ఆదిలాబాద్

*గులాబీ గళమే తెలంగాణకు బలం: వికారాబాద్ జిల్లా TRS పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే డాక్టర్ మెతుకు ఆనంద్

మోమిన్ పేట ఆగస్టు 29 జనం సాక్షి గులాబీ జెండా టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు కొండంత బలం అని వికారాబాద్ జిల్ల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు, ఎమ్మెల్యే …

ఈటెల రాజేందర్ ని పరామర్శించిన నిర్మల్ బీజేపీ నాయకులు

నిర్మల్ బ్యూరో, ఆగస్టు29,జనంసాక్షి,,,   హుజూరాబాద్ శాసనసభ్యులు ఈటెల రాజేందర్   తండ్రి ఈటెల మల్లయ్య ఇటీవల మరణించడంతో సోమవారం కమలాపూర్ లోని. ఆయన నివాసంలో రాజేందర్ ని పరామర్శించి, …

ప్రజావాణి దరఖాస్తులను త్వరిత గత్తిన పరిష్కరించాలి జిల్లా కలెక్టర్.

ఆదిలాబాద్ బ్యూరో జనంసాక్షి : ప్రజావాణి లో వచ్చిన అభ్యర్ధన దరఖాస్తులను సంబంధిత అధికారులు పరిశీలించి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ సిక్త  పట్నాయక్ అన్నారు. సోమవారం …

ఎమ్మెల్యే ఈటల రాజేందర్ ను పరామర్శించిన బలరాం జాధవ్.

నెరడిగొండ ఆగస్టు29(జనంసాక్షి): హుజరాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ తండ్రి ఈటల మల్లయ్య ఇటీవల పరమోపదించారు.ఈ విషయమై తెలంగాణ రాష్ట్ర అధ్యాపకుల సంఘం ప్రధాన కార్యదర్శి బలరాం జాదవ్ …

*గోమ‌య‌, మట్టి వినాయక ప్రతిమలను పంపిణీ చేసిన మంత్రి ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి

  నిర్మల్ బ్యూరో, ఆగస్టు29,జనంసాక్షి,,,  పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటు పడాలని, ప‌ర్యావ‌ర‌ణ‌హిత‌ గణపయ్యలనే పూజిద్దామని  అట‌వీ, ప‌ర్యావ‌ర‌ణ‌, న్యాయ‌, దేవాదాయ‌ శాఖ మంత్రి అల్లోల …

ఎమ్మెల్యే రాజాసింగ్ అక్రమ అరెస్టుకు నిరసనగా బంద్ విజయవంతం.

నెరడిగొండఆగస్టు29(జనంసాక్షి): బిజెపి హైదరాబాద్ గోసమాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ కు ఇటీవల అక్రమ అరెస్టులు నిరసనగా ఆదిలాబాద్ జిల్లా బంద్ లోభాగంగా మండల కేంద్రంలో విశ్వ హిందూ పరిషత్ …

ఘనంగా మేజర్ ధ్యాన్ చంద్ జన్మదిన వేడుకలు

నిర్మల్ బ్యూరో, ఆగస్టు29,జనంసాక్షి,,,   హాకీ మాంత్రికుడు మేజర్ ధ్యాన్ చంద్ జన్మదినాన్ని  పురస్కరించుకొని నిర్మల్ లోని  ఎన్టీఆర్ మిని స్టేడియంలో  జాతీయ క్రీడా దినోత్సవం నిర్వహించారు. ఇందులో …

పర్యావరణ పరిరక్షణకు మట్టివి నాయకుల ను ప్రతిష్టించి పూజిద్దాం.

మున్సిపల్ వైస్-చైర్ పట్లోళ్ల పర్సన్ దీప నర్సింలు. తాండూరు అగస్టు 29(జనంసాక్షి)పర్యావరణ పరిరక్షణకు మట్టివి నాయకులను ప్రతిష్టించి పూజిద్దామనిమున్సిపల్ వైస్-చైర్ పట్లోళ్ల పర్సన్ దీప నర్సింలు పిలుపునిచ్చారు.కాలుష్యం …

పరమేశ్వరుడు అభిషేక ప్రియుడు.

మున్సిపల్ చైర్ పర్సన్ స్వప్న. తాండూరు అగస్టు 29(జనంసాక్షి) కోరిన కోరికలు తీర్చి కొంగుబంగారంగా విరాజిల్లుతున్న చెరువేంటి ఈశ్వర ఆలయంలో శ్రావణమాసం ముగింపు సందర్భంగా ఆలయంలో భజనలు …

శివలింగం తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి

జహీరాబాద్ ఆగస్టు 28 (జనంసాక్షి) మండల పరిధిలోని కొత్తూరు బి గ్రామంలో గల మధు నగర్ శివాలయంలో శివలింగాన్ని తొలగించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వీహెచ్పీ …

తాజావార్తలు