ఆదిలాబాద్

*గోమ‌య‌, మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

  నిర్మల్ బ్యూరో, ఆగస్టు29,జనంసాక్షి,,,  పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని, ప‌ర్యావ‌ర‌ణ‌హిత‌ గణపయ్యలనే పూజిద్దామని  అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ‌ శాఖ మంత్రి అల్లోల …

ఎమ్మెల్యే రాజాసింగ్ అక్రమ అరెస్టుకు నిరసనగా బంద్ విజయవంతం.

నెరడిగొండఆగస్టు29(జనంసాక్షి): బిజెపి హైదరాబాద్ గోసమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఇటీవల అక్రమ అరెస్టులు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా బంద్ లోభాగంగా మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ …

ఘనంగా మేజర్ ధ్యాన్ చంద్ జన్మదిన వేడుకలు

నిర్మల్ బ్యూరో, ఆగస్టు29,జనంసాక్షి,,,   హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని  పురస్కరించుకొని నిర్మల్ లోని  ఎన్టీఆర్ మిని స్టేడియంలో  జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఇందులో …

పర్యావరణ పరిరక్షణకు మట్టివి నాయకుల ను ప్రతిష్టించి పూజిద్దాం.

మున్సిపల్ వైస్-చైర్ పట్లోళ్ల పర్సన్ దీప నర్సింలు. తాండూరు అగస్టు 29(జనంసాక్షి)పర్యావరణ పరిరక్షణకు మట్టివి నాయకులను ప్రతిష్టించి పూజిద్దామనిమున్సిపల్ వైస్-చైర్ పట్లోళ్ల పర్సన్ దీప నర్సింలు పిలుపునిచ్చారు.కాలుష్యం …

పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు.

మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న. తాండూరు అగస్టు 29(జనంసాక్షి) కోరిన కోరికలు తీర్చి కొంగుబంగారంగా విరాజిల్లుతున్న చెరువేంటి ఈశ్వర ఆలయంలో శ్రావణమాసం ముగింపు సందర్భంగా ఆలయంలో భజనలు …

శివలింగం తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

జహీరాబాద్ ఆగస్టు 28 (జనంసాక్షి) మండల పరిధిలోని కొత్తూరు బి గ్రామంలో గల మధు నగర్ శివాలయంలో శివలింగాన్ని తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్పీ …

ఆసరా పెన్షన్ కార్డులు పంపిణీ చేసిన ఎమ్మెల్యే మాణిక్ రావు

జహీరాబాద్ ఆగస్టు 28( జనంసాక్షి) జహీరాబాద్ పట్టణంలోని అల్లిపూర్ గ్రామ పంచాయతీ లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నూతనంగా మంజూరు అయిన ఆసరా పెన్షన్  లబ్ధిదారులకు గుర్తింపు …

జాతీయ జెండాలు అగౌరవపరిస్తే చట్టరీత్యా చర్యలు: ఎస్సై శ్రీధర్

హుస్నాబాద్ రూరల్ ఆగస్టు 28(జనంసాక్షి) హుస్నాబాద్ పట్టణ,పరిసర గ్రామాలలో స్వతంత్ర భారత వజ్రోత్సవాలు ముగిసిన సందర్భంగా వజ్రోత్సవాలలో భాగంగా ప్రతి ఇంటి పైన ఏర్పాటుచేసిన జాతీయ జెండాలను …

క్యాష్ రివార్డులు అందుకున్న బజార్ హత్నూర్ పోలీసులు బజార్

హత్నూర్ ( జనం సాక్షి ) : ఆదిలాబాద్ జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా క్యాష్ రివార్డు ను బోథ్ సర్కిల్పరిధిలోని బజార్ …

నేడు సర్వసభ్య సమావేశం

ఆళ్లపల్లి ఆగస్టు 28 (జనం సాక్షి) నేడు మండల పరిషత్ సర్వసభ్య సమావేశం నిర్వహించునున్నట్లు ఎంపీడీవో మంగమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపీపీ మంజు భార్గవి అధ్యక్షతన …