ఆదిలాబాద్

వరదలు ఎదుర్కొనేందుకు సిద్దం

ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): వర్షాలు వస్తే వరదలను ఎదుర్కొనేందుకు అధికారులు యంత్రాంగాన్ని  సిద్ధం చేశారు. ప్రతియేటా కడెం జలాశయం నిండడం,నీరు వృధాగా పోవడం ఆనవాయితీగా వస్తోంది. దీంతో జలాశయానికి ఉన్న …

అక్రమ లే ఔట్లపై ఉక్కుపాదం

ఆదిలాబాద్‌,జూన్‌20(జ‌నంసాక్షి): అక్రమ లే ఔట్లపై ఉక్కుపాదం మోపడంతో ఇప్పుడు రియల్టర్లు రాజకీయ నాయకుల ప్రాపకం కోసం తిరుగుతున్నారు. తమను కాపాడాలని వేడుకుంటున్నారు. జిల్లాకేంద్రం చుట్టుపక్కల వ్యవసాయ భూముల్లో …

హావిూలను విస్మరించిన సిఎం కెసిఆర్‌

ఆదిలాబాద్‌,జూన్‌15(జ‌నంసాక్షి): దళిత సిఎం హావిూతో తెలంగాణ ఉద్యమాన్ని నడిపితే అంతా కెసిఆర్‌ వెంట నడిచారని, కాని దానిని ఆయన తుంగలో తొక్కారని ఎంఆర్‌పీఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి …

బాసర అకౌంటెంట్ అవినీతి లీలలు…

ఆదిలాబాద్ : కొందరు ఆలయాధికారులు అక్రమసంపాదనతో బాసర సరస్వతి ఆలయం అబాసుపాలవుతోంది. జ్ఞాన సరస్వతి దేవిగా పూజలందుకునే అమ్మవారి వద్దకు భక్తితో వచ్చే భక్తులను నిలువుదోపిడి చేస్తుండడం …

ప్రజా సమస్యలపై ఉద్యమం కొనసాగుతుంది : కోదండరాం

మంచిర్యాల : ప్రజా సమస్యలపై ఉద్యమం కొనసాగుతుందని తెలంగాణ పొలిటికల్‌ జేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్‌ కోదండరాం మరోసారి స్పష్టం చేశారు. టీఆర్‌ఎస్‌ నేతల విమర్శలపై స్పందించిన ఆయన …

ఆదిలాబాద్‌లో ఘనంగా ఆవిర్భావ సంబురాలు

ఆదిలాబాద్ జిల్లాలో రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాల సంబరాలను మంత్రి జోగు రామన్న ప్రారంభించారు. తెలంగాణ తల్లి విగ్రహానికి, అమరవీరుల స్థూపానికి పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అటు …

తుపాకీ మిస్‌ఫైర్‌: కానిస్టేబుల్‌ మృతి

ఆదిలాబాద్‌: తుపాకీ మిస్‌ఫైర్‌ అయి ఓ కానిస్టేబుల్‌ మృతి చెందిన ఘటన ఘటన శనివారం ఆదిలాబాద్‌ జిల్లా మందమర్రిలో చోటు చేసుకుంది. ప్రభుత్వ విప్‌ నల్లాల ఓదేలు …

అకాల వర్షాలతో మామిడి దిగుబడులపై ప్రభావం

ఆదిలాబాద్‌,మే7(జ‌నంసాక్షి): రాష్ట్ర ప్రభుత్వం బెల్లంపల్లి వ్యవసాయ మార్కెట్‌కు అనుబంధంగా ప్రత్యేకంగా మామిడి విక్రయ కేంద్రాన్ని ప్రారంభించినా ఈ యేడు పంట దిగుబడులు ఆందోళనకరంగా ఉన్నాయి.  గతేడాది చేపట్టిన …

ఊపందుకున్న చెరువుల పూడికతీత పనులు

ఆదిలాబాద్‌,మే7(జ‌నంసాక్షి): మిషన్‌ కాకతీయ పథకం కింద జిల్లాలో చెరువుల పునరుద్ధరణ పనులు ఊపందుకున్నాయి. వేసవి కాలంలోగా పూర్తి చేసేందుకు వీలుగా ప్రభుత్వం శరవేగంగా అనుమతులు మంజూరు చేయడంతో …

తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటే ఊరుకునేది లేదు

ఆంధ్రా పార్టీలకు మంత్రి జోగు హెచ్చరిక ఆదిలాబాద్‌,మే4(జ‌నంసాక్షి): తెలంగాణ వ్యతిరేక వైఖరిని వీడకుంటే కాంగ్రెస్‌,టిడిపిలకు గట్టిగా బుద్ది చెబుతామని మంత్రి జోగు రామన్న హెచ్చరించారు. తెలంగాణ అభివీదద్‌ఇని …