ఆదిలాబాద్

ప్రాణహితకు ప్రాణప్రతిష్ట చేయాలి

ఆదిలాబాద్‌,మే4(జ‌నంసాక్షి): ప్రాజెక్టుల నిర్మాణానికి తాము వ్యతిరేకం కాదని, అయితే పునరాకృతి పేరిట జరుగుతున్న దోపిడీని మాత్రమే వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ జలసాధన సమితి నాయకులు నైనాల గోవర్థన్‌ అన్నారు. …

ప్రమాదస్థాయికి చేరుకున్న భూగర్బ జలాలు

-డెడ్‌ స్టోరేజీలోనే ఎస్సారెస్పీ, ఎల్లంపల్లి, కడెం, స్వర్ణ, సాత్నాల ఆదిలాబాద్‌,మే 4 (జ‌నంసాక్షి): గత రెండు మూడెల్లుగా తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొన్న దృష్ట్యా ఆదిలాబాద్‌ జిల్లా …

నక్సలైట్‌ పేరుతో బెదిరించిన వ్యక్తి అరెస్ట్‌

మంచిర్యాల: తాను ఒక నక్సలైట్‌నని, దళ కమాండర్‌నని, మావోయిస్టునంటూ వ్యాపారస్తుల నుంచి డబ్బులు అడుగుతూ బెదిరింపులకు పాల్పడుతున్న వ్యక్తిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించినట్లు పట్టణ …

బెజ్జూరులో మావోయిస్టుల విధ్వంసం..

  ఆదిలాబాద్‌ : జిల్లా బెజ్జూరు మండలం గూడెం సమీపంలో మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. రోడ్డు పనులు చేస్తున్న పలు వాహనాలను ధ్వంసం చేశారు. జేసీబీ, టిప్పర్‌, …

ఎండల తీవ్రతతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌25: జిల్లాలో తీవ్రంగా ఎండలు ఉండడం, వడగాలులు వీయడంతో ప్రజలు అప్రమత్తంగా ఉండి, వైద్యుల సలహాతో జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్‌  జగన్మోహన్‌ తెలిపారు. రాష్ట్రంపాటు జిల్లాలో ఉష్ణ …

సహజ వనరులున్నా దరిద్రం తీరడం లేదు: నైనాల

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌25: జిల్లాలో సహజ వనరులుఉన్నా ఇక్కడ ప్రజలకు న్యాయం జరగడం లేదని, సాగునీటి ప్రాజెక్టులు పూర్తి కావడం లేదని జలసాధన సమితి జిల్లా అధ్యక్షుడు నైనాల గోవర్దన్‌ …

ఔట్‌సోర్సింగ్‌ విధానానికి వ్యతిరేకంగా ఆందోళన : ఎఐటీయూసీ

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌15:  సింగరేణిలో ఔట్‌సోర్సింగ్‌ విధానానికి తాము వ్యతిరేకమని సింగరేణి కాలరీస్‌ వర్కర్స్‌ యూనియన్‌(ఏఐటీయూసీ) ప్రకటించింది. దీంతో కార్మికుల హక్కులకు భంగం వాటిల్లనుందన్నారు. ఔట్‌సోర్సింగ్‌కు వ్యతిరేకంగా సిఐటియూ  ఆధ్వర్యంలో …

ఏసీబీకి చిక్కిన వీఆర్‌వో

ఆదిలాబాద్ : మందమర్రి మండలం తిమ్మాపూర్ వీఆర్‌వో చందు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. రైతు నుంచి రూ. 7 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు …

చిచ్చు రేపుతున్న ఉపరితగనుల వ్యవహారం

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): ఉపరిత గనలు వ్యవహారం మళ్లీ రాజుకుంటోంది. లక్ష్యాన్ని మించి ఉత్పత్తి సాధించామని చెప్పుకుంటున్న దశలో ఓసిపిల వ్యవహారం సింగరేణిలో చిచ్చు రేపుతోంది. స్థానిక రాజకీయ నాయకులు …

ఎల్లంపల్లితో ముందు జిల్లా భూములు తడవాలి: టిడిపి

ఆదిలాబాద్‌,ఏప్రిల్‌7(జ‌నంసాక్షి): ఎల్లంపల్లి జలాశయం నీటిని ముందుగా జిల్లాలోని మూడు లక్షల ఎకరాలకు అందేలా చూడాలని టిడిపి డిమాండ్‌ చేసింది. ఇక్కడి  భూమికి సాగునీరు అందించిన తరవాతనే ఇతర …