Main

ఉమ్మడి జిల్లాలో అన్ని స్థానాలు గెలుస్తాం

అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలే శ్రీరామరక్ష: జోగు ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అన్ని స్థానాలను టిఆర్‌ఎస్‌ గెల్చుకుంటుందని మంత్రి జోగు రామన్న అన్నారు. కాంగ్రెస్‌ ఎన్ని పార్టీలతో …

ఆ రెండు నియోజకవర్గాల్లో అసమ్మతి సెగలు

మార్పుతప్పదంటున్న ఓదేలు టిక్కట్‌ రాకున్నా పోటీకి రాథోడ్‌ సిద్దం ఆదిలాబాద్‌,సెప్టెంబర్‌10(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో అధికార టిఆర్‌ఎస్‌లో అసమ్మతి పెరుగుతోంది. చెన్నూరు, ఖానాపూర్‌లపై అసంతృపి బలంగా వినిపిస్తోంది. …

గొర్రెల యూనిట్లకు మేలురకం దాణా పంపిణీ

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): ప్రభుత్వం సరఫరా చేసిన గొర్రెల యూనిట్లన్నింటికీ మేలురకమైన, పోషక విలువలు, మినరల్స్‌తో కూడిన దాణా అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు  పలు గ్రామపంచాయతీల్లో  గొర్రెల …

మట్టి గణపతులకే ప్రాధాన్యం ఇవ్వాలి

విధిగా హరితహారంలో పాల్గొనాలి మంటపాల నిర్వాహకులకు ఎస్పీ సూచన ఆదిలాబాద్‌,ఆగస్ట్‌7(జ‌నంసాక్షి): పర్యావరణ పరిరక్షణలో భాగంగా మట్టి గణపతులను ప్రతిష్టించాలని, అందకు మంటప నిర్వహకులు ముందుకు రావాలని ఎస్పీ …

ధూంధాంగా కొత్త పంచాయితీల ఆవిర్భావోత్సవం

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): ఇక ఆదిలాబాద్‌ స్వరూపం మారిపోనుంది. కొత్త పంచాయితీలతో పాటు పాత పంచాయితీల్లో సర్పంచ్‌ల పాలన ముగిసి, కార్యదర్శుల పాలనా కార్యకలాపాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో  నేడు …

పాడి సమాఖ్యలో కొత్త రైతులకు సభ్యత్వం

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌1(జ‌నంసాక్షి): కొత్తగా జిల్లాలోపాడి రైతులకు సభ్యత్వం కల్పించడానికి చర్యలు తీసుకుంటున్నారు.  ఉమ్మడి జిల్లాలో పాడి రైతుల సొసైటీలను ఏర్పాటు చేస్తున్నారు. గత అక్టోబర్‌ 21 నుంచి గడిచిన …

సింగరేణిలో అధిక ఉత్పత్తికి కసరత్తు

ఆదిలాబాద్‌,జూలై27(జ‌నంసాక్షి): పెరుగుతున్న బొగ్గు అవసరాలకు అనుగుణంగా ఉత్పత్తిని పెంచుకునేలా చేయాలనే సంకల్పంతో సింగరేణి సంస్థ ముందుకు సాగుతున్నది. అందులో భాగంగానే బొగ్గు ఉత్పిత్తి లక్ష్యాన్ని 60 మిలియన్‌ …

పంటమార్పిడి వ్యవసాయమే మేలు

సేంద్రియ ఎరువులతోనే లాభాలు ఆదిలాబాద్‌,జూలై26(జ‌నంసాక్షి): సేంద్రియ ఎరువులతో సాగు చేస్తే భావితరానికి మంచి పంటలు పండే భూములను అప్పగించినట్లవుతుందని నీటి పారుదల శాఖ అధికారులు అన్నారు. పంట …

ప్రజల రక్షణకోసమే కార్డన్‌ సెర్చ్‌ 

– అదిలాబాద్‌ ఎస్పీ శ్రీవిష్ణు వారియర్‌ – పట్టణంలో పోలీసుల కార్డన్‌ సెర్చ్‌ అదిలాబాద్‌, జులై25(జ‌నంసాక్షి) : కార్డన్‌ సెర్చ్‌ తో ప్రజల మధ్య నివాసముండే  దొంగలను, …

గంజాయిసాగుచేస్తే కఠిన చర్యలు

గిరిజన ప్రాంతాల ప్రజలకు హెచ్చరిక ఆదిలాబాద్‌,జూలై25(జ‌నంసాక్షి): తండాలు, గిరిజన ప్రాంతాల్లో ప్రజలు గంజాయి పంట సాగును చేపడితే కఠిన చర్యలు ఉంటాయని జిల్లా పోలీస్‌ అధికారులు హెచ్చరించారు. …