Main

ఆశలు అవిరి చేసిన పెన్‌గంగ

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌18(జ‌నంసాక్షి): మహారాష్ట్ర, ఆదిలాబాద్‌ జిల్లా సరిహద్దుల్లో ప్రవహిస్తున్న పెన్‌గంగ నది అప్పుడే అడుగంటుకుపోవడంతో.. రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి.వేసవి కాలానికి ముందే మహారాష్ట్ర ప్రభుత్వం ఈసాపూర్‌ డ్యాం ద్వారా …

వైల్డ్‌ లైఫ్‌ ఇనిస్టిట్యూట్‌ ద్వారా సమగ్ర సమాచారం

ఆదిలాబాద్‌,మార్చి30(జ‌నంసాక్షి): దేశ వ్యాప్తంగా నాలుగేళ్లకోసారి నిర్వహించే అటవీ జంతువుల గణనను జనవరి 22 నుంచి ఏడు రోజుల పాటు నిర్వహించి అనేక వివరానలు సేకరించారు. అటవీ ప్రాంతాల్లో …

ప్రజాందోళనలఓ కనువిప్పు కావాలి: డిసిసి

నిర్మల్‌,జనవరి24(జ‌నంసాక్షి):  కేంద్ర ప్రభుత్వం చేపట్టిన పెద్ద నోట్ల రద్దును నిరసిస్తూ కాంగ్రెస్‌ చేపట్టిన ఆందోళనలు ప్రభుత్వాలకు కనువిప్పుకావాలని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వర్‌ రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం …

బాసరలో వసంతపంచమి వేడుకలు

భారీగా అక్షరాభ్యాసాలు నిర్మల్‌,జనవరి22(జ‌నంసాక్షి): వసంతపంచమి పుణ్యతిథిని పుస్కరించుకుని ప్రముఖ పుణ్యక్షేత్రం బాసరలోని జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు, అబిషేకాలు నిర్వహించారు. సోమవారం వేకువజామున వసంత …

ఉపాధి పనుల్లో అక్రమాలకు చెక్‌

ఆదిలాబాద్‌,జనవరి18(జ‌నంసాక్షి): ఉపాధి పనుల్లో అక్రమాలు జరగకుండా చర్యలు చేపడుతున్నామని జిల్లా గ్రావిూణాభివృధ్ధిశాఖాధికారి స్పష్టం చేశారు. ఈ పథకలను రైతులు వినియోగించుకోవాలని అన్నారు. ఈ పథకం ద్వారా కూరగాయల …

శనగపంట బీమా గడువు పొడిగించాలి

ఆదిలాబాద్‌,డిసెంబర్‌1(జ‌నంసాక్షి): అతివృష్ఠి లేదా అనావృష్ఠి వల్ల పంటలు నష్టపోయిన సందర్భంలో రైతులను ఆదుకునేందుకు వీలుగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రధానమంత్రి ఫసల్‌ బీమా యోజన పథకాన్ని అమలు …

మరుగొడ్ల నిర్మాణాలకు పెద్దపీట

ఆదిలాబాద్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): గ్రామాల్లో మరుగొడ్ల నిర్మాణం సాగుతోందని జిల్లా గ్రావిూణాభివృద్ధి అధికారి రాజేశ్వర్‌ రాఠోడ్‌ అన్నారు. ప్రభుత్వం ఇందుకు నిధులు వెచ్చిస్తోందని అన్నారు. జిల్లాకేంద్రమైన ఆదిలాబాద్‌ పట్టణాన్ని బహిరంగ …

నేటి నుంచి సోయా కొనుగోళ్ల నిలిపివేత

ఆదిలాబాద్‌,నవంబర్‌30(జ‌నంసాక్షి): హాకా ఆధ్వర్యంలో బోథ్‌ మార్కెట్‌ యార్డులో చేపట్టిన సోయా కొనుగోళ్లను డిసెంబర్‌ 1వ తేది నుంచి నిలిపివేస్తున్నట్లు మార్కెట్‌ ప్రత్యేక శ్రేణి కార్యదర్శి అరవింద్‌ పాటక్‌ …

హాకా ద్వారా సోయా కొనుగోళ్లు

ప్రభుత్వం అదనంగా 200 బోనస్‌ చెల్లింపు ఆదిలాబాద్‌,నవంబర్‌6(జ‌నంసాక్షి): ప్రభుత్వరంగసంస్థ హాకా ద్వారా జిల్లాలో సోయా కొనుగోళ్లను ప్రారంభించింది. జిల్లా వ్యాప్తంగా ఆదిలాబాద్‌తో పాటు ఇతర మార్కెట్‌యార్డుల్లో కొనుగోళ్లు …

కెసిఆర్‌ దక్షతకు వరుస విజయాలు

సర్వేలన్నీ పాలనా వైభవానికి నిదర్శనమన్న ఎంపి ఆదిలాబాద్‌,నవంబర్‌1(జ‌నంసాక్షి): దేశంలోనే తెలంగాణ అగ్రభాగాన నిలవనుందని, కెసిఆర్‌ దక్షతే ఇందుకు నిదర్శనమని ఆదిలాబాద్‌ ఎంపీ గోడం నగేశ్‌ అన్నారు. తెలంగాణలో …