ఆదిలాబాద్

తేమ లేకుండా చూసుకోవాలి

ఆదిలాబాద్‌,అక్టోబర్‌30(జ‌నంసాక్షి): పత్తి, సోయా పంటలను రైతులు ఆరబెట్టుకొని మార్కెట్‌కు తీసుకొస్తే మద్దతుధర కంటే ఎక్కువ ధర లభిస్తుందని ఎంపి గోడం నగేశం అన్నారు. గతంలో ఉమ్మడి రాష్ట్రంలో …

తప్పుడు ప్రచారాలను నమ్మొద్దు

ప్రజలకు రేఖానాయక్‌ వినతి ఆదిలాబాద్‌,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): తనపై తప్పుడు ప్రచారం చేస్తున్న నేతలను ప్రజలు నమ్మవద్దని ఖానాపూర్‌ మాజీ ఎమ్మెల్యే అజ్మీరా రేఖానాయక్‌ కోరారు. తనను టార్గెట్‌ చేసుకుని …

రైతులను పట్టించుకోని ఘనత కాంగ్రెస్‌దే

అందుకే విమర్శలు చేస్తున్నారు: జోగు ఆదిలాబాద్‌,అక్టోబర్‌28(జ‌నంసాక్షి):ఏనాడూ రైతుల సంక్షేమాన్ని, ప్రాజెక్టుల నిర్మాణాలను పట్టించుకోని కాంగ్రెస్‌ పార్టీ ఆందోళన చేయడం విడ్డూరంగా ఉందని మంత్రి జోగురామన్న అన్నారు. గతంలో …

టిఆర్‌ఎస్‌ లక్ష్యంగా కాంగ్రెస్‌ ఉధృత ప్రచారం

  అభ్యర్థులు ఖరారు కాకున్నా ఆగని ఎన్నికల జోరు ఆదిలాబాద్‌,అక్టోబర్‌29(జ‌నంసాక్షి): తాజా పరిణామాల నేపథ్యంలో రాజకీయ సవిూకరణాలు మారుతున్నాయి. ఇన్నాళ్లూ ఏకపక్షంగా సాగిన జిల్లా రాజకీయాల్లో మార్పులు …

టీఆర్‌ఎస్‌తోనే అభివృద్ధి సాధ్యం

– మరోసారి ఆశీర్వదిస్తే నిర్మల్‌ ముఖచిత్రాన్ని మురుస్తా – మహాకూటమి ముసుగులో మాయగాళ్లు వస్తున్నారు – వారి పట్ల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి – ఆపద్ధర్మ మంత్రి …

మార్కెట్లలో దళారులను నమ్మొద్దు

ఆదిలాబాద్‌,అక్టోబర్‌25(జ‌నంసాక్షి): రైతులు పండించిన పత్తి పంటను రోజు మార్కెట్‌లో నిర్ణయించిన ధర ప్రకారం నిబంధనల మేరకు కొనుగోలు చేస్తామని కలెక్టర్‌ దివ్య దేవరాజన్‌ అన్నారు. ఎవరు కూడా …

నేడు జిల్లాస్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌

ఆదిలాబాద్‌,అక్టోబర్‌25(జ‌నంసాక్షి): ఈనెల 26న శుక్రవారం జిల్లాస్థాయి సైన్స్‌ కాంగ్రెస్‌ పోటీలు జరుగున్నాయి. ఉదయం 9గంటలకు ఆదిలాబాద్‌లోని గిరిజన సంక్షేమ బాలుర ఆశ్రమ పాఠశాలలో నిర్వహిస్తున్నట్లు డీఈవో డా.ఎ.రవీందర్‌రెడ్డి …

ఇంటింటి ప్రచారానికి మంత్రి జోగు ప్రాధాన్యం

పథకాలను వివరిస్తూ ఓట్టు అడుగుతూ ప్రచారం మరోమారు గెలిపించి అభివృద్దికి ఓటేయాలని పిలుపు ఆదిలాబాద్‌,అక్టోబర్‌25(జ‌నంసాక్షి): జిల్లా కేంద్రంలో మంత్రి జోగురామన్న పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికీ తిరుగుతూ …

అవగాహనతోనే వ్యాధులు దూరం

ఆదిలాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి): వ్యాధులపై ప్రజలకు అవగాహన కల్పించాలని జిల్లా వైద్యాధికారి సూచించారు. ప్రధానంగా గిరిజన గ్రామాల్లో అవగాహన లేకపోవడం వల్ల అనేకమంది అంటువ్యాధుల బారిన పడుతున్నారని అన్నారు. జిల్లాలోని …

కవ్వాల్‌ పరిధిలో గ్రామాల తరలింపు

పైలట్‌ ప్రాజెక్ట్‌ కింద రెండు గ్రామాల అభివృద్ది ఆదిలాబాద్‌,అక్టోబర్‌24(జ‌నంసాక్షి):నిర్మల్‌, మంచిర్యాల, ఆదిలాబాద్‌, కుమ్రంభీం ఆసిఫాబాద్‌ జిల్లాల పరిధిలో కవ్వాల్‌ టైగర్‌ రిజర్వు ఫారెస్టు విస్తరించి ఉంది. ఈ …