్మాబాద్‌, సాంగ్లిలోని మార్కట్లకు తీసుకుని వెళ్లి …

రైతులకు అందుబాటులో పథకాలు

ఆదిలాబాద్‌,మే25(జ‌నంసాక్షి): చెక్కుల చెల్లింపు కార్యక్రమం జోరుగాసాగుతోంది. రైతులు పాస్‌ పుస్తక వివరాలతో పాటు పాటు ఆధార్‌ కార్డు, బ్యాంక్‌ అకౌంట్‌, పాస్‌ ఫొటోలు అందజేయాలన్నారు. డబ్బులు చెల్లించాలంటే …

విమర్శలను పట్టించుకుంటే అభివృద్ది సాగదు

    రైతుబంధు విప్లవాత్మక మార్పుకు నాంది రైతులు సద్వినియోగం చేసుకుని ముందుకు సాగాలి ఎంపి గోడం నగేశ్‌తో ముఖాముఖి ఆదిలాబాద్‌,మే14(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ప్రతిష్ఠాత్మకంగా …