ఆదిలాబాద్

స్వర్ణవాగుపై చెక్‌ డ్యామ్‌ల నిర్మాణం

సాగునీటి సమస్య లేకుండా చర్యలు నిర్మల్‌,డిసెంబర్‌5(జ‌నంసాక్షి): సాగునీటికి కొరత రాకుండా స్వర్ణవాగుపై 11చెక్‌డ్యాం నిర్మాణాలు చేపడుతామని రాష్ట్ర అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి …

పెరుగుతున్న చలి తీవ్రత

మన్యంలో మంచు దుప్పటి ఆదిలాబాద్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌లో ఉమ్మడి జిల్లాలో చలి రుగుతోంది. రాత్రి ఉష్ణోగ్రతుల గణనీయంగా పడిపోతున్నాయి. చలి కారణంగా సాయంత్రిం 5 తరవాత బయటకు రాలేకపోతున్నారు. …

రోడ్డు ప్రమాదాలపై పట్టింపు లేని అధికారులు

తరచూ ప్రమాదాలు జరుగుతున్నా చర్యలు శూన్యం ఆదిలాబాద్‌,డిసెంబర్‌3(జ‌నంసాక్షి): ఈ ఏడాది జాతీయ రహదారిపై 54 ప్రమాదాలు జరుగగా 26 మంది మరణించారు. దాదాపు 40 మందికిపైగా గాయపడ్డారు. …

మహిళాభ్యుదయానికి పెద్దపీట

వివిధ పథకాలతో పేదలకు అండ: ఎమ్మెల్యే ఆదిలాబాద్‌,నవంబర్‌28(జనం సాక్షి): మహిళలందరికీ అండగా సీఎం కేసీఆర్‌ ఉన్నారని ఖానాపూర్‌ ఎమ్మెల్యే రేఖానాయక్‌ అన్నారు. ప్రతి ఇంటికీ నల్లా నీరు …

పెరటితోటల పెంపకంపై అవగాహన

ఆదిలాబాద్‌,నవంబర్‌27 (జనంసాక్షి) :  అదనపు ఆదాయం కోసం పెరటి తోటల పెంపకంచేపట్టాలని బెల్లంపల్లి కృషి విజ్ఞాన కేంద్రం ప్రోగ్రాం కోఆర్డినేటర్‌, సీనియర్‌ శాస్త్రవేత్త డాక్టర్‌ రాజేశ్వర్‌నాయక్‌ పేర్కొన్నారు. గ్రామాల్లో …

మున్సిపల్‌ ఎన్నికలే లక్ష్యంగా బిజెపి ముందుకు

యాత్రలు,కార్యక్రమాలతో ప్రజలకు చేరువ ఉమ్మడి జిల్లాలో వివిధ ప్రాంతాల్లో పర్యటనలు ఆదిలాబాద్‌,నవంబర్‌27   (జనంసాక్షి) : మున్సిపల్‌ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా బీజేపీ పట్టణ బాట పట్టింది. గాంధీ …

తెరాస హయాంలో ఆలయాలకు మహర్దశ

– మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి అదిలాబాద్‌, నవంబర్‌26(జనం సాక్షి) : టీఆర్‌ఎస్‌ హయాంలోనే మన రాష్ట్రంలోని ఆలయాలకు మహర్దశ వచ్చిందని దేవాదాయశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి అన్నారు. ఉమ్మడి …

జోగు ఫౌండేషన్‌ ద్వారా స్పోకెన్‌ ఇంగ్లీష్‌ పుస్తకాలు

ఆదిలాబాద్‌,నవంబరు 26(జనం సాక్షి): జోగు ఫౌండేషన్‌ తరఫున విద్యార్థులకు స్పోకెన్‌ ఇంగ్లిష్‌ బుక్స్‌ పంపిణీ చేస్తామని ఎమ్మెల్యే జోగు రామన్న అన్నారు. ఇదివరకే 17 వేల స్పోకెన్‌ …

గిరిజనుల్లో పౌష్టికాహార లోపం

ఇక్రిశాట్‌ సహకారంతో ఆహారం అందచేత తయారీలో గిరిజన యువతకు శిక్షణ నిర్మల్‌,నవంబరు 26(జనం సాక్షి): ఏజెన్సీలో అత్యధికంగా పౌష్టికాహార లోపం, రక్తహీనతతో ప్రజలు బాధపడుతున్నారు. గిరిజనులు ఈ …

మరింత వేగంగా తెలంగాణ అభివృద్ది

ప్రాజెక్టులు సత్వరం పూర్తి చేసే సంకల్పం మున్సిపాలిటీల్లోనూ టిఆర్‌ఎస్‌ గెలవాలి జోగురామన్న పిలుపు ఆదిలాబాద్‌,నవంబర్‌26(జనం సాక్షి): తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడ్డ తరవాత గత ఐదేళ్ల అభివృద్దిని …