Main

మరుగొడ్ల నిర్మాణాలకు పెద్దపీట

ఆదిలాబాద్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): గ్రామాల్లో మరుగొడ్ల నిర్మాణం సాగుతోందని జిల్లా గ్రావిూణాభివృద్ధి అధికారి రాజేశ్వర్‌ రాఠోడ్‌ అన్నారు. ప్రభుత్వం ఇందుకు నిధులు వెచ్చిస్తోందని అన్నారు. జిల్లాకేంద్రమైన ఆదిలాబాద్‌ పట్టణాన్ని బహిరంగ …

నేటి నుంచి సోయా కొనుగోళ్ల నిలిపివేత

ఆదిలాబాద్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): హాకా ఆధ్వర్యంలో బోథ్‌ మార్కెట్‌ యార్డులో చేపట్టిన సోయా కొనుగోళ్లను డిసెంబర్‌ 1వ తేది నుంచి నిలిపివేస్తున్నట్లు మార్కెట్‌ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి అరవింద్‌ పాటక్‌ …

హాకా ద్వారా సోయా కొనుగోళ్లు

ప్రభుత్వం అదనంగా 200 బోనస్‌ చెల్లింపు ఆదిలాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): ప్రభుత్వరంగసంస్థ హాకా ద్వారా జిల్లాలో సోయా కొనుగోళ్లను ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్‌తో పాటు ఇతర మార్కెట్‌యార్డుల్లో కొనుగోళ్లు …

కెసిఆర్‌ దక్షతకు వరుస విజయాలు

సర్వేలన్నీ పాలనా వైభవానికి నిదర్శనమన్న ఎంపి ఆదిలాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలవనుందని, కెసిఆర్‌ దక్షతే ఇందుకు నిదర్శనమని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. తెలంగాణలో …

పారిశుధ్య సమస్యలతో దోమల విజృంభణ

ఆసిఫాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): గ్రామాల్లో నెలకొన్న పారిశుద్ధ్య సమస్యలే జ్వరాలకు ప్రధాన కారణమని వైద్యాధికారులు మరోమారు హెచ్చరించారు. ఎక్కడపడితే అక్కడ చెత్తవేసి, కాలువలను శుభ్రం చేయకపోవడం వల్లనే దోమలు వృద్ది …

మళ్లీ మొదలయిన పత్తి లొల్లి

రైతుల ఆందోళనకు విపక్షాల మద్దతు ఆదిలాబాద్‌,అక్టోబర్‌26(జ‌నంసాక్షి): మళ్లీ పత్తి లొల్లి మొదలయ్యింది. పత్తి రైతులు గిట్టుబాటు ధరల కోసం ఆందోళనలకు దిగుతున్నారు. పత్తి అధికంగా పండే ఉమ్మడి …

పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద రెండు గ్రామాల అభివృద్ది

ఆదిలాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): కవ్వాల్‌ అభయారణ్యం అభివృద్దికి అడ్డుగా ఉన్న 37 గ్రామాల ప్రజలకు కోర్‌ ఏరియా నుంచి బయటకు రప్పించి.. అడవిని ఆనుకొని రిజర్వ్‌ ఫారెస్టు ఏరియాలో పునరావాసం …

నియంతలా పాలన సరికాదు : సిపిఐ

ఆదిలాబాద్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): సిఎం కేసీఆర్‌ నియంతలా వ్యవహరిస్తున్నారని సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ దుయ్యబట్టారు. రాష్ట్రంలో మాఫియా పాలన కొనసాగుతోందని ఆరోపించారు. సీఎం కేసీఆర్‌ ప్రజలకు ఇచ్చిన …

కార్మికులకు అండగా నిలింది తామే : తెబొగకాసం

ఆదిలాబాద్‌,అక్టోబర్‌17(జ‌నంసాక్షి): సింగరేణిలో 18 ఏళ్ల క్రితం కొట్టుకుపోయిన వారసత్వ ఉద్యోగాలను ముఖ్యమంత్రి మళ్లీ పునరుద్ధరించి కార్మిక కుటుంబాల్లో వెలుగులు నింపారని తెబొగకాసం రాష్ట్ర అధ్యక్షుడు బి.వెంకట్రావ్‌ అన్నారు. …

శ్రీరాంసాగర్ కు పోటెత్తిన వరద

 ఆదిలాబాద్‌ : ఉత్తర తెలంగాణ జిల్లాల కల్పతరువు శ్రీరాంసాగర్‌ ప్రాజెక్టు జలకళను సంతరించుకుంది. పాత ఆదిలాబాద్‌ జిల్లా గోదావరి పరివాహాక ప్రాంతాల నుంచి 30శాతం వరద నీరు …