ఆదిలాబాద్

భర్త చిత్రహింసలతో భార్య బలవన్మరణం

నిర్మల్‌,నవంబర్‌9 జనం సాక్షి :  భర్త చిత్రహింసలు తాళలేక భార్య పురుగుల మందుతాగి మృతిచెందిన సంఘటన నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలో  శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ జయరాం …

కొత్త పంచాయతీల్లో అందుబాటులో లేని రేషన్‌ దుకాణాలు

ప్రభుత్వం హావిూ ఇచ్చిన సాకారం కాని షాపులు ఆసిఫాబాద్‌, నవంబరు9 (జనం సాక్షి): కొత్తగా పంచాయతీలుగా ఏర్పాటు చేసిన గూడాలు, తండాలలో చౌక ధరల దుకాణాల ఏర్పాటు …

రోడ్డు విస్తరణలో విద్యుత్‌ స్తంభాల తొలగింపు

విద్యుత్‌ శాఖ చెల్లింపులకు గుట్టుగా ఎసరు? ఆదిలాబాద్‌,నవంబర్‌8 (జనం సాక్షి) : ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో రహదారి విస్తరణలో భాగంగా చేపడుతున్న స్తంభాల తొలగింపు, టవర్ల బిగింపు …

కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

ధర్నలతో కార్మికుల ఆందోళన అద్దెబస్సులపై కార్మికుల మండిపాటు ఆదిలాబాద్‌,అక్టోబర్‌28(జనం సాక్షి ): ఆర్టీసీ సమ్మె 24వ రోజు కూడా ఉధృతంగా సాగింది. ప్రజల మద్దతుతో కార్మికులు ఆందోళనకు దిగారు. …

పంచాయతీల్లో పారిశుద్య కార్మికుల నియామకాలు

ఔట్‌సోర్సింగ్‌ ద్వారా భర్తికి సన్నాహాలు ప్రభుత్వ ఆదేశాలతో అధికారుల కసరత్తు ఆదిలాబాద్‌,అక్టోబర్‌28(జనం సాక్షి ): పల్లెలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతీ గ్రామంలో పారిశుద్య కార్మికులు తప్పనిసరని ప్రభుత్వం  భావిస్తోంది. …

 సర్కార్‌ లక్ష్యాన్ని దెబ్బతీయలేరు

కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యం ఆదిలాబాద్‌,అక్టోబర్‌7 జనం సాక్షి  రాష్ట్రంలోని ప్రతీ ఎకరానికి సాగునీరు అందించటమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎంపి గోడం నగేశ్‌ అన్నారు. కాళేశ్వరంతో …

బాసరకు పోటెత్తిన భక్తజనం

మూలానక్షత్రం కారణంగా భారీగా అక్షరాభ్యాసాలు నిర్మల్‌,అక్టోబర్‌5 (జనంసాక్షి): బాసర సరస్వతీ ఆలయంలో దసరా నవరాత్రి వేడుకలు కన్నులపండువగా కొనసాగుతున్నాయి.  బాసరలో ఏడవ రోజు శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కాళరాత్రి అవతారంలో  …

గ్రామ అభివృద్దికి ప్రణాళిక

పనులు ముమ్మరంగా సాగుతున్నాయ్‌: సర్పంచ్‌ అదిలాబాద్‌,అక్టోబర్‌5 (జనంసాక్షి) : రాష్ట్రప్రభుత్వం గ్రామాల అభివృద్ధికై ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల గ్రామ ప్రణాళిక-అభివృద్ధి కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. అదిలాబాద్‌ …

మేధావులను నిర్లక్ష్యం చేసింది నిజంకాదా?

బిజెపి నేత విమర్శలు ఆదిలాబాద్‌,అక్టోబర్‌5 (జనంసాక్షి):  తెలంగాణ ఉద్యమంలో చేయూతనిచ్చి, ముందుకురికిన మేధావులు కేసీఆర్‌ పాలనను ఛీకొడుతున్నారని బిజెపి అధ్యక్షుడు పాయల శంకర్‌ అన్నారు. మేధావునలు ఏనాడు పట్టించుకోకుండా, …

నీటి వృధాపై ప్రజల్లో చైతన్యం

ప్రజల్లో చైతన్యానికి కసరత్తు ఆదిలాబాద్‌,అక్టోబర్‌4 (జనంసాక్షి):   గ్రామాల్లో నీటి ఎద్దడిని నివారించేందుకు చర్యలు చేపడుతున్న అధికార యంత్రాంగం నీటి వృథాపై దృష్టి సారించాల్సిన అవసరముంది. బోరుబావుల్లో చేతిపంపులకు బదులు …

తాజావార్తలు