ఆదిలాబాద్

మూడు రోజులపాటు విశేష పూజలు అందుకున్న మట్టి బొజ్జ గణపయ్య.

  గంగమ్మ ఒడిలోకి గణనాథుడు. తాండూరు సెప్టెంబర్ 2 (జనం సాక్షి)మూడు రోజులపాటు విశేష పూజలు అందుకున్న మట్టి బొజ్జ గణపయ్యను గంగమ్మ వాడిలోకి భక్తిశ్రద్ధల తో …

అడవులను సందర్శించిన డిఎఫ్ఓ లక్ష్మణ్ రంజిత్ నాయక్

జూలూరుపాడు, సెప్టెంబర్ 2, జనంసాక్షి: జూలూరుపాడు అటవీ రేంజ్ పరిధిలోని గుండెపుడి, వినోభానగర్, పాపకొల్లు అటవీ ప్రాంతాలను జిల్లా అటవీశాఖ అధికారి లక్ష్మణ్ రంజిత్ నాయక్ శుక్రవారం …

సిరిపూర్ తండాలో ఘనంగా తీజ్ ఉత్సవాలు ముగింపు.

– సర్పంచ్ గోవింద్ నాయక్. మల్లాపూర్, (జనం సాక్షి) సెప్టెంబర్: 02 రోజున సిరిపూర్ తండాలో తీజ్ ఉత్సవాలు రాత్రి ఘనంగా జరిగాయి. అని సిరిపూర్ సర్పంచ్ …

ఇసుక ట్రాక్టర్ లు సీజ్ ముగ్గురి పై కేసు నమోదు

దంతాలపల్లి సెప్టెంబర్ 2 జనంసాక్షి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేసి ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు స్థానిక ఎస్సై కూచిపూడి జగదీష్ …

సీఎం కేసీఆర్ కు సీఎల్పీ నేత భట్టి లేఖ

  గురుకుల పాఠశాలల్లో మంచి భోజనం పెట్టండి 550 మంది విద్యార్థులకు 12 తరగతులు సరిపోతాయా? పక్కా భవనాల నిర్మాణాలకు నిధులు ఇవ్వండి పాఠశాలలు ప్రారంభమై నాలుగు …

దేశంలోనే ఎక్కడ లేని విదంగా తెలంగాణలో ఆసరా-ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు.

నెరడిగొండ సెప్టెంబర్2(జనంసాక్షి): దేశంలోనే ఎక్కడ లేనివిదంగా తెలంగాణా రాష్ట్రంలో సిఎం కేసీఆర్ అదిక మొత్తంలో ఆసరా పింఛన్లు ఇస్తున్నారని బోథ్ ఎమ్మెల్యే రాథోడ్ బాపురావు అన్నారు.శుక్రవారం రోజున …

కెరీర్‌ గైడెన్స్ విద్యార్థులకు అత్యవసరం: బలరాం జాదవ్.

నేరడిగొండసెప్టెంబర్2(జనంసాక్షి): మండలకేంద్రంలోని సాయి చైతన్య డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన కెరీర్‌ గైడెన్స్ కార్యక్రమానికి శుక్రవారం రోజున తెలంగాణ రాష్ట్ర అద్యాపక సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం …

తోషం విడిసి కమిటీ ఎన్ని

 గుడిహత్నూర్ :మండలంలోని తోషం గ్రామం లో నూతన గ్రామ అభివృద్ది కమిటీని ఏర్పాటు చేశారు అధ్యక్షుడు సామల జగదీష్ ఉపాధ్యక్షుడు కోట్నక్ రమేష్ జనరల్ సెక్రటరీ కోల …

ఘనంగా వై ఎస్ ఆర్ వర్ధంతి

కడెం సెప్టెంబర్ 02(జనం సాక్షి ) పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు వాజీద్ ఖాన్ ఆధ్వర్యంలో దివంగత నేత ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి …

జనం సాక్షి కథనానికి స్పందన ఎంపీఓ కు షోకాస్ నోటీస్

దంతాలపల్లి సెప్టెంబర్ 2 జనం సాక్షి సస్పెండ్ అయిన సర్పంచుకు అనుమతులు ఎవరిచ్చారు? అనే శీర్షికన జనం సాక్షి దినపత్రికలో ఆగస్టు 26న ప్రచురించిన కథనానికి స్పందించిన …

తాజావార్తలు