ఆదిలాబాద్

ఘనంగా అన్న భావ్ సాటే జయంతి.

ఘనంగా 102వ సాటే జయంతి. జనం సాక్షి ఉట్నూర్. ఉట్నూర్ మండల కేంద్రంలో అన్నభవ్ సాటే కమిటీ ఆధ్వర్యంలో 102వ జయంతి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదిలాబాద్ …

వాల్ పోస్టర్ల విడుదల

రామకృష్ణాపూర్ , (జనంసాక్షి): పట్టణం లోని సీపీఐ కార్యాలయంలో మంగళవారం సీపీఐ పార్టీ రాష్ట్ర మహాసభల వాల్ పోస్టర్స్ విడుదల చేయడం జరిగింది. ముఖ్య అతిథిగా సీపీఐ …

ఆసరా పెన్షన్ మంజూరులో అక్రమాలు

జైనథ్ జనం సాక్షి ఆగస్టు 30 జైనథ్ మండలం లో ఆసరా పెన్షన్స్ మంజూరు వ్యవహారంలో అవకతవకలు జరిగినట్లు గ్రామాలలో వినిపిస్తున్నాయి ఒకే ఇంటిలో ఇద్దరికీ పెన్షన్ …

టిఆర్ఎస్ పార్టీలో చేరిన యువ నాయకుడు సంగమేశ్వర్.

తాండూరు అగస్టు 29(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా యాలాల మండలందేవనూరు గ్రామానికి చెందిన యువ నాయకుడు సంగమేశ్వర్ భారతీ య జనతా పార్టీ నుండి టిఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే పైలెట్ …

వినాయక ఉత్సవాలు ప్రశాంతమైన వాతావ రణంలో జరుపుకోవాలి.

వికారాబాద్ జిల్లా ఎస్పీ ఎన్ కోటిరెడ్డి. తాండూరు ఆగస్టు 29 (జనం సాక్షి) వినాయక ఉత్సవాలు కలిసిమెలిసి సోదర భావంతో ప్రశాంతమైన వాతావరణంలో జరుపుకోవాలని వికారాబాద్ జిల్లా …

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శం.

ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి. తాండూరు ఆగస్టు 29 (జనం సాక్షి) తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శమని ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి …

గుర్రాల హన్మిరెడ్డి ఆశయాల బాటలొ సాగుదాం

పెట్టుబడి దారుల రాజ్యం కుల్చూదాం. సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ డిమాండ్.  హుస్నాబాద్ రూరల్ ఆగస్టు 29(జనంసాక్షి) సిపిఐ మాజీ జిల్లా కౌన్సిల్ సభ్యులు …

కేసిఆర్ పాలనలోనే గ్రామాల అభివృద్ధి

-గ్రామాల అభివృద్ధి కోసం నిరంతరం కృషి జహీరాబాద్ ఆగష్టు 29 (జనంసాక్షి) గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్య సాధనే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామ పంచాయతీల అభివృద్ధి …

*మట్టివిగ్రహాలను మాత్రమే వాడాలి*

– రేపటి నుండి గణేష్ ఉత్సవాలు ప్రారంభం – మునగాల ఎస్సై ఎన్ బాలు నాయక్ మునగాల, ఆగష్టు 27(జనంసాక్షి): రేపటినుండి మండలంలో నిర్వహిస్తున్న గణేష్ నవరాత్రులలో …

గొర్రెలకు బదులుగా నగదు బదిలీ చేయాలి

– వైస్ ఎంపీపీ దొంగలి నరసయ్య యాదవ్ – జిల్లా అధికారి ఏడి మల్లయ్య కి వినతి పత్రం అందజేత కురవి ఆగస్టు:29 (జనం సాక్షి న్యూస్) …

తాజావార్తలు