ఆదిలాబాద్

తేమపేరుతో మోసాలను అరికట్టాలి

పత్తి రైతుల విజ్ఞప్తి ఆదిలాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): పత్తి కొనుగోళ్ల సమయంలో తేమపేరుతో మార్కెట్లో దోపిడీ లేకుండా చూడాలని రైతు సంఘాల నాయకులు కోరారు. ఏటా తాము తేమపేరుతో భారీగా …

చాపకింద నీరులా అసమ్మతి నేతల చర్యలు

అధికారిక అభ్యర్థలను వెన్నాడుతున్న భయం ఎన్నికల నాటికి మరింత తీవ్రం అవుతుందనే ఆందోళన ఆదిలాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): అనేకప్రాంతాల్లో టికెట్టు ఆశించి భంగపడ్డ నాయకులు అసమ్మతి రాగం ఆలపిస్తున్నారు. కొందరు …

మంచిర్యాలలో పోటీ చేసి తీరుతామంటున్న సీపీఐ

ఆదిలాబాద్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ నుంచి రెండు సీట్లు కోరిన సీపీఐ మంచిర్యాల సీటుపై పట్టుపడుతోంది. పార్టీ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ కోసం రాష్ట్ర కార్యదర్శి చాడ …

మళ్లీ చిత్తవుతున్న పత్తిరైతు

ధరలు తగ్గించి కొనుగోళ్లు చేస్తున్న వ్యాపారులు చోద్యం చూస్తున్న అధికారులు ఆదిలాబాద్‌/వరంగల్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): పత్తిరైతులు మరోమారు చిత్తయ్యారు. ఏటా సీజనప్‌లో ధరలు దక్కక అమ్ముకున్నాక, ధరలు పెరగడంతో చిత్తవుతున్నారు. …

జిల్లాలో పదిసీట్ల కోసం కాంగ్రెస్‌ పట్టు

పొత్తుల కోసం గెలిచే సీట్లు వదులుకోవద్దని హితవు కూటమి సీట్లు ఖరారు కాక నేతల్లో ఆందోళన ఆదిలాబాద్‌,అక్టోబర్‌23(జ‌నంసాక్షి): ఆదిలాబాద్‌ జిల్లాలో విపక్షాల రాజకీయం రసకందాయంలో పడింది. కూటమి …

నేడు ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గం ఎన్నిక

ఆదిలాబాద్‌,అక్టోబర్‌22(జ‌నంసాక్షి): ఏఐటీయూసీ జిల్లా కార్యవర్గాన్ని 23న ఎన్నుకుంటారు. ఈనెల 23న నిర్వహించే 7వ ఏఐటీయూసీ జిల్లా మహాసభలను మంగళవారం నాడిక్కడ నిర్వహిస్తున్నారు. ఈ సభల్లో నూతన కార్యవర్గాన్ని …

నేటినుంచి రైతుబంధు నగదు బదిలీ

నేరుగా బ్యాంక్‌ ఖాతాల్లోకి చెక్కులు ఆదిలాబాద్‌,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): రైతు బంధు పథకం ద్వారా యాసంగి సాగుకు పెట్టుబడి సాయం అందించేందుకు వ్యవసా యశాఖ అధికారులు రైతుల బ్యాంక్‌ ఖాతా …

ప్రచారంలో జిల్లా నేతల దూకుడు

నేటి సమావేశంలో అధినేత కెసిఆర్‌కు సమాచారం ఆదిలాబాద్‌,అక్టోబర్‌20(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో టిఆర్‌ఎస్‌ నేతలు దూకుడుగా సాగుతున్నారు. ప్రచారంలో ఎవరికి వారు దూసుకుని పోతున్నారు. తెలంగాణలో అమలవుతన్న …

ఆదిలాబాద్‌లో రసవత్తరంగా కాంగ్రెస్‌ రాజకీయం

డాక్టర్‌ వేణుగోపాలాచారికి కాంగ్రెస్‌ గాలం? టిఆర్‌ఎస్‌ అసంతృప్తులకు కూడా గాలం వేస్తున్న పార్టీ రాహుల్‌ రాకతో పెద్ద ఎత్తున చేరికలకు రంగం సిద్దం ఆదిలాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): జిల్లాలో గెలుపు …

పత్తి రైతులను తక్షణం ఆదుకోవాలి: సిపిఐ

ఆదిలాబాద్‌,అక్టోబర్‌19(జ‌నంసాక్షి): పత్తిపై ఎలాంటి ఆంక్షలు లేకుండా రైతుల వద్ద ఉన్న పంటనంతా కొనుగోలు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి కలవేన శంకర్‌ డిమాండ్‌ చేశారు. తేమ తదితర …