ఆదిలాబాద్

కాంగ్రెస్‌ పార్టీకి ఓటేస్తే తెలంగాణాను చీకటిమయం

24 గంటల కరెంట్‌ కావాలంటే కారు గుర్తుకు ఓటేయాలి మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌ రెడ్డి నిర్మల్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): నిర్మల్‌ లో కారు జోరు కొనసాగుతున్నది. మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి …

బాబుతో జతకట్టిన కూటమిని ఓడించాలి

గండ్ర సుజాతది ఈ ప్రాంతమే కాదు పాయల శంకర్‌ నడిబజారులో అమ్మేస్తాడు ఎన్నికల ప్రచారంలో మంత్రి జోగురామన్న విమర్శలు ఆదిలాబాద్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు అడ్డుపడి.. వందలాది …

నెలాఖరుకు పోల్‌ చీటీల పంపిణీ

బిఎల్‌వోలకు బాధ్యతలు అప్పగింత అందుల ఓటింగ్‌కు ప్రత్యేక ఏర్పాట్లు ఆదిలాబాద్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా జిల్లాల వారీగా సరఫరా చేసిన ఓటర్‌ స్లిప్పులను పంపిణీ …

కెసిఆర్‌ ప్రచారం తరవాత పెరిగిన జోష్‌

ఇంటింటి ప్రచారానికి టిఆర్‌ఎస్‌ ప్రాధాన్యం విస్తృత ప్రచారంలో మంత్రులు,సీనియర్‌ నేతలు ఆదిలాబాద్‌,నవంబర్‌27(జ‌నంసాక్షి): టిఆర్‌ఎస్‌ అధినేత,సిఎం కెసిఆర్‌ జిల్లా వ్యాప్తంగా ప్రచారం నిర్వహించిన తరవాత అభ్యచర్థుల్లో జోష్‌ పెరిగింది. …

ఓటింగ్‌పై తల్లిదండ్రులకు అవగాహన

డీఈవో రవీందర్‌రెడ్డి ఆదిలాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): రానున్న సాధారణ ఎన్నికల్లో ఓటింగ్‌ శాతం పెరిగేలా ఓటు విలువపై విద్యార్థులు వారి తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్‌రెడ్డి …

తెలంగాణపై పెత్తనం కోసమే బాబు కూటమి

తెచ్చుకున్న తెలంగాణను కాపాడుకుందాం ప్రచారంలో జోగురామన్న పిలుపు ఆదిలాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): మహాకూటమి అభ్యర్థులకు ఓటు వేస్తే చంద్రబాబుకు ఓటు వేసినట్లేనని మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. చంద్రబాబు చేతుల్లోకి …

ఇద్దరు మంత్రులున్నా జిల్లాకు ఒరిగిందేవిూ లేదు

ప్రచారంలో విమర్శలు గుప్పిస్తున్న రాధోడ్‌ ఆదిలాబాద్‌,నవంబర్‌26(జ‌నంసాక్షి): ఇద్దరు మంత్రులు ఉన్నా జిల్లా అభివృద్దిలో మాల్రం వెనకబడే ఉందని ఖానాపూర్‌ కాంగ్రెస్‌ అభ్యర్థి రాథోడ్‌ రమేశ్‌ అన్నారు. సోమవారం …

ప్రజాప్రతిరేక విధానాలు అవలంభించిన టిఆర్‌ఎస్‌ పార్టీని ఓడించాలి

చెన్నూర్‌ మహాకూటమి అభ్యర్థి బోర్లకుంట వెంకటేష్‌ నేత రామకృష్ణాపూర్‌, నవంబర్‌ 25, (జనంసాక్షి) : టిఆర్‌ఎస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు అనేకమైన …

అవకాశం ఇచ్చి గెలిపిస్తే బెల్లంపల్లి నియోజకవర్గాన్ని అభివృద్ది చేసి చూపిస్తా

మాజీ మంత్రి, బిఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థి గడ్డం వినోద్‌ మంచిర్యాల బ్యూరో, నవంబర్‌ 25, (జనంసాక్షి) : అసెంబ్లీ ఎన్నికల్లో అవకాశం ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపిస్తే బెల్లంపల్లి …

గూడెం గుట్టలో భక్తుల కార్తీక సందడి

దండేపల్లి, నవంబర్‌ 25, (జనంసాక్షి) : కార్తీక మాస బహుళ విదియ పురస్కరించుకోని దండేపల్లి మండలం గూడెం శ్రీ సత్యనారాయణ స్వామి దేవాలయంలో వేలాది మంది భక్తులతో …