ఆదిలాబాద్

తెలంగాణ పథకాలు.. దేశానికే ఆదర్శంగా నిలిచాయి

– మిషన్‌భగీరథ ద్వారా ప్రతిఒక్కరికి తాగునీరు – గోపాలమిత్ర భవనాన్ని ప్రారంభించిన మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి అదిలాబాద్‌, నవంబర్‌19(ఆర్‌ఎన్‌ఎ) : రాష్ట్రంలోని అన్నివర్గాల ప్రజలకు సీఎం కేసీఆర్‌ …

సిసిఐ కొనుగోళ్లు పెరగాలి

రైతులకు అండగా నిలబడాలి ఆదిలాబాద్‌,నవంబర్‌19(జనం సాక్షి): జిల్లాలో పత్తి దిగుబడులకు అనుగుణంగా సిసిఐ రంగంలోకి దిగలేదని సిపిఐ నేతలు అన్నారు. తేమ విషయంలో మంత్రి హావిూ ఇచ్చినా …

చెరువుల పునరుద్దరణతో పెరిగిన ఆయకట్టు

ఆదిలాబాద్‌,నవంబర్‌14 (జనంసాక్షి)  : ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో ఇప్పటి వరకు వందల చెరువులు   పునరుద్ధరణకు నోచుకున్నాయి. వివిధ దశల్లో మిషన్‌ కాకతీయ పథకం ద్వారా అనేక చెరువులకు …

పంచాయితీల్లో డంపింగ్‌ యార్డులు తప్పనిసరి

ఆదిలాబాద్‌,నవంబర్‌14(జనం సాక్షి): గ్రామాల్లో ఉన్న డంపింగ్‌ యార్డుల్లోకి చెత్తను తరలించేలా కఠిన చర్యలు తీసుకుంటున్నారు. గతంలోలాగా కాకుండా ఇటీవల పంచాయితీ ప్రణాళిక మేరకు ఇప్పుడు పారిశుద్ధ్యానికి ప్రాధానయం …

భర్త చిత్రహింసలతో భార్య బలవన్మరణం

నిర్మల్‌,నవంబర్‌9 జనం సాక్షి :  భర్త చిత్రహింసలు తాళలేక భార్య పురుగుల మందుతాగి మృతిచెందిన సంఘటన నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌ మండలంలో  శుక్రవారం చోటుచేసుకుంది. సీఐ జయరాం …

కొత్త పంచాయతీల్లో అందుబాటులో లేని రేషన్‌ దుకాణాలు

ప్రభుత్వం హావిూ ఇచ్చిన సాకారం కాని షాపులు ఆసిఫాబాద్‌, నవంబరు9 (జనం సాక్షి): కొత్తగా పంచాయతీలుగా ఏర్పాటు చేసిన గూడాలు, తండాలలో చౌక ధరల దుకాణాల ఏర్పాటు …

రోడ్డు విస్తరణలో విద్యుత్‌ స్తంభాల తొలగింపు

విద్యుత్‌ శాఖ చెల్లింపులకు గుట్టుగా ఎసరు? ఆదిలాబాద్‌,నవంబర్‌8 (జనం సాక్షి) : ఆదిలాబాద్‌ జిల్లా కేంద్రంలో రహదారి విస్తరణలో భాగంగా చేపడుతున్న స్తంభాల తొలగింపు, టవర్ల బిగింపు …

కొనసాగుతున్న ఆర్టీసీ సమ్మె

ధర్నలతో కార్మికుల ఆందోళన అద్దెబస్సులపై కార్మికుల మండిపాటు ఆదిలాబాద్‌,అక్టోబర్‌28(జనం సాక్షి ): ఆర్టీసీ సమ్మె 24వ రోజు కూడా ఉధృతంగా సాగింది. ప్రజల మద్దతుతో కార్మికులు ఆందోళనకు దిగారు. …

పంచాయతీల్లో పారిశుద్య కార్మికుల నియామకాలు

ఔట్‌సోర్సింగ్‌ ద్వారా భర్తికి సన్నాహాలు ప్రభుత్వ ఆదేశాలతో అధికారుల కసరత్తు ఆదిలాబాద్‌,అక్టోబర్‌28(జనం సాక్షి ): పల్లెలు పరిశుభ్రంగా ఉండాలంటే ప్రతీ గ్రామంలో పారిశుద్య కార్మికులు తప్పనిసరని ప్రభుత్వం  భావిస్తోంది. …

 సర్కార్‌ లక్ష్యాన్ని దెబ్బతీయలేరు

కోటి ఎకరాలకు నీరందించడమే లక్ష్యం ఆదిలాబాద్‌,అక్టోబర్‌7 జనం సాక్షి  రాష్ట్రంలోని ప్రతీ ఎకరానికి సాగునీరు అందించటమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మాజీ ఎంపి గోడం నగేశ్‌ అన్నారు. కాళేశ్వరంతో …