ఆదిలాబాద్

ఇంటర్ అడ్వాన్స్డ్ ఫలితాల్లో అత్యధిక మార్కులు సాధించిన సిఓఈ విద్యార్ధులు.

– 100శాతం ఉత్తీర్ణత. – యంపిసిలో 464 , బైపిసిలో 432 మార్కులతో సత్తాచాటిన విద్యార్ధులు. – ఇంటర్ మొదటి సంవత్సరం అడ్వాన్స్డ్ పరీక్షకు హాజరైన 65మంది …

బొజ్జ గణపయ్యకు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ప్రత్యేక పూజలు

నిర్మల్ బ్యూరో, ఆగస్ట్31,జనంసాక్షి,,,  వినాయ‌క చ‌వితి పండ‌గ సంద‌ర్భంగా అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ శాఖ మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి బొజ్జ గ‌ణ‌పయ్య‌కు ప్ర‌త్యేక పూజ‌లు నిర్వ‌హించారు. …

విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించు విగ్నేశ్వరా…ఎడిపెల్లి నరేందర్

నిర్మల్ బ్యూరో, ఆగస్టు31,జనంసాక్షి,,                       విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించు విఘ్నేశ్వర అంటూ  పట్టణంలో …

విఘ్నాలు తొలగించి విజయాలు ప్రసాదించు విగ్నేశ్వరా…..

ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి. తాండూరు ఆగస్టు 31(జనంసాక్షి)విఘ్నాలుతొ లగించి విజయాలు ప్రసాదించు విఘ్నేశ్వర అంటూ ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి గణ నాథులకు ఘనంగాపూజలు నిర్వహించారు. …

మృతురాలి కుటుంబాన్ని పరామర్శించిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి.

తాండూరు అగస్టు 31(జనంసాక్షి)వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణం మాజీ మున్సిపల్ కౌన్సిలర్ నరేందర్ గౌడ్ మాతృమూర్తి శాంతమ్మ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతు మంగళవారం …

లబ్ధిదారులకు ఆసరా పింఛన్ కార్డులు అందజేసిన మంత్రి పువ్వాడ, విప్ రేగా

బూర్గంపహాడ్ ఆసరా పింఛన్ లబ్ధిదారులతో జడ్పిటిసి కామిరెడ్డి శ్రీలత. బూర్గంపహడ్ ఆగష్టు30 (జనంసాక్షి) భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రం లోని కొత్తగూడెం క్లబ్ లో కొత్త ఆసరా …

బాధ్యత కుటుంబానికి పరామర్శ

నిర్మల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రామారావు పటేల్ కుబీర్ ( జనం సాక్షి 30); కుబీర్ మండల కేంద్రంలోని  మాజీ సర్పంచ్ జి. బాబు  తండ్రి  …

వినాయక చవితి పండుగను శాంతియుతంగా జరుపుకోవాలని

గుడిహత్నుర్ :  ఆగస్టు29 జనం సాక్షి)గణేష్ నవరాత్రి శాంతియుతంగా ఉత్సవాలను ప్రజలు  జరుపుకోవాలని అడిషనల్ ఎస్పీ హర్షవర్ధన్ శ్రీవాత్సవ అన్నారు.మంగళవారం మండల కేంద్రంలో పోలీస్ స్టేషన్ ఆవరణలో …

దళిత బందుతో పేదల జీవితాల్లో వెలుగు లు.

రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి. తాండూరు అగస్టు 30(జనంసాక్షి)దళిత బందుతో పేదల జీవితాల్లో వెలుగులు నింపుతుందని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డి …

నూతన ఆసరా పెన్షన్లు పంపిణీ

బషీరాబాద్ ఆగస్టు 30,(జనం సాక్షి) బషీరాబాద్  మండల కేంద్రంలో నూతనంగా 1206 ఆసరా పెన్షన్లు స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి చేతుల మీదుగా మంగళవారం రోజున …

తాజావార్తలు