ఆదిలాబాద్

చంద్రబాబు పెత్తనం.. తెలంగాణలో అవసరమా?

  – ప్రాజెక్టులు కట్టవద్దని బాబు 35లేఖలు రాసిండు – అలాంటి వ్యక్తిని కాంగ్రెసోళ్లు భుజానికెత్తుకొని వస్తున్నారు – తెరాస ఓడితే నాకువచ్చే నష్టమేవిూ లేదు – …

ప్రజాసమస్యలపై నిలదీస్తాం: సిపిఐ

  ఆదిలాబాద్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): ప్రజాసమమస్యలపై సిపిఐ నిరంతరంగా పోరాడుతుందని సిపిఐ నాయకుడు,మాజీ ఎమ్మెల్యే గుండా మళ్లేశం అన్నారు. మిషన్‌ కాకతీయ, మిషన్‌ భగీరథ పేరుతో ముఖ్యమంత్రి కేసీఆర్‌ కుటుంబంకోట్లు …

పంచాయితీల బలోపేతం ఉత్తిదే: సిఐటియూసి

ఆదిలాబాద్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): సమైక్య రాష్ట్రంలో ఏనాడు వేతన బాధలు పడని చిరుద్యోగులు, కార్మికులు స్వరాష్ట్రమైన తెలంగాణలో మాత్రం దుర్భర పరిస్థితులు ఎదురుచూడాల్సిన దుస్థితిని ఎదుర్కొంటున్నారని సీఐటీయూ జిల్లా కార్యదర్శి …

ప్రణాళికాబద్ద అభివృద్దికి కేంద్రంగా తెలంగాణ

నాలుగేళ్ల అభివృద్ది మరింత ముందుకు సాగాలి మళ్లీ కెసిఆర్‌ వస్తేనే తెలంగాణకు మోక్షం ఢిల్లీలో ప్రభుత్వ అధికార ప్రతినిధి వేణుగోపాలాచారి ఆదిలాబాద్‌,నవంబర్‌22(జ‌నంసాక్షి): కష్టపడి సాధించుకున్న రాష్ట్రాన్ని ప్రణాళికాబద్ధంగా …

జోరుగా టిఆర్‌ఎస్‌ నేతల ప్రచారం

  రంగంలోకి దిగిన అధికార ప్రతినిధి వేణు కెసిఆర్‌ పాలనకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని వెల్లడి ఆదిలాబాద్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): ఎన్నికలు సవిూపిస్తుండడంతో జిల్లాలో టీఆర్‌ఎస్‌ అభ్యర్థులు ప్రచారం ముమ్మరంగా …

ఇవిఎంలపై పోటీ చేసే అభ్యర్థుల పోటోలు

గందరగోళం లేకుండా పారదర్శక ప్రయత్నం ఆదిలాబాద్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): ఈవీఎంలపై అభ్యర్థుల ఫొటోలను ముద్రించాలని కేంద్ర ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది. డీసెంబర్‌ 7న అసెంబ్లీకి జరిగే ఎన్నికల్లో తొలిసారి …

ఉమ్మడి జిల్లాలో పెరిగిన టిఆర్‌ఎస్‌ ప్రచారం

ఎక్కడికి వెళ్లినా అభివృద్ది కార్యక్రమాలపై వివరణ ప్రచారంలో దూసుకుపోతున్న ఇద్దరు మంత్రులు నేడు నాలుగుచోట్ల సిఎం కెసిఆర్‌ ప్రచార సభలు ఆదిలాబాద్‌,నవంబర్‌21(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ …

విూటింగ్‌ రద్దు చేసుకుంటే 25 లక్షలు ఇస్తామన్నారు

ఏలేటిపై ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ ఆరోపణ ఆరోపణలను ఖండించిన మహేశ్వర్‌ రెడ్డి నిర్మల్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఎంఐఎం అధ్యక్షుడు, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ సంచలన వ్యాఖ్యలు చేశారు. …

సంక్షేమ పథకాలతో తెలంగాణ దిశ మారింది

ఎక్కడికి వెళ్లినా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు కాంగ్రెసోళ్లకు ఓట్లు అడిగే హక్కు లేదు ప్రచారంలో మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి నిర్మల్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): సీఎం కేసీఆర్‌ పేదల సంక్షేమానికి అద్భుతమైన …

ఖానాపూర్‌లో టిఆర్‌ఎస్‌కు భారీ దెబ్బ

కాంగ్రెస్‌లో చేరిన టిఆర్‌ఎస్‌ నేతలు ఆదిలాబాద్‌,నవంబర్‌20(జ‌నంసాక్షి): ఎన్నికల వేళ నిర్మల్‌ జిల్లా ఖానాపూర్‌లో తెరాసకు ఎదురుదెబ్బ తగిలింది. జన్నారం మండలంలో తెరాసకు చెందిన 16 మంది మాజీ …