ఆదిలాబాద్

సిపిఎస్ ను వెంటనే రద్దు చేయాలి

–  పిఆర్టీయు మండలశాఖద్యక్షుడు శంకర్ ఫొటో ఉంది హత్నూర (జనం సాక్షి) ఉపాధ్యాయులకు నష్టం కలిగే విధంగా ప్రభుత్వం అమలు చేస్తున్న కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ విధానాన్ని …

తహసిల్దార్ కు వినతి పత్రము.

మర్పల్లి, సెప్టెంబర్ 01(జనంసాక్షి) కొత్త పింఛన్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్దించాలని పి ఆర్ టి యు మండల ప్రధాన కార్యదర్శి నీలకంఠం అన్నారు. …

సిద్ధి వినాయక భక్తమండలి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం

  దండేపల్లి జనం సాక్షి సెప్టెంబర్ 01నవరాత్రులలో భాగంగా దండేపల్లి మండల కేంద్రంలో గురువారం శ్రీ సిద్ధి వినాయక భక్తమండలి ఆధ్వర్యంలో మొదటి రోజు అన్నదానాన్ని స్థానిక …

ఎల్ఐసి బీమా వారోత్సవాలను బహిష్కరించిన ఏజెంట్లు

దంతాలపల్లి సెప్టెంబర్ 1 జనం సాక్షి భారతీయ జీవిత భీమా (ఎల్ఐసి) పాలసీదారుల ఏజెంట్ల ప్రయోజనాలకు నష్టం కలిగించే నిర్ణయాలకు నిరసనగా లియాఫీ 1964 జాతీయ,కమిటీ జాయింట్ …

గుడుంబా స్థావరాలపై ఎక్సయిజ్ అధికారుల దాడులు

  ఎసై రాయబారపు రవి కుమార్   ఖానాపూర్ రూరల్ 1 సెప్టెంబర్ (జనం సాక్షి): గుడుంబా స్థావరాలపై ఎక్సయిజ్ అధికారులు గురువారం ఇక్బ్ ల్ పూర్,లో …

గుడుంబా స్థావరాలపై ఎక్సయిజ్ అధికారుల దాడులు

ఎసై రాయబారపు రవి కుమార్ ఖానాపూర్ రూరల్ 1 సెప్టెంబర్ (జనం సాక్షి): గుడుంబా స్థావరాలపై ఎక్సయిజ్ అధికారులు గురువారం ఇక్బ్ ల్ పూర్,లో వరుస దాడులు …

సీ.ఎం.ఆర్.ఎఫ్.చెక్కుల పంపిణీ

భీమారం, (జనంసాక్షి): తెరాస పార్టి మంచిర్యాల జిల్లా అధ్యక్షులు, చెన్నూర్ శాసన సభ్యులు ప్రభుత్వ విప్ బాల్క సుమన్ ఆదేశాల మేరకు గురువారం భీమారం మండల కేంద్రం …

విగ్నేశ్వర విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించు.

యాలాల్ సర్పంచ్ సిద్రాల సులోచన శ్రీనివాస్. తాండూరు అగస్టు 31(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల గ్రామంలో ఛత్రపతి శివాజీ వినాయక ఉత్సవ కమిటీ కోరిక మేరకు నూతన శాశ్విత …

మట్టి గణపతి ప్రతిమలను పంపిణీ చేసిన తెరాస నాయకులు

జనంసాక్షి / చిగురుమామిడి – ఆగష్టు 31: మండలంలోని సుందరగిరి గ్రామంలో బుధవారం తెరాస గ్రామశాఖ ఆధ్వర్యంలో రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, …

మట్టి వినాయకుని తయారీలో సీతారాం

బజార్ హత్నూర్ ( జనం సాక్షి ) : బజార్ హత్నూర్ మండల కేంద్రంలోని ముత్తంపేట్ కాలానికి చెందిన సీతారాం గత 20 సంవత్సరాలుగా మట్టి వినాయక …

తాజావార్తలు