ఆదిలాబాద్

ఉమ్మడి జిల్లాలో వర్షాలకు జలకళ

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలో కురుస్తున్న వర్షాలు ఊరటనిస్తున్నాయి. అల్పపీడన ద్రోణి ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. కురుస్తున్న వర్షాలకు జిల్లాలోని చెరువులు, వాగులు, …

సర్వే పేరుతో మరమారు దగా : కాంగ్రెస్‌

ఆదిలాబాద్‌,ఆగస్ట్‌29(జ‌నంసాక్షి): భూముల సర్వే పేరుతో రైతులను మోసం చేయాలని ప్రభుత్వం చూస్తోందని డిసిసి అధ్యక్షుడు ఏలేటి మహేశ్వ్‌ రెడ్డి అన్నారు. రైతులకు సాయం ప్రకటించిన తరవాతనే దీనిని …

డిప్యూటీ సీఎం కాన్వాయ్‌ని అడ్డుకున్న బీజేపీ కార్యకర్తలు

నిర్మల్‌: జిల్లాలో పర్యటించిన డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి కాన్వాయ్‌ను అడ్డుకునేందుకు బీజేపీ కార్యకర్తల యత్నించారు. ఈ ఘటనలో పలువురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వెంటనే డీఎస్సీ ప్రకటించాలని …

విద్యారంగానికి అధిక ప్రాధాన్యత: కడియం శ్రీహరి

నిర్మల్‌: ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతంలో విద్యా రంగం పూర్తిగా నిర్లక్ష్యానికి గురైందని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి విమర్శించారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగానికి అధిక ప్రాధాన్యత ఇస్తున్నామని …

వంతెనలు పూర్తికాక తప్పని అవస్థలు

  ఆదిలాబాద్‌,ఆగస్ట్‌28: వంతెనల నిర్మాణాంలో నిర్లక్ష్యం కారణంగా వర్షాకాలంలో గూడాల్లో ఉన్న ప్రజలు రవాణా లేక నానా యాతన పడుతున్నారు. ఇప్పటికే వంతెనల నిర్మాణం పనులు ఊపందు …

తుపాకి పేలి కెరమెరి ఎస్‌ఐ మృతి

ఆదిలాబాద్‌: తుపాకి పేలి ఆదిలాబాద్‌ జిల్లా కెరమెరి ఎస్‌ఐ శ్రీధర్‌(27) మృతి చెందారు. తుపాకి ప్రమాదవశాత్తూ పేలిందా లేక ఆత్మహత్యా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. …

బావ చేతిలో బామ్మర్ధి దారుణ హత్యకు గురయ్యాడు.

తాండూరు(ఆదిలాబాద్ జిల్లా): బావ చేతిలో బామ్మర్ధి దారుణ హత్యకు గురయ్యాడు. ఈ సంఘటన తాండూరు మండలం లింగధరిగూడెంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన అక్కెపల్లి ప్రీతమ్, …

ఈతకు వెళ్లి ఇద్దరు విద్యార్థుల దుర్మరణం

భైంసా: ఆదిలాబాద్‌ జిల్లా బైంసా పట్టణంలోని ఒవైసీ ప్రాంతానికి చెందిన సయ్యద్‌ ఇమ్రాన్‌(12), ముజమిల్‌ ఖురేషీ(9) స్థానిక ప్రాథమిక ఉన్నత పాఠశాలలో చదువుతున్నారు. శనివారం సాయంత్రం పాఠశాల …

అంజయ్యకు నివాళులర్పించిన గద్దర్‌

ఆదిలాబాద్‌: అనారోగ్యంతో కన్నుమూసిన తెలంగాణ ప్రజాకవి గూడ అంజయ్యకు ప్రజా గాయకుడు గద్దర్‌ నివాళులర్పించారు. మంగళవారం రంగారెడ్డి జిల్లాలోని రాగన్నగూడెంలోఅంజయ్య కన్నుమూసిన సంగతి. ఆయన భౌతికకాయాన్ని అంత్యక్రియల …

అడవుల జిల్లాలో మొక్కలు సిద్దం

హరితహారానికి సిద్దంగా శ్రీరాంపూర్‌లో మొక్కలు ఆదిలాబాద్‌, జూన్‌ 20 (జ‌నంసాక్షి): తెలంగాణా రాష్ట్రంలో పచ్చదనం కరువై పర్యావరణ సమతుల్యత పెరిగిపోతుందని తత్పలితంగానే వానలు కురవడంలేదని గుర్తించిన రాష్ట్రప్రభుత్వం …