ఆదిలాబాద్

సమైక్యరాష్ట్రంలో కూడా ఇలాంటి కష్టాలు లేవు

తోణం ఆర్టీసీ కార్మికులను ఆదుకోవాలి: సిఐటియూసి ఆదిలాబాద్‌,నవంబర్‌21 (జనం సాక్షి) : సమైక్య రాష్ట్రంలో ఏనాడు వేతన బాధలు పడని చిరుద్యోగులు, కార్మికులు స్వరాష్ట్రమైన తెలంగాణలో మాత్రం …

ప్రజాసమస్యలపై నిలదీస్తాం: సిపిఐ

ఆదిలాబాద్‌,నవంబర్‌21 (జనం సాక్షి) : ప్రజాసమమస్యలపై సిపిఐ నిరంతరంగా పోరాడుతుందని సిపిఐ నాయకుడు,మాజీ ఎమ్మెల్యే గుండా మళ్లేశం అన్నారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పేరుతో ముఖ్యమంత్రి …

ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోళ్లు

రైతు సంక్షేమం లక్ష్యంగా కెసిఆర్‌ పాలన ఆదిలాబాద్‌,నవంబర్‌21 (జనం సాక్షి)  : రైతుల సంక్షేమానికి సీఎం కేసీఆర్‌ ప్రత్యేక కృషి చేస్తున్నారని పాడిసమాఖ్య అధ్యక్షుడు లోకభూమారెడ్డి అన్నారు. …

ఆదివాసీల హక్కులు కాపాడాలి

ఆదిలాబాద్‌,నవంబర్‌21 (జనం సాక్షి)  : లంబాడాల కారణంగా ఆదివాసీల హక్కులకు భంగం వాటిల్లుతోందని తుడుందెబ్బ నేతలు అన్నారు.లంబాడీలను ఎస్టీ జాబితా నుంచి తొలగించాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర …

మొక్కల పెంపకంతోనే ఆరోగ్యకర వాతావరణం

అర్బన్‌ ఫారెస్ట్‌ పనుల ప్రారంభోత్సవంలో మంత్రి ఇంద్ర ఆదిలాబాద్‌,నవంబర్‌19 (జనంసాక్షి)  : మనుషులకు ప్రాణవాయువైన ఆక్సిజన్‌ను కొనుక్కొని వాడాల్సిన పరిస్థితులు రావద్దంటే సమస్త జీవులకు ప్రాణాధారమైన అడవులను …

కార్మిక కుటుంబాలను రోడ్డున పడేయడం తగదు

వారంతా తెలంగాణ బిడ్డలని గుర్తించాలి: బిజెపి ఆదిలాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి): రాష్ట్రంలో గత నెలన్నర రోజులుగా దాదాపు 50వేల మంది ఆర్టీసీ కార్మికులు సమ్మె చేస్తుంటే సీఎం కేసీఆర్‌ …

తెలంగాణ పథకాలు.. దేశానికే ఆదర్శంగా నిలిచాయి

– మిషన్‌భగీరథ ద్వారా ప్రతిఒక్కరికి తాగునీరు – గోపాలమిత్ర భవనాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అదిలాబాద్‌, నవంబర్‌19(ఆర్‌ఎన్‌ఎ) : రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్‌ …

సిసిఐ కొనుగోళ్లు పెరగాలి

రైతులకు అండగా నిలబడాలి ఆదిలాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి): జిల్లాలో పత్తి దిగుబడులకు అనుగుణంగా సిసిఐ రంగంలోకి దిగలేదని సిపిఐ నేతలు అన్నారు. తేమ విషయంలో మంత్రి హావిూ ఇచ్చినా …

చెరువుల పునరుద్దరణతో పెరిగిన ఆయకట్టు

ఆదిలాబాద్‌,నవంబర్‌14 (జనంసాక్షి)  : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు వందల చెరువులు   పునరుద్ధరణకు నోచుకున్నాయి. వివిధ దశల్లో మిషన్‌ కాకతీయ పథకం ద్వారా అనేక చెరువులకు …

పంచాయితీల్లో డంపింగ్‌ యార్డులు తప్పనిసరి

ఆదిలాబాద్‌,నవంబర్‌14(జనం సాక్షి): గ్రామాల్లో ఉన్న డంపింగ్‌ యార్డుల్లోకి చెత్తను తరలించేలా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గతంలోలాగా కాకుండా ఇటీవల పంచాయితీ ప్రణాళిక మేరకు ఇప్పుడు పారిశుద్ధ్యానికి ప్రాధానయం …

తాజావార్తలు